Tag telugu kavithalu

రాష్ట్రంలో కొనసాగుతున్న హీట్‌వేవ్‌

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి ద్రోణి విస్తరణ 44 డిగ్రీలకు మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 6న అక్కడక్కడా తేలికపాటి వర్షాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్ర వ్యాప్తంగా హీట్‌వేవ్‌ కొనసాగుతున్నది. అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండగా..కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్‌ నమోదు అయ్యింది. అయితే రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో…

హృదయాన్నిఆవహించే కవిత్వం…

నేను సైతం ప్రపంచాగ్నికి/  సమిధనొక్కటి ఆహుతిచ్చాను/  నేను సైతం విశ్వవృష్టికి/ అశ్రువొక్కటి ధారపోశాను/  నేను సైతం భువన ఘోషకు/  వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యంలోకి కొత్త గొంతుకలు మొలకెత్తి మేము సైతం అంటూ అద్భుతాలను సునాయాసంగా అక్షరాల్లోకి ఒంపి ఎందరినో  ఆలోచింపజేస్తున్న తరుణమిది. పుట్టిన చోట…

అవకాశ వాదం విడిచి.. ఆశావాదం వైపు పయనించాలి!

ఎక్కడో,ఏదో ఒక చోట కొన ఊపిరితో కొనసాగుతున్న చైతన్యం కొడిగట్టి పోతున్నది. వెలిగే దీపాన్ని ఆర్పే వరకు నిద్దుర పట్టని క్రూర మనస్తత్వాల కుటిలత్వానికి  మనిషన్నవాడు ఈ మానవ సమాజంలో మిగిలే ప్రశ్నే ఉత్పన్నం కాదు .మానవ రూపం ధరించిన క్రూర మృగాలు జనారణ్యంలో సంచరిస్తున్నాయి. అభయారణ్యాలు అంతరించి, జీవించే నెలవు లేక జనారణ్యంలోకి అడుగుపెట్టే…

సంక్షేమ పథకాలపైనే బిఆర్‌ఎస్‌ ఆశలు !

లోక్‌సభ ఎన్నికల్లోనూ కెసిఆర్‌ పాపులర్‌ పథకాలు మరోమారు ప్రచారాంశం అవుతున్నాయి. రాజకీయ విమర్శలతో పాటు పథకాల పనితీరు ముందుకు వొస్తున్నాయి. ఇందులో నిరంతర విద్యుత్‌, రైతుబంధు, కాళేశ్వరం నీళ్ల్లు అంటూ కెసిఆర్‌ తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇవే వోట్లు సాధిస్తాయని, కాంగ్రెస్‌, బిజెపిలను దెబ్బతీస్తాయన్న ధీమాలో కెసిఆర్‌ ఉన్నారు. అందుకే ప్రధానంగా 24 గంటలు…

తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంపు

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పోలింగ్‌ సమయాన్ని పెంచుతూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో నాలుగో దశలో ఎన్నికలు మే 13న జరుగనున్న విషయం తెలిసిందే. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6…

రఘురాం రెడ్డి పక్కా లోకల్ 

సమస్యలు చెప్పండి మంత్రి, ఎమ్మెల్యేకు చెబుతా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధురి   ఖమ్మం కాంగ్రెస్  ఎంపీ అభ్యర్ధి రామ సహాయం రఘురాం రెడ్డిని గెలిపిస్తే ఇంటి పేరుకు తగ్గట్లే ప్రజలకు సహాయం చేస్తూ, సమాజానికి సేవ చేస్తారని రాష్ట్ర  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి పొంగులేటి మాధురి అన్నారు. …

శ్రామిక మహోత్సవం

పెట్టుబడిదారి చేష్టల దిక్కరిస్తూ శ్రామిక లోకం పిడికిలెత్తిన  దినం తరాల బానిసత్వాన్ని నిరసిస్తూ శ్రమ శక్తి కదంతొక్కిన సందర్భం శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కార్మిక వర్గం నినదించిన దినం నేడే ప్రపంచ కార్మిక దినోత్సవం చికాగో నగర హేమార్కెట్లో… అమర వీరుల ఆత్మ బలిదానం కోట్లాది కార్మిక నెత్తుటి తర్పణం కళ్లెదుట నిలిపే చారిత్రక దినం…

నేడు దిల్లీకి రేవంత్‌రెడ్డి..?

అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసులో దిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం     ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తారా స్థాయికి రాజకీయాలు  హైదరాబాద్‌, ప్రజా తంత్ర ప్రత్యేక ప్రతినిధి,  ఏప్రిల్‌ 30: అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌కు సంబంధిం చిన కేసులో విచారణ నిమిత్తం దిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి దిల్లీ…

రాష్ట్రాన్ని ఏడారి చేసేందుకు చోటే భాయ్‌ బడే భాయ్‌ల కుట్ర

తెచ్చిన తెలంగాణను తుది శ్వాసవరకు కాపాడుకుంటా అబద్దాలు బొంకి అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్‌ పోడు భూములకు పట్టాలిచిన ఘనత బిఆర్‌ఎస్‌దే దీవాల దిశగా సింగరేణి  బిఆర్‌ఎస్‌ గెలిస్తేనే సబ్బండ వర్గాల సంక్షేమం: మాజీ సిఎం కెసిఆర్‌ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 :  తెలంగాణ జీవ నది గోదావరి నీళ్ళను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు…