తెలంగాణలో రజాకార్ల పాలన
మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ‘కుటంబ’ సంక్షేమ కార్యక్రమాలతో కెసిఆర్ బిజీ పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వంద కిలోవి•టర్లు పూర్తి చేసుకున్న కేక్ కట్ చేసిన పార్టీ కార్యకర్తలు ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 23 : నిజాం కాలంలో రజాకార్లు బయటకు వొస్తే.. మహిళలు భయంతో తలుపులు వేసుకునేవాళ్లని,…
