Tag telugu kavithalu

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

త్వరలో అవసరమైన మెటేరియల్‌ సరఫరాకు రవాణా వ్యవస్థ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి యాదాద్రి, ప్రజాతంత్ర, మే 15 : యాదాద్రి ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో అధికారులు రెండు యూనిట్లకు విజయవంతంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ప్లాంట్‌కు అవసరమైన మెటేరియల్‌ సరఫరా, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం…

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలకు సన్నాహాలు ..

ఇక ప్రజా పాలనపై నజర్‌.. మంత్రులు అధికారులతో సీఎం రేవంత్‌ సమావేశం తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలపై దృష్టి ఆస్తులు, అప్పుల పంపిణీపై నివేదికకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 15: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. సచివాలయంలో బుధవారం  మంత్రులు ఉత్తమ్‌…

రాష్ట్రంలో క్రమేపీ చల్లబడుతున్న వాతావరణం

వొచ్చే  3 రోజులు వానలు కురిసే అవకాశం పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌.! హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 15 : తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతుంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40 డిగ్రీలకు పడిపోయింది. దీనికి కారణంగా ఉపరితల ఆవర్తనమే అని అంటున్నారు…

విద్యాహక్కు పరిరక్షణ అందరి బాధ్యత!

విద్యను పొందడం మాత్రమే హక్కు కాదు, సరైన ఉపాధ్యాయుడి వద్ద విద్యను అభ్యసించడం కూడా హక్కే. కాలం ఎంతగా మారినా మన సమాజం ఉత్తమ ఉపాధ్యాయులను అధికంగా  తయారు చేయలేక పోతుందనేది సత్యం. సాధారణ ఉపాధ్యాయుడు పాఠాల్ని బోధిస్తాడు. మంచి ఉపాధ్యాయుడు వాటిని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తిని అందిస్తాడు. గురువుల…

గురి తప్పుతున్న వోటు అస్త్రం!

ప్రజాస్వామ్యం ప్రజల పాలిట వరం. కాని ఈ విషయం ఎందరికి అవగతమవుతుంది? ఎండలో తిరిగితేనే నీడ విలువ తెలుస్తుంది. కష్టాలు అనుభవిస్తేనే నిజమైన సుఖం అంటే ఏమిటో స్ఫురణకు వస్తుంది. కొన్ని దేశాల్లో కొనసాగుతున్న అప్రకటిత నియంతృత్వం, మరికొన్ని దేశాల ప్రజలు అనుభవిస్తున్న ప్రత్యక్ష నియంతృత్వ వ్యవస్థల చేదు అనుభవం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనుభవిస్తున్న ప్రజలంతా…

 బీజేపీలో ఏకస్వామ్యం .. !

ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్నాయి. నాలుగు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పటికే 270 సీట్లు సాధించామన్న ధీమాను హోంమంత్రి అమిత్‌ షా చెప్పుకొచ్చారు. తమ లక్ష్యం 400 సీట్లు కావడంతో మిగతా మూడు దశల్లో ఆ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అలాగే 75 ఏళ్ల వయో పరిమితి మోదికి  వర్తించదని కూడా చెప్పేశారు. మోదికి  వయసుతో నిమిత్తం…

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పట్టణ వోటరు!

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి వోటర్లు  మరోసారి ఎన్నికల ప్రక్రియను నిర్వీర్యం చేశారు. వోటర్లను ఆకట్టుకునేందుకు నెలల తరబడి అవగాహన కార్యక్రమాలు, విస్తృత ప్రచారం చేసినప్పటికీ నగరవాసులు సోమవారం పోలింగ్‌ కేంద్రాలకు రాలేదు. మొత్తం 3,986 పోలింగ్‌ కేంద్రాల్లో వోటర్లకు దిశానిర్దేశం చేసేందుకు  స్టాళ్లను ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్‌ చాలా పోలింగ్‌ స్టేషన్లలో  రాజకీయ పార్టీ…

చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం

రాష్ట్రంలో 61.16 శాతం పోలింగ్‌ నమోదు హైదరాబాద్‌లో ఉద్రిక్తత…ఎన్నికలు బహిష్కరించిన లచ్చగూడెం బీర్పూరులో మధ్యాహ్నానికే వంద శాతం వోటింగ్‌ నమోదు (మండువ రవీందర్‌రావు) హైదరాబాద్‌, మే 13 : దేశంలో నాల్గవ విడత పార్లమెంటు ఎన్నికలు సోమవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో  కడపటి సమాచారం మేరకు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తంమీద…

‘‘కుటుంబముతో కలిసి ఉందాం…… కుటుంబ వ్యవస్థను పటిష్టం చేద్దాం’’

  అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 15న విశ్వ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుచున్నప్పటికి, సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, కుటుంబాల విలువలను తెలియజేయడం కోసం,ఉమ్మడి కుటుంబాల అవసరము గురించి వివరించడం కొరకు ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు. పూర్వకాలంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడంలేదు.…