Tag telugu kavithalu

స్టార్ట్‌తో స్టాప్‌ స్మోకింగ్‌ ఒక్క పఫ్‌ అని మొదలెడతారు.. తర్వాత బుక్కైపోతారు !

స్మోకింగ్‌ ప్రాణానికి హానికరం అని తెలిసినా.. చాలా మంది ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. స్టైల్‌, ఫ్యాషన్‌, రిలాక్సేషన్‌, సరదా కోసం మొదలైన అలవాటు.. వ్యసనంగా మారి ప్రాణాలనే తీసుకుంటుంది. మన దేశంలో స్మోకింగ్‌ కారణంగా ఏటా సుమారు 13.5 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, ఉపిరి తిత్తుల క్యాన్సర్‌,…

ధూమపానం చేసే వారికే కాదు… పక్కవారికీ ప్రమాదమే..!!

నేడు నో స్మోకింగ్‌ డే సందర్భంగా… ‘‘పొగాకు విశ్వవ్యాప్తంగా ప్రధాన ప్రజారోగ్య ప్రమాదాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు దేశంలో సంవత్సరానికి ఎనిమిది లక్షల మంది మరణాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత వహిస్తుంది. పొగాకు సంబంధిత వ్యాధుల చికిత్స మరియు ఉత్పాదకత కోల్పోవడం వల్ల నష్టపోతున్నట్లు కూడా కనుగొనబడిరది’’ -సుప్రీం కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా (మురళీ…

యురేనియం ఊబిలో నల్లమల్ల అడవి ప్రాంతం…

ప్రస్తుత సమాజంలో మానవ అభివృద్ధి పేరున మనిషి భావితరాల మనుగడకు ముళ్ళకంచలాంటి బాటలు దారులుగా చూపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో సముద్ర మట్టానికి దాదాపు 1,000 మీటర్ల ఎత్తులో ప్రకృతి వైపరీత్యాలకు నిర్మూలనకు ఒక పెట్టని కోట వలె దక్కన్‌ పీఠభూమిలో దాగి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవి ప్రాంతం ఎన్నో రకాల వన్య  ప్రాణులకు,…

సార్వత్రిక ఎన్నికలపై ఈసీ కసరత్తు

దిల్లీలో అధికారులతో కీలక సమావేశం దేశవ్యాప్తంగా ఎన్నికల అబ్జర్వర్లకు సూచనలు న్యూదిల్లీ,మార్చి12 : సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢల్లీి విజ్ఞాన్‌ భవన్‌ లో చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల…

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ మాయం

పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదు మేడిగడ్డపై చిల్లర రాజకీయాలు… వందరోజుల్లోనే బండారం బయటపడిరది కెసిఆర్‌ పాలనలో ఈ కష్టాలు లేవని తేలిపోయింది గులాబీ జెండానే తెలంగాణకు అండ… బిఆర్‌ఎస్‌ గెలిస్తేనే భవిష్యత్‌ ఆరు గ్యారెంటీలు కాదు కదా…అసలు పట్టించుకోరు రాష్ట్రానికి ఒక్క నవోదయ స్కూల్‌, మెడికల్‌ కాలేజీ ఇవ్వని బిజెపికి ఎందుకు వోటేయాలి.. కరీంనగర్‌ కదనభేరి…

హుస్సేన్‌సాగర్‌ అలలపై లేజర్‌ ఆధారిత సౌండ్‌ అండ్‌ లైట్‌ షో

 ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సంజీవయ్య పార్క్‌ లో లైట్‌ అండ్‌ షో ను ప్రజలకు అంకితం చేసిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, పాల్గొన్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 12: హైదరాబాద్‌ భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల్లో ఒకటని, అందుకే భాగ్యనగరాన్ని చూడటానికి వచ్చే పర్యాటకులకు అపూర్వమైన అనుభూతిని…

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం…

మహిళ ఉత్పత్తుల విక్రయానికి నెల రోజుల్లో శిల్పారామం పక్కన వంద దుకాణాల నిర్మాణం పది లక్షల మంది మహిళలతో హైదరాబాద్‌లో కవాతు   గ్యాస్‌ ధర రూ.1200లకు పెంచిన కెసిఆర్‌, మోదీ మహిళలకు భారం కావొద్దని మేము 400కే ఇస్తున్నాం   మోదీ, కేసీఆర్‌లకు ఎందుకు వోటేయాలి…? మహిళల ఉసురుతోనే కెసిఆర్‌ పదవి పోయింది    కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని…

అహం వీడండి.. ఆత్మపరిశీలన చేసుకోండి!

ఆరు నెలలే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటదని తరవాత ఎలాగైనా కూలిపోతుందని, కుల్చేస్తామని మీడియా ముఖంగా పార్టీ ముఖ్యులు చెబుతుంటే వింటున్న సామాన్య ప్రజలు రెట్టింపైన కోపంతో ఊగిపోతున్నారు, అలా కనుక చేస్తే ప్రజా క్షేత్రంలో ఆగ్రహ జ్వాలలు ఆకాశానికి ఎగిసి ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి పార్టీ నాయకులకు రాక తప్పదు. నిన్న మొన్నటి వరకు…

రాష్ట్రానికి, దేశానికి ‘కాళేశ్వరం’ గుదిబండేనా..?

వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మరియు మల్లనసాగర్‌, కొండ పోచమ్మ ఇతర రిజర్వాయర్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దశ లోనే ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలో జేఏసి మరియు ఇతర ప్రజాసంఘాలు, ప్రాజెక్ట్‌ నిర్మాణ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఉద్యమాలు, పోరాటాలు చేసారు…నిర్బంధాలకు గురయ్యారు. వారికి అండగా, మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాల్సిన…