Tag telugu kavithalu

రాష్ట్రంలో మోగిన బడి గంట

రెండేళ్ల తరవాత మళ్లీ విద్యార్థుల బడిబాట మన ఊరు-మన బడి కింద పాఠశాలల ముస్తాబు పుస్తకాలు అందక అంతటా ఆందోళన పిల్లలకు చాక్లెట్లతో స్వాగతం పలికిన మంత్రి సబిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌వేసవి సెలవుల అనంతరం బడిగంట మోగింది. సోమవారం నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌ ‌కావడంతో పిల్లలు బడిబాట పట్టారు.…

రక్త దాతా సుఖీభవ

రక్త దానం చేయాలి అంటే మనం భాగ్యవంతులం కానవసరం లేదు. విద్యార్హతలు హోదాలు అక్కరలేదు. కేవలం మానవత్వం ఉన్న మనిషి అయితే చాలు మనం చేసిన రక్త దానం మరొక ప్రాణం నిలబె డుతుంది. కాదు కాదు ముగ్గురి ప్రాణాలను నిలబెడుతుంది. ఎందు కంటే సాధారణంగా వ్యక్తి నుంచి 300 నుంచి 450 మిల్లీలీటర్ల రక్తం…

ప్రైవేటు వైద్యంపై సర్కార్‌ ‌వేటు ససేమిరా అంటున్న వైద్యులు

ై‘‘పూర్తిగా ఉచిత వైద్యం అందిచాల్సిన సర్కార్‌ ‌వైద్యాన్ని ప్రైవేట్‌ ‌రంగంలోకి అనుమతించడం ఫలితంగా భారత దేశం వంటి జానాభాధిక్యతగల పేద దేశాలకు శాపంగా మారింది. వైద్యం పూర్తిగా ప్రైవేట్‌ ‌పరం కావడం వెనకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండింటి పాత్రతో పాటు వైఫల్యాలు ఉన్నాయి. ’’ ప్రభుత్వ వైద్యులు ఇక నుండి  ప్రైవేట్‌ ‌ప్రాక్టీస్‌ ‌చేసేందుకు…

జాతీయ రాజకీయాలపై ఉత్సుకత

జాతీయ రాజకీయాలిప్పుడు ఆసక్తిని కలిగించేవిగా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక మూసలో పోసినట్లుగా కొనసాగుతున్న రాజకీయాల్లో కొత్త వరవడి రానున్నట్లు స్పష్టమవుతున్నది. నిన్నటి వరకైతే ఎన్డీయే లేదా యూపిఏ పార్టీల్లో ఏదో ఒక దానికి అధికారం దక్కుతుందన్నది అందరి జ్ఞానంలో ఉన్న విషయం. కాని, వొచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ ఆలోచనలో తప్పక మార్పు జరుగుతుందన్నే…

భారత దేశం నా మాతృ భూమి..

దేశ భక్తిని చాటి చెప్పి మంచి తనాన్ని పెంచే  ప్రతిజ్ఞ   (జూన్‌ 10  ‌పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి ) భారతదేశం నా మాతృ భూమి అంటూ దేశం గొప్ప తనాన్ని చాటిన దేశ భక్తుడు.దేశ భక్తి ని నర నరాన నింపే ప్రతిజ్ఞను రాసింది మన తెలంగాణ బిడ్డనే.తెలంగాణ వచ్చిన తర్వాతనే వీరి పేరు…

కొరోనా కాలంలో ఇండియాలోనే అధిక మరణాలు.?

ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా 1 జనవరి 2020 నుంచి 31 డిసెంబర్‌ 2021 ‌మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల ప్రజలు కరోనా బారిన పడ్డారని, వీరిలో 1.49 కోట్ల అదనపు మరణాలు (కరోనాకు ముందు నమోదైన మరణాల రేటుతో పోల్చితే) నమోదు అయ్యాయని తాజాగా విడుదలైన ప్రపంచ…

చార్జీల బాదుడు భారం

ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు ప్రజల్లో దడ పుట్టిస్తున్నాయ్‌ ‌పధికులపై భారం మోపుటలో వేగంగా పరుగు తీస్తున్నాయ్‌ ‌యాజమాన్యం నేరుగా కాక దొడ్డిదారిన చార్జీలను పెంచి ప్రయాణికుల నడ్డి విరుస్తుంది నిన్నటి వరకు సేఫ్‌ ‌సేఫ్టీ సెస్‌ ‌పేరిట ప్రయాణికుల పీడించి ఇపుడు దూరాల ఆధారంగా దారి దోపిడీకి తెగబడుతుంది నష్టాల ఊభి నుంచి గట్టెక్కి…

కంట్రీ చైనా కంత్రీ ప్లాన్‌…!

డ్రాగన్‌ ‌కంట్రీ చైనా కంత్రీ ప్లాన్‌ ‌చేస్తోంది. అంతరిక్షంలో స్పేస్‌ ‌స్టేషన్‌ ‌నిర్మాణానికి పూనుకుంటుంది.  ఇది విజయవంతం అయితే అగ్రరాజ్యం అమెరికాపై పైచేయి సాధించినట్టు అవుతుందని చైనా అనుకున్నది. అయితే, నాసిరకం వస్తువులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ అయిన డ్రాగన్‌ ‌కంట్రీ ఈ మిషన్‌లో సక్సెస్‌ అవుతుందా… అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తిటియాంగాంగ్‌ ‌స్పేస్‌ ‌స్టేషన్‌…

సర్కారు బడి.. కబ్జాకు గురి

కూకట్‌ ‌పల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 07 : ‌కూకట్‌పల్లి నియోజకవర్గంలో కబ్జాదారుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. గుడి, బడి అని కూడా చూడకుండా విచ్చలవిడి తనాన్ని అవలంబిస్తున్నారు. అడిగేవారు లేరని, ‘‘అందినోడికి అందినంత’’ అనే పద్దతిలో అందినకాడికి దండుకుని సొమ్ముచేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన వారని కాబోలు..స్థానిక అధికారులు సైతం వీరికి తగిన సహకారాన్ని అందిస్తున్నారనడానికి…