యాదాద్రి పవర్ ప్లాంట్ ట్రయల్ రన్ విజయవంతం

త్వరలో అవసరమైన మెటేరియల్ సరఫరాకు రవాణా వ్యవస్థ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి యాదాద్రి, ప్రజాతంత్ర, మే 15 : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్లో అధికారులు రెండు యూనిట్లకు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ప్లాంట్కు అవసరమైన మెటేరియల్ సరఫరా, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం…








