Tag telugu kavithalu

బిఆర్‌ఎస్‌కు వోటేస్తే మూసీలో వేసినట్లే

ప్రచారంలో కేంద్రమంత్రి, బీజేపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13 : బీఆర్‌ఎస్‌ పార్టీకి వోటు వేస్తే, అది మూసీ నదిలో వేసినట్టేనని కేంద్ర మంత్రి, బీజేపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌ అవినీతికి కేంద్రంగా మారడంతోనే ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. కుటుంబ పాలనకు…

భారత ఆర్థిక వేత్త డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌

భారతరత్నడా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ పేరు వినగానే అందరి కీ వెంటనే స్ఫురించే  విషయం ఏమిటంటే స్వతంత్ర భారతావనికి దిశానిర్దేశం చేయడానికి  అహర్నిశలు శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప రాజ్యాంగ నిర్మాత.  కోట్లాది మంది అణగారిన వర్గాల సాధికార కాంక్షకు ప్రతిరూపం. ఇంకా మరింత ముందుకు వెడితే  ఆయన ఒక  గొప్ప న్యాయ…

ఎన్నికల వేళ కచ్చతీవు తెరపైకి ఎందుకు…?

తమిళనాడులోని రామేశ్వరానికి 33 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు 62 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో కచ్చతీవు దీవి ఉంది. స్వాతంత్రానికి ముందు ఈ దీవి బ్రిటిష్‌ పాలకుల పరిధిలోని మద్రాస్‌ ప్రెసిడెన్సీ ఆధీనంలో ఉండేది. స్వాతంత్య్రం తర్వాత భారత్‌, శ్రీలంక ఈ దీవి తమకే చెందుతుందని ప్రకటించుకున్నాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య కచ్చతీవుపై…

జార్జి రెక్కవిప్పిన రెవల్యూషన్‌..!!

అది తూర్పు దిక్కు వియత్నాం విప్లవ హోరు గాలులు విస్తున్న కాలం ! లాటిన్‌ అమెరికా జాతీయోద్యమాలజి అగ్ని పర్వతాలు వెగజల్లే లావావేడి గాలులు..! హిమగిరిరులను మరి గిస్తున్న కాలం సహారాఎడారి దేశాల నల్ల బానిసలు నైలునది కెరటాలై సామ్రాజ్య పునాదులను పెకలించి వేస్తున్న రaంరaూనిల షడ్జ ద్యానాలు విద్యాచనంలో మర్నోగుతున్న రోజులు పాలస్తీనా విమోచనోద్యమం…

కవితకు మూడురోజుల సిబిఐ కస్టడీ

అనుమతించిన రౌస్‌ అవెన్యూ కోర్టు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 12 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్‌ 15‌వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్‌ 15‌న ఉదయం 10 గంటలకు తిరిగి…

వరంగల్‌ ‌బిఆర్‌ఎస్‌ ఎం‌పి అభ్యర్థిగా మారేపల్లి సుధీర్‌ ‌కుమార్‌

‌పార్టీ నేతలతో చర్చించి ఖరారు చేసిన అధినేత కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని పునర్‌ ‌వైభవాన్ని చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.…

భాజపాకి వోటు అడిగే హక్కు లేదు

వ్యతిరేకించాన వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేనేతలకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి రేపు దీక్షకు దిగనున్న మంత్రి  పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌రాష్ట్రంలో భాజపాకి వోటు అడిగే హక్కు లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా…

అభద్రతా భావంలో అధికార కాంగ్రెస్‌

ఇచ్చిన హామీలపై ప్రజల్లో వ్యతిరేకత బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ అభద్రతా భావంలో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ ‌రెడ్డి  ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందన్నారు. కరువు, నీళ్లు అందక…

కాంగ్రెస్‌కు చిక్కుముడిగా ఆ మూడు స్థానాలు

తేల్చుకోలేకపోతున్న ఖమ్మం..కన్ఫ్యూజ్‌లో కరీంనగర్‌..‌తటస్థంగా హైదరాబాద్‌ ‌టికెట్‌ ‌కోసం కీలక నేతలు ఎవరికి వారే తీవ్ర ప్రయత్నం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌మరో వారం రోజుల్లో నోటిఫికేషన్‌ ‌రానుండగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంకా తన అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయలేకపోతున్నది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకుగాను పద్నాలుగు స్థానాలకు…