Tag telugu kavithalu

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌సర్దార్‌ ‌కేశవరావు భాషారాష్ట్ర సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకి. తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించాలని కోరుకున్నారు. కన్నడ, మరాఠీ భాషా ప్రాంతాలతో కలిసి పోయిన హైదరాబాద్‌ ‌రాష్ట్రం అలాగే ఉండాలని వాంచించారు. అలాగే జమిందారి, జాగిర్దారీ వ్యవస్థలతో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్రలో కలిపినట్లయితే ఏమాత్రం మేలు జరగదని నొక్కి చెప్పారు.’’ నేడు తెలంగాణ సర్దార్‌ ‌వర్ధంతి నిజాం నిరంకుశ…

వేసవి పంటలలో నీటి యాజమాన్యం

వేసవిలో నీటి యజమాన్యం చాలా ముఖ్యమైనది. రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, నీటి వనరులు సరిగ్గా లేకపోవటం, కరెంటు కోతలు వంటివి ముఖ్యకారణాలు. వేసవిలో నీటిని ఆదా చేసుకోవడం చాలా ఆవశ్యకం. వేసవిలో ఎండతీవ్రత వల్ల ఎక్కువగా భాశ్పోత్సకమ్‌, ‌భాష్పిభవనం వంటి ప్రక్రియలు ఎక్కువగా జరుగుతాయి.  దీనివల్ల ఎక్కువ నీరు ఆవిరై పోతుంది. సరిగ్గా…

ఇం‌తకూ వడ్లు ఎవరు కొంటరు..!

గతవానాకాలం నుండి ఇప్పుడు యాసంగి పంటవరకు వడ్లు ఎవరు కొనాలన్న పంచాయితీ తెగుతులేదు . దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు ఇప్పుడు కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క, కాదు మేము కొనలేము రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి. గడచిన…

దళితబంధు..అనుయాయులకే విందు

ప్రహసనంగా మారిన ఎంపిక వ్యవహారం ఎమ్మెల్యేలకు తలనొప్పి..శ్రేణుల్లో చిచ్చు జగిత్యాల, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం పూర్తిగా మొదలు కాకుండానే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. గ్రామాల్లో దళిత బంధు ఎంపిక పెద్ద ప్రహసనంగా మారుతుంది. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై దళిత వర్గాల్లో చిచ్చు మొదలైంది.…

ధాన్యం సేకరణలో… దిగిరాకుంటే తడాఖా చూపుతాం

ఉగాది తరవాత కేంద్రానికి చేదు రుచి చూపిస్తాం ధాన్యం కొనుగోళ్లపై అదేసనిగా అవమానాలు నూకలు తినమంటూ పీయూష్‌ ‌గోయల్‌ ‌వెక్కిరింపు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వడ్లు వేయమన్న బండి సంజయ్‌ ఏం ‌మాట్లాడుతున్నాడో తెలియదు కెసిఆర్‌ ఆదేశాలతో కేంద్రంపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు హైదరాబాద్‌,‌ప్రజాత్ర మార్చి…

‘‘‌తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ’’

మార్చి 27…ప్రపంచ రంగస్థల దినోత్సవం తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామతల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక సంస్థ 3…

అవిశ్వాసం ముంగిట ఇమ్రాన్‌ ‌ఖాన్‌

“75 ఏళ్ళ క్రిందట భారత దేశంతో పాటే పురుడు పోసుకున్న పాకిస్థాన్‌ ‌గడ్డ పై ఇప్పటికీ ప్రజాస్వామ్యం అడుగులు స్థిరపడలేదు. మరోవైపు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి అభివృద్ధి దిశగా వడిగా అడుగులు వేసుకుంటూ వెళుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా మన భూభాగంలోకి జొరబడటానికి ప్రయత్నించే ఈ దాయాది దేశం మాత్రం మతం మత్తులో…

జస్టిస్ భార్గవ కమిషన్ 

“ఎవరినైనా సరే, చట్ట వ్యతిరేకంగా, చంపగూడదు. ఎంత పెద్దనేరమైనా సరైన విచారణ జరిపి శిక్ష విధించాలి. ఇది ఒక ఉదారవాద ఆలోచన. దానికీ పార్టీ రాజకీయాలకూ ఏమీ సంబంధం లేదు. ఒక వ్యక్తి అవలంబించే రాజకీయాలతో నీకు ఇష్టం లేకపోయినా, ఆ వ్యక్తిని చంపివేసే అధికారం నీకు లేదు అనేది ఒక చట్టబద్ధ పాలన సూత్రం.…

పునరంకితం

ఇదీ యుద్ధమే. ఎదురుపడని ముఖాలు ఎదసరిహద్దుల్లో మోహరించిన ప్రేమమేఘాలతో యుద్ధరంగాలు. మనసు ఓటమిని కర్కశంగా ఇష్టపడే  కాలం మనిషి నమ్మకాన్ని పాతిపెట్టె దుశ్చర్యకు పక్కనే ప్రేమను దాచిపెట్టే మనసుది ప్రతిచర్య. అపరిమిత వేగాభిమానమే అణ్వాస్త్రం. అనిర్వచనమైన ఇష్టానుభవమే క్షిపణి. జయాపజయాలు సరిసమానాలైన అనివార్యశ్చర్యాలు. నిర్మానుష్యమైన నిశబ్దసంగ్రామంలో కళ్లెదుటే ప్రాణంపోగుట్టున్న రోజుల్లో తలపోసిన భావాలు తలకొట్టుకుని పునరంకితం…