Tag telugu kavithalu

పిడిఎస్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేస్తే చర్యలు

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరిక  రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం నుండి ఎటువంటి వేధింపులు ఉండవని హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21 : రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వేధింపులు ఉండవని  పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు  జరిగే  మూకాంబికా…

దిల్లీ లిక్కర్‌ కేసులో దక్కని ఊరట

కవిత బెయిల్‌ జూలై 9 వరకు పొడిగింపు కేజ్రీవాల్‌ బెయిల్‌పై హైకోర్టు స్టే..తీర్పు రిజర్వ్‌ న్యూ దిల్లీ జూన్‌21 : దిల్లీ లిక్కర్‌ కేసులో కవితకు ఊరట దక్కడం లేదు. ఆమె బెయిల్‌ను కోర్టు తిరస్కరించడమే గాకుండా జులై9 వరకు కస్టడీని పొడిగించింది. ఇక ది ల్లీ సిఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌…

మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

అవసరానికి తగినట్టు మహిళా శక్తి బిజినెస్‌ మోడల్స్‌ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటిన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాత్త, జూన్‌ 21 : గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని  రాష్ట్ర స్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి…

రైతాంగానికి శుభవార్త ఇచ్చిన హామీ మేరకు ఏకమొత్తంలో 2 లక్షల రుణమాఫీ

కేబినేట్‌ భేటీలో కీలక నిర్ణయం ఐదేళ్ల కాలంలో తీసుకున్న రుణాలకు వర్తింపు 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు పరిగణన జీఓలో విధివిధానాలు మీడియాకు వివరాలు వెల్లడిరచిన సిఎ రేంవత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21 : రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల ముందు ఇచ్చిన…

ప్రపంచం చూపు..యోగా వైపు

శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం న్యూదిల్లీ/హైదరాబాద్‌, జూన్‌ 21 :  యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే పక్రియ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా…

యోగా..మన కోసం, సమాజం కోసం

యోగాతో శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సు పెంపునకు సామర్థ్యం ప్రజలకు గవర్నర్‌ రాధాకృష్ణన్‌ యోగా దినోత్సవ శుభాకాంక్షలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : మన సుసంపన్నమైన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా అంతర్భాగమని, యోగా సాధన చేసే వారందరి శారీరక, మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సును పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని ఇస్తుందని రరాష్ట్ర…

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ గుప్పిట్లో విద్యా సంస్థలు

నీట్‌ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతాం మోదీ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగలరు..కానీ పేపర్‌ లీకులను ఆపలేరు యూజీసీ-నెట్‌ రద్దయింది…నీట్‌ రద్దయితుందో లేదో తెలియదు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఫైర్‌ ‘నీట్‌’పై నేడు దేశ వ్యాప్త నిరసనలకు కాంగ్రెస్‌ పిలుపు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 20 : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యాసంస్థలను…

త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్‌

మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : అతి త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. ధర్నా చౌక్‌లో విద్యార్థుల ధర్నాపై మంత్రి శ్రీధర్‌ బాబు స్పందిస్తూ…త్వరలోనే గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పరీక్షలు ప్రకటిస్తామని హావ్ని ఇచ్చారు. ఉద్యోగాల ఖాలీలను గుర్తించి అతి త్వరలోనే…

యూజీసీ నెట్‌ ‌జూన్‌-2024 ‌పరీక్ష రద్దు

అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కేంద్రం..సిబిఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం న్యూదిల్లీ,జూన్‌20: ‌జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్‌ ‌జూన్‌-2024 ‌పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దేశంలోని అనేక నగరాల్లో ఓఎమ్మార్‌ (‌పెన్ను, పేపరు) విధానంలో మంగళవారం యూజీసీ నెట్‌ ‌పరీక్ష జరిగింది. దీనిని…