Tag telugu kavithalu

భక్తుల కల్పతరువు నారసింహుడు!

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి…నృసింహ ద్వాదశి ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన గోవింద ద్వాదశి హోలీకి ముందు ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు వస్తుంది. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపు తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ…

మేల్కొనే తరం కోసం షాహీద్‌ భగత్‌సింగ్‌..!!

ఆరోజు… డిసెంబర్‌ 13 ,1919 న జలియన్‌ వాలాబాగ్‌ లో రౌలత్‌ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద బహిరంగ సభ జరిగింది.అది సహించలేని బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల కావలికుక్కలైన పోలీస్‌ ముష్కరులు,దుర్మార్గుడైన జనరల్‌ డయ్యర్‌ అనే అధికారి ఆర్డర్‌ తో జనసమూహంపై తూటాల వర్షం కురిపించారు .వందలాది మంది మరణించారు. వేలాది ప్రజలు క్షతగాత్రులయ్యారు. జలియన్‌ వాలాబాగ్‌…

వంద రోజుల ప్రజాపాలన!

వందరోజుల పాలనలో సిఎం రేవంత్‌ రెడ్డి హావిూల అమలుకు చేస్తున్న కృషి అభినందనీయం. అవే ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదరిస్తాయి. ప్రధానంగా తెలంగాణలో ఓ రకంగా చెప్పాలంటే అవినీతికి తావు లేకుండా..స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకుంటున్నారు. ఇదే పద్దతిలో పోతూ అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగిస్తే రేవంత్‌ రెడ్డికి ధోకా  ఉండదు.…

తెలంగాణ ఎంపి సీట్లపై బిజెపి స్పెషల్‌ ఫోకస్‌

తెలంగాణ ఎంపి సీట్లపై భారతీయ జనతాపార్టీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఆ మాటకొస్తే తెలంగాణపై 2018 శాసనసభ ఎన్నికలనుండే ప్రత్యేక శ్రద్ధ  కనబరుస్తూ వొచ్చింది. అయితే గత రెండు విడుతల ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన స్థానాలను పొందలేకపోయింది. దాంతో గోలకొండ కోటపైన కాషాయ జండా ఎగురవేయాలనుకున్న ఆ పార్టీ లక్ష్యం నెరవేరలేదు. కనీసం ఎంపీ…

చరిత్రను వక్రీకరించే ప్రయత్నం..‘రజాకార్‌’

 సినిమాలో కమ్యూనిస్టుల పాత్ర ఎక్కడ…? తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలో కమ్యూ నిస్టుల నేతృత్వంలో జరిగిన అతిపెద్ద తిరుగుబాటు. ఇది 1946 నుండి 1951 వరకు అప్పటి హైదరాబాద్‌లో భాగమైన తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణలో జరిగింది. బ్రిటీష్‌ వలస పాలనలో, భారతదేశం ప్రత్యక్ష బ్రిటిష్‌ పాలనలో లేని వందలాది ప్రాంతాలను కలిగి ఉంది…

అబ్ కీ బార్.. చార్ సౌ పార్

దేశంలో అవినీతి ఎక్కడ జరిగినా.. దాని వెనుక కుటుంబ పార్టీ హస్తం.. ఇది మీడియా వారికి హోంవర్క్ .. కావాలంటే చూసుకోవచ్చు మీ అండతోనే శక్తి వినాశకారులను ఎదుర్కొంటా.. జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చ్ 18: మూడోసారి అధికారంలోకి రాబోతున్న ఎన్ డి ఏ కూటమికి 400 సీట్లు అందించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర…

ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ సెక్రటరీల తొలగింపు

న్యూదిల్లీ,మార్చి18 : లోక్ సభ ఎన్నికల సపిస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రెటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శిని తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ…

ఉత్తమ జీవన విధానమే ప్రకృతి వైద్యం

ఉత్తమ జీవనశైలి అనేది  శ్రేయస్సు, సమతుల్యత మరియు నెరవేర్పును ప్రోత్సహిస్తుంది. ఇది సాధారణ శారీరక శ్రమ, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, అర్ధవంతమైన సామాజిక సంబంధాలు ఒకరి రోజువారీ కార్యకలాపాలలో ప్రయోజనం లేదా నెరవేర్పు వంటి అంశాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరి అవసరాలు  ప్రాధాన్యతలు భిన్నంగా ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా మీ కోసం పని…

కాంగ్రెస్‌లోకి మందపల్లి జయరామ్‌రెడ్డికి ఆహ్వానం?

మెదక్‌ ఎంపి టికెట్‌ ఆఫర్‌? నేడో, రేపో సిఎం రేవంత్‌రెడ్డితో జయరామ్‌రెడ్డి భేటీ చక్రం తిప్పుతున్న  ప్రభుత్వ సలహాదారుడు? సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 17: పార్లమెంటు ఎన్నికల వేళ..అధికార కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎలాగైనా  అత్యధిక పార్లమెంటు స్థానాలను హస్తగతం చేసుకోవడానికిగానూ  సిఎం రేవంత్‌రెడ్డి టిపిసిసి హోదాలో తనద్కెనశ్కెలిలో పావులు కదుపుతున్నారు.…