Tag telugu kavithalu

మృగశిర

రోహిణి కార్తె ఎండలు మేఘాలను ధహించి వేస్తాయి మృగశిర కార్తె మండిన మేఘాలను మచ్చిక చేసుకొని మధించి తొలకరి చినుకులు కురిపిస్తుంది ఎండలకు ఎండి బీళ్ళు వారి నోళ్ళు తెరిచిన మాగానులకు అవి అమృతం జల్లులే దుక్కి దున్నే రైతన్న బసవన్నలను పూజించి అన్నపూర్ణ దీవెనలు పొందుతాడు ఏరువాక సాగించి యెయి పుట్లు పండిరచి యెల్లరి…

ప్రాణాంతకంగా మారుతున్న సోషల్‌ మీడియా అశ్లీల అమానవీయ క్రీడలు !

 నేటి డిజిటల్‌ యుగంలో బాడీ షేమింగ్‌, సోషల్‌ ట్రోలింగ్‌, సైబర్‌ బుల్లీయింగ్‌, స్లట్‌-షేమింగ్‌, సైబర్‌స్టాకింగ్‌ లాంటి సోషల్‌ మీడియా వికృతాలు హద్దులు దాటి ప్రమాదకర ప్రాణాపాయ దుస్థితి చేరుతున్నాయి. ఒక వ్యక్తి శారీరక ఆకృతి లేదా లక్షణాలను బట్టి అమానవీయ, అవమానకర, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్‌’ అంటాం. ఒక వ్యక్తిని అకారణంగా అనుచిత…

ఉగాది పచ్చడి లాంటి తీర్పు

సంతోషంగా ఉన్నాం.. గతంలో 3 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు 8చోట్ల గెలిపించారు గెలుపోటములకు పిసిసి చీఫ్‌గా బాధ్యత పూర్తిగా తనదే బిజెపికి బిఆర్‌ఎస్‌ పూర్తిగా అమ్ముడుపోయింది ఉమ్మడి ఎపి సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం: మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌ 5: ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ఇది తమకు ఉడాది…

పటిష్టమైన ఎన్నికల ప్రక్రియ‌ తక్షణ కర్తవ్యం

కశ్మీర్‌ లోయలో ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువ వోటింగ్ శాతం న‌మోదైంది. అయితే ఇదే ఉత్సాహం దేశ రాజధానిలో కూడా ప్రతిబింబించాలి. కానీ ఈసారి న్యూదిల్లీలో కేవలం 55.43% వోటర్లు మాత్రమే తమ వోటు హ‌క్కును వినియోగించుకున్నారు. దశాబ్దాల తర్వాత, ఈ సంఖ్యలను పరిశీలిస్తున్న పరిశోధకులు న్యూ దిల్లీ,  అనంతనాగ్‌ల పోలింగ్ శాతం పోక‌డ‌లు ఒకేలా…

రాజ్యాంగ స్ఫూర్తి ఏమవుతోంది..!?

ప్రజల జీవన విధానంలో మార్పులేదు  పాలకుల్లో కొరవడిన చిత్తశుద్ది.. పెరిగిన నిరుద్యోగం  రాజ్యాంగం లోపమా..నాయకుల లోపమా..? ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త పాలకులు వస్తున్నారు. కానీ పాలనలో మాత్రం మార్పు కానరావడం లేదు. యధారాజా ..తథా ప్రజా అన్నచందంగా కేంద్రం బాటలోనే రాష్ట్రాలు  నడుస్తున్నాయి. ఎంత వెనకేసుకుందామా అన్నదే అందరి లక్ష్యం అయ్యింది. రాజ్యాంగ స్ఫూర్తికి…

సమస్యల వలయంలో విశ్వ బాల భారతం!

కొరోనా  విపత్తు కల్లోల కాలంతో పాటు వాతావరణ ప్రతికూల మార్పుల తో ప్రపంచ మానవాళికి దెబ్బ మీద దెబ్బ తగిలి విలవిల్లాడుతున్నది. ఒక విపత్తు తర్వాత మరో విపత్తు వెంటబడి తరుముతున్నాయి. ఉద్యోగ ఉపాధులు తరిగి పోతున్నాయి. వేతనాలు/కూలీరేట్ల కోతలతో పేదలకు బతుకుదెరువు కరువైంది, జీవితం బరువెక్కింది. జీవనోపాధులు సన్నబడ్డాయి, అర్థ ఆకలి రోజులు గడుపుతున్నాం.…

వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ఉదయం పరేడ్‌ గ్రౌండ్‌లో పాల్గొననున్న సిఎం  రాష్ట్ర గీతం ఆవిష్కరణ… సిఎం సందేశం  సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కళారూపాల ప్రదర్శన  ఏర్పాట్లపై సిఎస్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 27 : జూన్‌ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

రైతులపై భస్మాసుర ‘హస్తం’

కొనుగోలు కేంద్రాలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు.. కనీస వసతులు కరువు  కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా జాప్యమెందుకు..  కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పోరాడతామని స్పష్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 23 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం…

బాండ్‌ పేపర్లు రాసిచ్చి..ఇంత దగానా..

వడ్లకు బోనస్‌ అడిగితే మొరుగుతున్నారంటారా రైతులు హైదరాబాద్‌కు వొచ్చి ధర్నా చేస్తారు కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్‌ రావు జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిశీలన జగిత్యాల, ప్రజాతంత్ర, మే 23 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిద్దిపేట మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ముఖ్య నేత హరీష్‌ రావు పేర్కొన్నారు.…