ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

పలుచోట్ల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు గాను ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలయి నామినేషన్ల పక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వొద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం…







