Tag telugu kavithalu

న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు

న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే కుట్రలు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి 500 మంది న్యాయవాదుల లేఖ న్యూదిల్లీ,మార్చి28:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి సుమారు 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ…

1998 డీఎస్సీ అభ్యర్థుల కల నెరవేరేనా..?

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులపట్ల ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపుతూ, స్థానికులకు మొండిచేయి చూపి, ఇష్టారాజ్యంగా నియామాకాలు చేపట్టిన నేపథ్యంలో స్వ రాష్ట్రంలోనే తమ వాటా తమకు దక్కుతుందన్న ఆకాంక్షతో ఉద్యమానికి ఊపిరిలూదిన విద్యార్థులు, నిరుద్యోగులకు స్వరాష్ట్రంలోనూ న్యాయం జరగకపోవడం దురదృష్టకరం. నేతలు మారిన తలరాతలు మారడం లేదని, పోరాటం చేస్తూ, అలసిసొలసిన కొన్ని…

ఎన్నికల  ‘మత్తు’ రాజకీయాలు …

కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, ప్రతిపక్ష పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులను, పార్టీ నేతలను అరెస్టు చేయడం, ప్రత్యర్థులపై ఏజెన్సీలను ప్రయోగించడం వంటి చర్యల ద్వారా తమ పార్టీ బలం పెంచుకోగలమని బీజేపీ నేతలు అనుకుంటే అది పొరపాటు కాగలదు. అక్రమార్కులను నిజంగానే లోపల వేస్తున్నదని గట్టిగా నమ్మిక వొస్తే తప్ప బిజెపివన్నీ రాజకీయ ఎత్తుగడలుగానే ప్రజలు…

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల కుంభకోణం

హరీష్‌రావు మాజీ పిఎ అరెస్ట్‌ తమకు సంబంధం లేదని హరీష్‌ కార్యాలయం వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : తెలంగాణలో మరో కేసు సంచలనంగా మారుబోతుంది. ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్స్‌లో గోల్‌మాల్‌ జరిగిందని కేసు రిజిస్టర్‌ అయింది. ఇందులో మాజీ మంత్రి హరీష్‌రావు వ్యక్తిగత సిబ్బంది అరెస్టు కావడం కేసులో కీలకంగా మారుతుంది. ఇప్పటికే…

తుక్కుగూడ సెంటిమెంట్‌.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన ఆరు గ్యారంటీలు

దేశవ్యాప్తంగా వందరోజుల్లో అయిదు గ్యారంటీలతో మ్యానిఫెస్టో ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ.. హజరుకానున్న సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్‌, ప్రియాంక…మ్యానిఫెస్టో విడుదల (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, మార్చి 26 : తుక్కుగూడ సెంటిమెం ట్‌తో కాంగ్రెస్‌ పార్టీ లోకసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలో తాజా శాసనసభ ఎన్నికల్లో…

నాటకరంగ కళ అంతరించే అంచున ఉందా !

1961లో అంతర్జాతీయ రంగస్థల సంస్థ (ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌, ఐటిఐ) చొరవతో రంగస్థల ప్రాధాన్యం, సమాజ పరివర్తనంలో ప్రత్యక్ష పాత్రను నిర్వహించడం లాంటి లక్ష్యాలతో ప్రతి ఏట 27 మార్చిన ప్రపంచ దేశాలు ‘‘ప్రపంచ రంగస్థల దినోత్సవం (వరల్డ్‌ థియేటర్‌ డే)’’ను పాటించుట ఆనవాయితీగా మారింది. ప్రపంచ రంగస్థల దినం – 2024 నినాదంగా థియేటర్‌…

తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం… తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక సంస్థ 3 తరాల నటులతో…

బ్యాంకర్ల నుంచి రైతులకు వేధింపులు అధికమయ్యాయి

రుణ మాఫీపై ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయాలి లేదంటే రైతులతో కలిసి సచివాలయ ముట్టడి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ అగ్ర నేత హరీష్‌ రావు రుణాలు చెల్లించొద్దని అన్నదాతలకు సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 25 : రుణమాఫీపై రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయకపోతే లక్షలాది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి,…

గంజాయి మత్తులో టెన్త్‌క్లాస్‌ అమ్మాయిలు!

రాష్ట్రంలో గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్‌ నగరానికే పరిమితమైన ఈ మత్తు పదార్థాలు, ప్రస్తుతం గ్రామాలకూ పాకాయి. యువత నుంచి ఇప్పుడు పిల్లలనూ ఈ ముఠాలు తమ వినియోగదారులుగా మార్చుకుంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాకు చెందిన బాలబాలికలే టార్గెట్గా సాగుతున్న డ్రగ్స్‌, గంజాయి ముఠా అరాచకాలు యాధృచ్చికంగా వెలుగులోకి వచ్చాయి. ఓ…