Tag telugu kavithalu

ఒడిదొడుకులలో స్టాక్‌ ‌మార్కెట్లు

పెట్టుబడులకు కేంద్ర బిందువైన స్టాక్‌ ‌మార్కెట్‌ ‌గత కొన్ని నెలలుగా భారీ ఒడిదుడుకులకు గురవుతుంది. దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతిబింబంలా పనిచేసే భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌వొలటిలిటీ ( అస్థిరత ) కారణంగా నష్టాలు చవి చూస్తుంది. కొరోనా మహమ్మారితో భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌లో దాదాపు 5 లక్షల కోట్ల సంపదను మదుపుదారులు కోల్పోవడం జరిగింది.…

భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం

గ్లోబల్‌ ‌రిటైల్‌ ఇం‌డెక్స్‌లో రెండో స్థానంలో యూపిలో పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని మోడీ దేశానికి యూపి రోల్‌ ‌మాడల్‌ ‌కాబోతుందన్న ప్రధాని ఆదాని, అంబానీ తదితర వ్యాపార దిగ్గజాల హాజరు లక్నో, జూన్‌ 3 : ‌భారత సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తుందని..జీ 20 ఆర్థిక వ్యవస్థలలో తాము వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు భారత ప్రధాన మంత్రి…

శ్రీ‌వారిని దర్శించుకున్న హరీష్‌ ‌రావు

తిరుమల,జూన్‌3: ‌పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నుంచి కాలినడక తిరుమల చేరుకున్న ఆయన ఉదయం తలనీలాలు సమర్పించుకుని శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పుట్టిన రోజు సందర్భంగా తనను అభినందించడానికి ఎవరూ కూడా…

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోనే బాల్యానికి స్వేచ్చ

నేడు అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం ఇష్టం లేని పనిని వివిధ కారణాల వల్ల బలవంతంగా చేయిస్తూ శ్రమ దోపిడీకి గురి చేయడమే బానిసత్వం. పిల్లలవద్ద బలవంతంగా పని చేయించుకోవడం, బలవంతపు పెళ్ళిళ్ళు, ఇళ్ళల్లో వెట్టి చాకిరి, వ్యవసాయ కూలీలు, పిల్లలను అమ్మడం, ఇటుక బట్టీలు, బలవంతపు పడుపు వృత్తి, పిల్లల అక్రమ రవాణా లాంటి…

కేసీఆర్‌ ‌మరోసారి గమ్యం ముద్దాడేనా..?

‘‘‌మరోవైపు ప్రాంతీయ పార్టీల నేతల మధ్య ఐక్యతను తీసుకురావడం అనుకున్నంత ఈజీ కూడా కాదు. విపక్ష పార్టీల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని ప్రజల ముందుకు వెళ్లడం, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ప్రజలను సంఘటిత పరచడం కేసీఆర్‌ ‌ముందున్న పెద్ద సవాల్‌. అన్నిటికీ మించి దేశానికి తెలంగాణ దిక్సూచి అంటూ ఇన్నాళ్లుగా చెబుతూ వచ్చిన పరిస్థితి…

డేంజర్‌ ‌పాలిటిక్స్..!

అధిక సంఖ్యాక వోట్లు టార్గెట్‌ – ‌దూకుడు పెంచిన కమల నాధులు భారతీయ జనతా పార్టి దక్షిణాది లో కర్నాటక తర్వాత ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తన దృష్టిని కేంద్రీక రించింది. ఆంధ్ర ప్రదేశ్‌ ‌లో కన్నా తెలంగాణ లో బిజెపీకి మంచి ఆదరణ ఉందని గట్టిగా శ్రమిస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చిన…

అభివృద్ధి పథంలో రాష్ట్రం

మానవ ఆర్థిక వనరులతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం పురపాలకశాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌ ‌రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‌రాష్ట్రంలో మునిసిపాలిటీలకు, పట్టణాభివృద్ధికి అవసరమయిన మానవ వనరులు, ఆర్థిక వనరులు అందచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మరియు  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ…

ఉద్యమానికి ఊపిరిపోసిన ‘‘ప్రజాతంత్ర’’

పత్రికకు బిఎస్పీ రాష్ట్ర ఛీఫ్‌ ‌కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌ప్రశంస బూర్గంపాడు, జూన్‌ 03(‌ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాడిన ఏకైక తెలంగాణ దినపత్రిక ప్రజాతంత్ర అని బిఎస్పీ రాష్ట్ర చీఫ్‌ ‌కోర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌కొనియాడారు. శుక్రవారం నాడు బూర్గంపాడు పర్యటనకు విచ్చేసిన ఆయన ప్రజాత్రంత…

కుటుంబంలో స్త్రీని పరువుగా భావించడం మానాలి

పరువు హత్యలపై ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండొద్దు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో హైకోర్టు జడ్జి రాధా రాణి ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర విలేఖరి, జూన్‌ 03 : ‌కుటుంబంలో స్త్రీని పరువుగా భావించడం మానాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌రాధా రాణి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరువు హత్యలపై ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండొద్దని ఆమె సూచించారు.…