Tag telugu kavithalu

రెండో రోజూ ఇడి విచారణకు రాహుల్‌

ఎఐసిసి కార్యాలయం వద్ద భారీగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు పోలీసులుతో వాగ్వాదం..పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన ప్రాంతాల్లో భారీగా పోలీసుల మొహరింపు న్యూ దిల్లీ, జూన్‌ 14 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో ఈడీ విచారణ రెండోరోజూ కొనసాగింది. రెండోరోజు ఈడీ అధికారులు రాహుల్‌ ‌గాంధీని ప్రశ్నించారు. ముందుగా ప్రియాంకతో కలసి ఎఐసిసి ఆఫీస్‌కు…

భూ సమస్యలను పరిష్కరించేందుకే ధరణి

రైతులెవరూ పైరవీకారులను ఆశ్రయించొద్దు, డబ్బులు ఇవ్వొద్దు సిఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే ములుగులో అవగాహన సదస్సు ములుగు మండలాన్ని పైలెట్‌ ‌ప్రాజెక్టు తీసుకున్నాం 100 శాతం సమస్యలను పరిష్కరిస్తాం ములుగులో ధరణి పోర్టల్‌ ‌సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారంపై జరిగిన సదస్సులో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌రైతుల భూసమస్యల పరిష్కారం…

జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ గణనీయ ప్రగతి

అందరికి ఆరోగ్యమే ప్రభుత్వ సంకల్పం – సి.యం. కేసీఆర్‌ ‌ధ్యేయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు ఆధ్వర్యంలో అందరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ పయనిస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ ఆరోగ్య సూచికలలో తెలంగాణ రాష్ట్రం గణనీయ ప్రగతి సాధించింది.ఈ తేడా 2014 తో పోల్చితే స్పష్టంగా…

ఇడి సమన్లు కాంగ్రెస్‌కు ప్లస్సా, మైనస్సా

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టర్‌ ‌నోటీసులు జారీచేయడం, రాహుల్‌గాంధీ రెండు రోజులుగా ఇడి ఎదుట హాజరు కావడం, అందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసన వ్యక్తంచేస్తున్నతీరు చూస్తుంటే కొంతకాలంగా స్థబ్దతగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీని కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం కావాలని తట్టిలేపినట్లు అనిపిస్తోంది.…

ఒత్తిడి లేని చదువులు కావాలి

నేడు విద్యార్థి పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి దూరమై మార్కుల మోజులో పడి బట్టీ చదువులను ఆశ్రయిస్తున్నాడు. ప్రస్తుత విద్యావిధానం ప్రాధమిక స్థాయి నుండే విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని అలవాటు చేయాలనే తపనతో ఎక్కువ శాతం విద్యా సంస్థలు పిల్లలను ఆట,పాటలకు కూడా తీరిక లేకుండా చేస్తూ విద్యార్థులకు ఒత్తిడి పెంచే విధంగా రూపుదిద్దుకుంది.ఈ ఒత్తిడితో కూడిన…

రోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు

రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయ న్యూ దిల్లీ, జూన్‌ 13 : ‌కొరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయ అన్నారు. కోవిడ్‌ ‌విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పాఠశాల వెళ్లే పిల్లలకు టీకాల వేయడంతో పాటు వృద్ధులకు ప్రికాషనరీ డోస్‌ ‌వేయాలని…

గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత

భూ నిర్వాసితులపై పోలీసుల దాడి ట్రయల్‌ ‌రన్‌కు ముందుగా వందమంది అరెస్ట్ ‌తీవ్రంగా మండిపడ్డ రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌, ‌పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌సిద్ధిపేట జిల్లా గుడాటిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు, మూడు రోజుల్లో చేపట్టనున్న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌ ‌రన్‌ను…

బహుజన రాజ్యంలో పోడు భూములకు పట్టాలు

ఆదివాసీలను ఇబ్బంది పెడితే సహించేది లేదు రాష్ట్రాన్ని నష్టాల బాట పట్టించిన కేసీఆర్‌ ‌బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌కుమార్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ఆదివాసీలు ఎంతో కష్టపడి పోడు వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వం వారిపై అతి దారుణంగా దాడులు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌లో పెట్టి కేసులు నమోదు చేస్తున్నారని, ఇటువంటి చర్యలకు…

గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్న బిజెపి

బెదిరింపులకు భయపడేది లేదు వొచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దే ఇడి కేసుల తీరుపై మండిపడ్డ సిఎల్‌పి నేత భట్టి, పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌కేంద్రం తీరుపై భగ్గుమన్న కాంగ్రెస్‌…‌హైదరాబాద్‌లో పార్టీ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తుందని, బిజెపి బెదిరింపులకు…