Tag telugu kavithalu

ఇగంటిరి.. అగంటిరి..ఇంకెప్పుడిస్తరు?

అందని ద్రాక్షగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు ఏండ్ల తరబడి ఆశావహుల ఎదురుచూపులు నాయకుల చుట్టూ పలువురి ప్రదక్షిణలు డిమాండ్‌ ‌బారెడు.. నిర్మాణాలు మూరెడు   మేడిపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌సొంతిల్లు అంటే అదో కల..కొందరు జీవితాంతం దాని కోసం కలలుకంటూ కష్టపడుతుంటరు.. తమదని చెప్పుకునేందుకు  ఓ గూడుండాలని తాపత్రయ పడుతుంటరు మరికొందరు..…

ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం

పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు తల్లీ, బిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి సర్కారు దవాఖానల్లో వైద్యం, సకల వసతులు రామవరంలో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలి. నార్మల్‌ ‌డెలివరీలు ఎక్కువగా జరగాలి. ప్రజల ఆరోగ్యం కోసం మార్పు తెద్దామని రాష్ట్ర ఆరోగ్య శాఖ…

దేశంలో సమర్థవంతమైన సీఎం కెసిఆర్‌

‌ప్రధాని మోదీ, అమిత్‌ ‌షాలు ఏం ముఖం పెట్టుకొని వొస్తున్నారు బిజెపి కాంగ్రెస్‌ అధికారంలోకి రారు… ప్రజలు వారిని నిలదీయాలి విభజన చట్టం ప్రకారం రావలసినవి ఇవ్వాలి నారాయణపేట జిల్లా బహిరంగ సభలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌పేద ప్రజల కోసం పరితపిస్తూ ప్రజల సమస్యలను…

పోషకాహార లోపం… వ్యాధులకు మూలం

నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నుమొట్టమొదటి సారిగా 2019లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ‘‘ది ఫుచర్‌ ఆఫ్‌ ‌ఫుడ్‌ ‌సేఫ్టి’’ అనే నినాదంతో జెనీవాలోని అడిస్‌ అబాబా కాన్ఫరెన్స్‌లో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆహారభద్రత పై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో…

కీర్తి ప్రతిష్టలను తుడిచి పెట్టేందుకు ఓ చిన్న అపకీర్తి చాలు. దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ కేసు దేశ ప్రతిష్టను ఎంతగానో దిగజార్చింది. బస్సులో ఎక్కిన ఓ ఫిజియోథెరఫి విద్యార్థిణిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అందరిని కలిచి వేసింది. ఈ ఘటనతో  దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు…

మైనర్‌ ‌బాలిక అత్యాచార ఘటనలో ఎవరినీ వొదలం

పోలీసుల దర్యాప్తు ముమ్మరం హోమ్‌ ‌మంత్రి మహ్మూద్‌ అలీ వెల్లడి సిబిఐ చేత విచారణ జరిపించండి : సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ కేసును సీబీఐకి అప్పగించాలి : కాంగ్రెస్‌ ‌నేత శ్రీధర్‌ ‌బాబు డిమాండ్‌ ‌డిజిపి కార్యాలయం ముట్టడికి యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌యత్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 4 : ‌జూబ్లీహిల్స్‌లో జరిగిన…

‘‘ ‌పచ్చని పర్యావరణం – అవనికి నిండుదనం’’

 నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్తమాన పరిస్థితులు పర్యావరణాన్ని ఛిద్రం చేస్తున్నాయి. అభివృద్ది అసలుకే ఎసరు పెడుతున్నది. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్‌…అనే మాట అక్షర సత్యం. వర్తమాన మానవ చరిత్రను పరిశీలిస్తే గతమే మేలన్న అభిప్రాయం కలగక మానదు. ఆరుబయట ఆకాశంలో అందమైన జాబిల్లిని చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే కాలం కాలగర్భంలో…

రాష్ట్రానికి మంచి పేరు తేవాలి..! వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేసిన మంత్రి హరీష్ రావు

వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలియచేశారు. శనివారం గాంధీ మెడికల్ కాలేజ్ పట్టభద్రుల ఉత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. ఉన్నత జీవితంలోకి అడుగుపెట్టబోతున్న మీకు అభినందనలు అని తెలియజేస్తూ.. మీకు మూడు శుభవార్త చెప్పదల్చుకున్నాను. త్వరలోనే అంటే నెల రోజుల్లోనే వేయి డాక్టర్ల పోస్టుల నియామాకానికి నోటిఫికేష్…

పర్యావరణ-పరిరక్షణం

అనంత విశ్వం అందు ఎన్నో గ్రహాలు మనం నివసించేందుకు ఆవాసం ఈ భూగోళం ఇందు చెట్లు, జంతువులు, క్రిమి-కీటకాలకు నిలయం, అందరి మనుగడ కు కావాలి స్వచ్ఛమైన నీరు-గాలి, కానీ సమస్తం నేడు కల్తీమయం.. చెట్లను పెంచక ఉన్న చెట్లను నరికేసి ప్రకృతి వినాశనానికి పురి గొలపుతున్నాం.. వర్షాభావం,అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి లకు దారినిస్తున్నాం.…