Tag telugu kavithalu

అస్తిత్వ ఆరాటం..!

 పార్టీ వీడుతున్న పార్టీ శ్రేణులు వలస నాయకులకు పెద్ద పీఠ వేయడమే కారణమంటున్న విశ్లేషకులు అసలైన ఉద్యమ కారుల పట్ల నిర్లక్ష్యం (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రతినిధి) బిఆర్‌ఎస్‌ మరోసారి అస్తిత్వ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది.డా. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూకుమ్మడిగా తెరాస ఎమ్మెల్యేలను  తీసుకుపోయినప్పుడు ఎదురైన సమస్యకన్నా పెద్ద సమస్యను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వొస్తుంది.…

తీవ్రవాద కోరల్లో విశ్వమానవాళి..!

తీవ్రవాదం విచక్షణారహిత విధ్వంస రచన మాత్రమే. ఉగ్రవాద కోరలు అమాయకులను కబలించడానికే. ప్రపంచ దేశాలన్నీ తీవ్రవాద వేడికి మాడుతున్నాయి. సైనిక బలగాలతో పాటు అమాయక సామాన్య ప్రజలు కూడా తీవ్రవాద వేటుకు బలి అవుతున్నాయి. 2017 తర్వాత అత్యధికంగా తీవ్రవాదుల విష విధ్వంసానికి 2023లో 22 శాతం అధికంగా 8,352 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.…

సిజెఐతో సిఎం రేవంత్‌ భేటీ

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి 28:భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ఫలక్నుమాలో సీజేఐతో భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో బుధవారం జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ డీవై చంద్రచూడ్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీజేఐని సీఎం రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది.…

వేములవాడలో వైభవంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం

సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి28 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామిల కల్యాణం (శివ కల్యాణం) గురువారం ఉదయం  అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్ని శ్కెవాలయాల్లో శ్రీ శివకళ్యాణాన్ని మహాశివరాత్రి నాడు నిర్వహిస్తుం డగా శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం కామ దహనానంతరం (హోలీ  పండుగ) అనంతరం నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో రాజన్న గుడిలో…

కేజ్రీవాల్‌కు మరో నాలుగు రోజుల కస్టడీ

ఏప్రిల్‌ 1న కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశం దేశం ముందు ఆప్‌ను  దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇదంతా రాజకీయ కుట్ర అన్న కేజ్రీవాల్‌ న్యూదిల్లీ,మార్చి 28: దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ఈడీ కస్టడీని దిల్లీ న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్‌ 1వరకు ఆయన్ను ఈడీ…

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

రైతులు ఆగమైపోతున్నా పట్టింపులేదు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌   ప్రెసిడెంట్‌  కెటిఆర్‌ సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 28:  కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్‌ తెచ్చిన కరువన్నారు. రాజన్న…

ఫోన్‌ ట్యాపింగ్‌లో మరో ఇద్దరు అరెస్ట్‌

రాధాకిషన్‌, గట్టు మల్లులను విచారిస్తున్న పోలీసులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి 28: తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టిన ఉన్నతాధికారులు మరింత వేగం పెంచారు. ఈ కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బంజారాహిల్స్‌ పోలిస్‌ స్టేషన్లో ఆ ఇద్దర్నీ…

బాల గేయాల సోయగం…

బాలల కోసం చాలా అర్థవంతంగా, అతి సులభంగా రాయడమే కవులు, రచయితలకు ఎంతో కష్టమైన పని. తీరా రాశాక వారిని ఒప్పించి మెప్పించి, ఆనందం తెప్పించి తలలూపించడం మరో కష్టమే. బాలల కోసం అనేక అంశాలను గమనంలోకి తీసుకుని అద్భుతమైన వస్తువులుగా మలచి గానయోగ్యమైన గేయాలను రచించి ఆనందలహరి పేరుతో సుతారపు వెంకటనారాయణ సంపుటిగా వెలువరించారు.…

స్వామి స్మరణానంద మహోన్నత వ్యక్తిత్వం!

లోక్‌ సభ ఎన్నికల పండుగ  హడావిడి సమయాన ఓ వార్త మనసులో  కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహలో అగ్రగణ్యుడైన శ్రీమత్‌ స్వామి స్మరణానంద జీ మహారాజ్‌ శివైక్యం చెందడం వ్యక్తిగత నష్టం లాంటిది. కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానానంద జీ మహా మరణం, ఇప్పుడు స్వామి స్మరణానంద జీ…