Tag telugu kavithalu

కారు ఇక  కాంటాకే

కమీషన్‌ల కోసం అన్ని మిషన్‌లు  పాలించమంటే పదేళ్ళు ఫామ్‌ హౌస్‌లో పడుకున్నారు ఆర్‌ఆర్‌ఆర్‌ను లక్ష మెజారిటీలో గెలిపించాలి మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : తెలంగాణను పాలించమని ప్రజలు పదేళ్ళు అధికారం ఇస్తే ఫామ్‌ హౌస్‌లో పడుకున్నారని, గడీల పాలనను బద్దలు కొట్టి గద్దె దింపగానే మళ్ళీ ప్రజలు గుర్తుకు వచ్చారా అని…

బిఆర్‌ఎస్‌ స్కామ్‌లు చేస్తే, బిజెపిది ప్రైవేటీకరణ..!

సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వొచ్చా  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆర్ ఆర్ ఆర్  కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వొచ్చాను, స్వార్థం కోసం కాదని, ఉమ్మడి ఖ్మమ్మం జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌గా అభివృద్ధి చేసే అవకాశం వొచ్చింది, ప్రజలందరూ దీవిస్తే మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని…

ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్ని ప్రమాదం 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో చెలరేగుతున్న మంటలతో.. ప్రాణాపాయ స్థితిలో   సిబ్బంది   బిక్కుబిక్కుమంటు న్నారు .. ప్రాణాలు రక్షించుకోవడానికి కిటికీల ద్వారా బయటికి  దూకారు.

హైదరాబాద్‌ అభివృద్ధి ఘనత కాంగ్రెస్‌దే

సికింద్రాబాద్‌ ‌నియోజకవర్గాన్ని కెసిఆర్‌ ‌బీజేపీకి తాకట్టు పెట్టారు కిషన్‌ ‌రెడ్డి గెలిచినా చేసిందేవి లేదు హైదరాబాద్‌కు వరదలొస్తే కనపడని కేంద్ర మంత్రి దానం గెలుపు…కేంద్రంలో మంత్రి అవడం ఖాయం సికింద్రాబాద్‌ ‌ప్రచారంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని, మత సామరస్యాన్ని కాపాడింది తమ…

మోదీ, కెసిఆర్‌ ‌తోడు దొంగలు..!

నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు పరిపాలనలోనూ ఇద్దరిని వేర్వేరుగా చూడలేం గత డిసెంబర్‌లో కేసిఆర్‌ను బొందపెట్టినట్లే మే13న మోదీకి బుద్ధి చెప్పాలి నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు.. రైతుల ఆత్మహత్యలు ఆపలేదు..నల్లధనాన్ని బయటికి తేలేని దద్దమ్మ మోదీ హరీష్‌ ‌రావు…రాజీనామా లేఖ జేబులో పెట్టుకో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం…రైతులకు రుణమాఫీతో ఆర్థిక…

కెసిఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం ఒకదానిని మరోటి ఢీకొన్న వాహనాలు

స్వల్పంగా దెబ్బతిన్న 8 కార్లు…తప్పిన ముప్పు బస్సును ఆపి కెసిఆర్‌ను కలుస్తున్న రైతులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌బిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన వాహన శ్రేణిలోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఇలా మొత్తం 8 కార్లకు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి…

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు

సజావుగా ఎన్నికలు నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి భదాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీస్‌ అధికారులతో డిజిపి రవి గుప్తా సమీక్ష మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ పర్యటన భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ…

ధనం చుట్టూ మూగుతున్న జనం…

వర్తమాన, రాజకీయ, ఆర్థిక,సామాజిక స్థితిగతులను పరిశీలించి, విశ్లేషణ చేస్తే, చాలా బాధాకరమైన విషయాలు బయట పడతాయి. రాజకీయాలు ప్రజాసేవకు కాకుండా ప్రజలపై అధికారం చెలాయించడానికి, అవినీతికి రాచబాటలా మారుతున్నాయి. చిత్తం విత్తం మీద  కేంద్రీకరించబడిన సమాజంలో మానవ  సంబంధాలన్నీ ఆర్ధిక చట్రంలో ఇరుక్కుపోయాయి. ధనం చుట్టూ జనం మూగుతున్నారు. డబ్బును బట్టి చుట్టరికాలు పుట్టుకొ స్తున్నాయి.…

బిఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

ఎవరి టచ్‌లో ఎవరున్నట్లు! 20 మంది ఎంఎల్‌ఏలు టచ్‌లో ఉన్నారంటున్న బిఆర్‌ఎస్‌ 25 మంది సిద్ధంగా ఉన్నారంటున్న కాంగ్రెస్‌ లోకసభ ఎన్నికలే టార్గెట్‌గా ఇరు పార్టీల ప్రచారం రాష్ట్రంలో రాజకీయాలు ఈసారి రసకందాయానికి చేరుకున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో శరవేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఒక విధంగా ఈ ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయనడంలో…