Tag telugu kavithalu

ముంచుకొస్తున్న పర్యావరణ విలయం!

ప్రపంచమంతటా విపత్కర పరిస్థితి మానవాళికి పెనుముప్పుగా కాలుష్య రసాయనాలు అడవుల పాలిట, వ్యవసాయ క్షేత్రాల పాలిట, జంతు జాలం పాలిట, సమస్త జీవజాలం పాలిట ప్రపంచీకరణ ‘గొడ్డలి’గా మారింది. ప్రపంచీకరణ, వాణిజ్య పారిశ్రామిక కేంద్రీకరణ పర్యావరణానికి ప్రబల శత్రువులుగా మారాయి. అడవులను ధ్వంసం చేయడం వల్ల, విచ్చలవిడిగా మాంసాహారాన్ని భుజించడం వల్ల ప్రపంచ పర్యావరణ సమతుల్యత…

‘అసలే పితృస్వామ్యం, ఆపై మద్యం…

(గత సంచిక తరువాయి) ‘‘పెరుగుతున్న కుటుంబ హింస’ – సారా వ్యతిరేక, మద్య నిషేధ ఉద్యమంలో రాజ్య నిర్భందాన్ని, గుండాల దాడిని ఎదుర్కొన్న ‘పీవోడబ్ల్యూ’ కార్యకర్తలు’’ సజయ : అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్రమంతా వుధృతంగా వ్యాపించటంలో ‘పీవోడబ్ల్యూ’ పాత్ర చాలా కీలకమైనదిగా చెబుతారు. మీరు ఎక్కడెక్కడ క్రియాశీలకంగా…

రాష్ట్రంలో భారీ ఎత్తున 44 మంది ఐఎఎస్‌ల బదిలీ

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి   విద్యుత్‌ శాఖ కమిషనర్‌గా రొనాల్డ్‌ రోస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24  : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించింది. ఈ మేరకు సీఎస్‌…

కీలక ఖనిజాల రంగంలో విస్తృత అవకాశాలున్నాయి

ఈ రంగంలో సంస్కరణలతో ముందుకెళ్తున్నాము 4వ విడత క్రిటికల్‌ మినరల్‌ బ్లాకుల వేలం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి న్యూదిల్లీ,ప్రజాతంత్ర, జూన్‌ 24: కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల వెలికితీతలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని.. అందుకే ఈ రంగంలో విడతలవారిగా సంస్కరణలు తీసుకొస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల…

చెప్పకుండానే.. ఎమ్మెల్యే షేక్‌ హ్యాండ్‌

బిత్తర పోతున్న జగిత్యాల బీఆర్‌ఎస్‌ శ్రేణులు…ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి గుస్సా.. ఎమ్మెల్సీ పదవికి జీవన్‌ రాజీనామా? జీవన్‌ ఆధిపత్యానికి బ్రేకులు పడినట్టేనా..! జగిత్యాలలో మారుతున్న రాజకీయ సమీకరణాలు జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 24 : జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జగిత్యాల నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే…

హుస్నాబాద్ మెగా జాబ్ మేళ విజయవంతం..

నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన.. 60 కి పైగా కంపెనీలు 5225  మందికి ఉద్యోగాలు నిరుద్యోగులు కల నెరవేర్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ,జూన్ 24:  హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిర్వహించిన మెగా జాబ్ మేళ కు విశేష స్పందన…

అవయవ దానాలపై అవగాహన అవసరం

సమకాలీన వైద్యశాస్త్రం సాధించిన అద్భుతమైన ఆవిష్కరణ అవయవ మార్పిడి పద్ధతి. అవయవ మార్పిడి ద్వారా దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయవ లోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి, వారికి స్వస్థత కలిగించే విధానం  నానాటికీ పురోగతి సాధిస్తున్నది. అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంతగా కాకపోయినా, నెమ్మదిగా అధికం అవుతున్నది. అన్ని దానాల…

ఆత్మవిమర్శ చేసుకోవాలి!

ఈ ఎన్నికలు కెసిఆర్‌- జగన్‌తో పాటు, మోదీకి  కూడా గుణపాఠం లాంటివే మోదీ  బాణం కూడా గురితప్పింది తప్పంతా ప్రజలదే అన్నట్టుగా ఆత్మవంచనకు పాల్పడుతున్నారు మంచి పాలనే ఇస్తే ప్రజలెందుకు ఓడిస్తారు.. విపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.   తెలంగాణలో కెసిఆర్‌ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మళ్లీ మనదే అధికారం అంటూ పార్లమెంట్‌ ఎన్నికల ముందు ప్రగల్భాలు…

నీట్‌ పరీక్ష రద్దు చేయండి

కిషన్‌ రెడ్డి ఇంటిముందు విద్యార్థి సంఘాల ఆందోళన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : నీట్‌ పరీక్ష రద్దు చేయాలంటూ హైదరాబాద్‌ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఇంటి ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడిరచారు.   జాతీయ…