Tag telugu kavithalu

ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి…చిన్నారిని ఎత్తుకుని

చిన్న పిల్లల తల్లులకు ఫీడింగ్‌ ‌గదిని ఏర్పాటు చేయండి సిద్ధిపేట ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేసిన మంత్రి హరీష్‌రావు ఆటోనగర్‌ ఆధునీకరణకు అప్పటికప్పుడు రూ.20కోట్లు మంజూరు గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : సిద్ధిపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఇటీవల కొత్తగా నిర్మించిన సిద్ధిపేట…

నేటి నుంచి కాకతీయ వైభవ వారోత్సవాలు

ప్రతిష్టాత్మకంగా నిర్వహంచేలా ఏర్పాట్లు కాకతీయుల వారసుడు కమల్‌ ‌చంద్ర భంజ్‌ ‌దేవ్‌కు ఆహ్వానం వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : చారిత్రక వరంగల్‌ ‌నగరంలో నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ వారోత్సవాలను నిర్వహించబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా…

చంద్రశేఖర్‌ ‌గురూజీ హత్యపై సమగ్ర దర్యాప్తు

ఇప్పటికే ఇద్దరునిందితుల పట్టివేత కారాణలపై లోతుగా అధ్యయనం చేస్తున్న పోలీసులు బెంగళూరు, జూలై 6 : అందరూ చూస్తుండగానే వాస్తు నిపుణుడుగా పేర్కొనే చంద్రశేఖర్‌ ‌గురూజీ కర్ణాటకలోని ఓ హోటల్‌లో మంగళశారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఆయనను ఎందుకు హత్యచేసి ఉంటారన్న దానిపై కూపీ లాగుతున్నారు. ఆయన…

‌ప్రపంచంలో మొత్తంగా భారత్‌లోనే పత్తి పంట ఎక్కువ

అమెరికాలో బేయర్‌ ‌పత్తి పరిశోధన కేంద్రం సందర్శించిన రాష్ట్ర మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి పత్తిలో ఉత్పాదకత పెంచడంపై అద్యయనం చేస్తున్నామని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. వస్త్ర పరిశ్రమకు అది మూలాధారమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల…

శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీకి ఘనంగా నివాళి

న్యూ దిల్లీ, జూలై 6 : భారతీయ జనసంఘ్‌ ‌వ్యవస్థాపకులు డాక్టర్‌ ‌శ్యామా ప్రసాద్‌ ‌ముఖర్జీ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దిల్లీలోని పార్లమేంటరీ సెంట్రల్‌ ‌హాల్‌లో శ్యామా  ప్రసాద్‌ ‌ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. శ్యామప్రసాద్‌ ‌చిత్రపటానికి పూలమాలలు వేసి  ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా,…

స్వరాష్ట్రంలో ప్రథమ కాకతీయ ఉత్సవాలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ‘కాకతీయ సప్తాహం’ పేరున ఈ నెల ఏడవ తేదీనుండి వారం రోజులపాటు అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నది. ఈసారి నిర్వహించే ఉత్సవాల్లో కాకతీయుల వారసుడు ‘కమల్‌ ‌చంద్ర బాంజ్‌దేవ్‌’ ‌ముఖ్యఅతిథిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ. కాకతీయుల పాలకుల్లో చివరి…

నుపుర్‌ ‌శర్మపై అనుచిత వ్యాఖ్యలు

అజ్మీర్‌ ‌దర్గా ఖాదిం సల్మాన్‌ ‌చిస్తీ అరెస్ట్ ‌జైపూర్‌, ‌జూలై 6 : రాజస్థాన్‌లోని అజ్మీర్‌ ‌దర్గాలో ఖాదింగా చేస్తున్న సల్మాన్‌ ‌చిస్తీని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ బహిష్క•త నేత నుపుర్‌ ‌శర్మ్ ‌తల నరికి తెస్తే వాళ్లకు తనఇల్లు ఇస్తానని ఖాదిం సల్మాన్‌ ‌చిస్తీ ఓ వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియోఆధారంగా సోమ…

జనరంజక పాలకులు కాకతి ప్రభువులు

‘‘700 ‌సంవత్సరాల చరిత్ర గల కాకతీయుల కాలం నాటి అద్భుత కళా నైపుణ్యాలకు ప్రతీకగా ప్రసి ద్ధికెక్కిన పర్యాటక ప్రాంతాలను పర్యా టకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయట ంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌ ఎం‌తగానో కృషి చేశారు.’’ నేటి నుండి 13 వరకు…

కాకతీయ ఉత్సవ సప్తాహం

మరోసారి కాకతీయ ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబవుతున్నది. నేటి నుండి ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాల యంత్రాంగమంతా సిద్దమయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ‘కాకతీయ ఉత్సవా లంటూ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నది ఈ సంవత్సరమే. సరిగ్గా పదేళ్ళ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి.…