నీట్ కుంభకోణంపై సుప్రీమ్ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలి

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ 24 లక్షల అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిరదని ఆగ్రహం న్యూదిల్లీ, జూన్ 13 : నీట్ కుంభకోణంపై సుప్రీమ్ కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్ గురువారం మరోసారి డిమాండ్ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్టిఎ) డైరెక్టర్ జనరల్ని తొలగించాలని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఈ అంశంపై దేశ…








