Tag telugu kavithalu

తెలంగాణలో రజాకార్ల పాలన

మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ‘కుటంబ’ సంక్షేమ కార్యక్రమాలతో కెసిఆర్‌ ‌బిజీ పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వంద కిలోవి•టర్లు పూర్తి చేసుకున్న కేక్‌ ‌కట్‌ ‌చేసిన పార్టీ కార్యకర్తలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 23 : ‌నిజాం కాలంలో రజాకార్లు బయటకు వొస్తే.. మహిళలు భయంతో తలుపులు వేసుకునేవాళ్లని,…

అవయవ దానం ప్రాణదానంతో సమానం: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సను ప్రభుత్వ దవాఖానాలలో అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు చెప్పారు. దేశంలో అవయవ దానాన్ని పారదర్వకంగా ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ అనీ, కేంద్ర ప్రభుత్వం ఇతర అనేక రాష్ట్రాలు…

పాదయాత్రలో అన్ని అబద్ధాలే

గోబెల్స్‌ను మించి అసత్య ప్రచారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై నోరు విప్పాలి రూ.7183 కోట్ల బకాయిలు తొక్కిపెట్టిన కేంద్రం రూ.1350 కోట్ల వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు మొండి చేయి సెస్‌ల రూపంలో రాష్ట్ర ఆదాయానికి గండి మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌కు సమాధానం చెప్పే దమ్ముందా ఉంటే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి నిధులు…

అధికార దుర్వినియోగం

ఒక అధికారి, చట్టబద్ధమైన విచారణ లేకుండా, మనుషులను ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపవచ్చు అని రాజ్యాంగంలో రాసుకోలేదు గదా. చట్టం విధించిన విచారణా ప్రక్రియ ప్రకారం అని రాజ్యాంగంలో రాసుకున్నాం గదా.అందువల్ల అటువంటి పద్ధతిలో కాల్చి చంపితే అది అన్యాయమవుతుంది. అందువల్ల అసమంజసమవుతుంది. అది నిరంకుశాధికారం అవుతుంది. ప్రస్తుత  డిజిపి స్వరణ్‌జిత్‌సేన్‌ మాట్లాడుతున్న మాటలు చూడండి.…

తెలంగాణ సత్యం, తెలంగాణ తథ్యం!

వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి భావ ప్రకటనా స్వేచ్ఛ, అభిప్రాయాలకు వేదిక అయిన ‘ ప్రజాతంత్ర ‘ వ్యవస్థాపకుల్లో ఒకరైన దేవులపల్లి ప్రభాకర్ రావు గురువారం తనువు చాలించడం దురదృష్టకరం..! ఆయన గురించి రాయడం అంటే అద్దంలో చంద్రుణ్ణి చూపించే ప్రయత్నం అవుతుంది.  విజ్ఞాన ఖని  ప్రభాకర్ రావు ఒక ‘ మూవింగ్ ఎన్సైక్లోపీడియా..’.    తెలంగాణా జాతి రత్నం సురవరం ప్రతాప రెడ్డి సారథ్యంలో వెలువడిన ‘గోలకొండ’ పత్రికకు అతి చిన్న వయస్సులో సంపాదకీయాలు…

పుస్తకం సదానేస్తం

 ‘‘ మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం.పుస్తకం అంటే రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం.అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే.. తరతరాలనుండి పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనావేయడమంటే ఆకాశాన్ని కొలువడంలాంటిది’’ స్పేయిన్‌ ‌దేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఎప్రిల్‌…

కాళేశ్వరం నీళ్లు ఫామ్‌ ‌హౌజ్‌కు తరలించేందుకు లక్ష కోట్లు

ఉమ్మడి పాలమూరుకు నీరెందుకు ఇవ్వడం లేదు కెసిఆర్‌ ‌హామీలు విస్మరించారు పాదయాత్రలో బండి సంజయ్‌ ‌యాత్రలో ఉద్రిక్తత.. అడ్డుకునే ప్రయత్నం చేసిన టిఆర్‌ఎస్‌ ‌జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : ‌కాళేశ్వరం నీళ్లను ఫాంహౌస్‌కు తరలించేందుకు కేసీఆర్‌ ‌లక్ష కోట్లు ఖర్చు పెట్టారని గద్వాల జిల్లాలో పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

రాజధానికి నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు

నిమ్స్ ‌తరహాలో నిర్మించాలని ప్రభుత్వం యోచన అన్నింటికీ అటానమస్‌ ‌హోదా మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో పనుల్లో వేగం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాజధానిలోని పెద్ద దవాఖానాలైన ఉస్మానియా, గాంధీ దవాఖానాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర…

యువత రాజకీయాలో భాగస్వామ్యం కావాలి..

‘‘15 ‌సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యవారిని యువతగా పేర్కొంది ఐక్య రాజ్య సమితి. యువత వయస్సుని ఒక్కో ప్రాంతం ఒక్కోలాగా పేర్కొంది. మన దేశంలో15 – 35 ఏళ్ల లోపు వారిని మన రాజ్యాంగం యువతగా చెపుతోంది. భారత జనాభాలో దాదాపు 60 శాతం యువత ఆ వయస్సుల వారే. 2020 నాటికి 60%…