Tag telugu kavithalu

ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు

రైతులను మోసం చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సులు రద్దు..బ్లాక్‌ ‌లిస్ట్ ‌రైతులు ఒకటి, రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మార్కెట్‌కు తేవాలి క్షేత్ర స్థాయిలో అధికారుల నిరంతర పర్యవేక్షణతో సజావుగా కొనుగోళ్లు ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై చర్యలు మంత్రులు ఉత్తమ్‌, ‌పొంగులేటితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌,…

ఈద్‌-ఉల్‌-ఫితర్‌

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ సంపూర్ణంగా అవతరించిన మాసం రంజాన్‌. రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు.  నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతోనే ముగుస్తుంది. రంజాన్‌ ముగింపులో భాగంగా ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పండుగను నిర్వహిస్తారు. రంజాన్‌ నెలలో 29 లేదా 30వ రోజు ఆకాశంలో చంద్ర దర్శనం చేసుకుంటారు.…

అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

ముస్లింలకు పవిత్ర రంజాన్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10: ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (పవిత్ర రంజాన్‌) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు  మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు  శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ గొప్ప  మాసంలో కఠోర  ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు…

అభయ హస్తం కాదు.. శూన్య హస్తం

ముఖ్యమంత్రివా… చెడ్డి గ్యాంగ్‌ సభ్యుడివా సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ మెదక్‌ గడ్డ గులాబీ అడ్డా.. లోకల్‌ లీడర్‌ వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమన్న మాజీ మంత్రి పటాన్‌ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ముఖ్యమంత్రివా..చెడ్డి గ్యాంగ్‌ సభ్యుడివా అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు.…

కారు మళ్లీ స్పీడ్‌ అందుకునేనా..!

ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కెసిఆర్‌ను వారు మళ్లీ ఆదరిస్తారా? పార్లమెంటు ఎన్నికల్లోనైనా పరువు నిలబెట్టుకుంటుందా? అ షెడ్డుకే పరిమితమవుతుందా? (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 : ఎన్నికలు సమీపిస్తుండ డంతో రాష్ట్రంలో పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. దశాబ్ధం తర్వాత అధికారాన్ని హస్తగతం…

లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీక

ముస్లిమ్‌ సోదరులకు సిఎం రేవంత్‌ రెడ్డి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు ఆనందంగా జరుపుకుని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్ష్న సామాజిక ఉద్యమ కెరటం ఫూలే జీవితం అందరికీ ఆదర్శప్రాయం : జయంతి సందర్భంగా సిఎం నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్‌…

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

భువనగిరి నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో సిఎం రేవంత్‌ దిశానిర్దేశం నామినేషన్‌ వేయనున్న 21న బహిరంగ సభ నిర్వహణకు సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, మనం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టాలని నేతలకు సిఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. బుధవారం…

హోర్డింగ్‌లకు సంబంధించిన లెక్కలు చెప్పాల్సిందే

ప్రచురణకర్తల పేర్లను తెలపాల్సిందే రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్‌ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 10 : రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. హోర్డింగ్‌లకు సంబంధించిన లెక్కలను సైతం వెల్లడిరచాలని సూచించింది. దీనికి సంబంధించి ప్రచురణకర్తల పేర్లను ప్రకటించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్‌ విషయంలో తప్పనిసరిగా…

రాధాకిషన్‌ రావుకు 12 వరకు రిమాండ్‌ పొడిగింపు

ఫోన్‌ ట్యాంపిగ్‌లో ఒక్కొక్కరే బయటకు వొస్తున్న బాధితులు షేర్లు బలవంతంగా రాయించుకున్నట్లు కేసు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధా కిషన్‌ రావుకు ఈనెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్‌ పొడిగించింది. నేటితో రాధాకిషన్‌ రావు కస్టడీ ముగియడంతో ఆయనను ఉదయం నాంపల్లి…