Tag telugu kavithalu

అమర్‌నాథ్‌ ‌యాత్ర పునరుద్ధరణ

భద్రత మధ్య తిరిగి కొనసాగింపు శ్రీనగర్‌, ‌జూలై 11 : జమ్మూ కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ ‌యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటికీ పలువురి ఆచూకీ దొరకలేదు. వరదలతో తాత్కాలికంగా యాత్రను రద్దు చేశారు. ఆ…

అన్నడిఎంకెలో ఆధిపత్య పోరు…పన్నీరు సెల్వాన్ని పార్టీ నుంచి సస్పెన్షన్‌

పళనిస్వామి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక ద్వంద్వ పదవుల విధానం రద్దు చేస్తూ తీర్మానం చెన్నై, జూలై 11 : అన్నాడీఎంకేలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పార్టీ పగ్గాలు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి చేతికి వచ్చాయి. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పళని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.…

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలు

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు అలుగు పోస్తున్న చెరువులు…వంతెనలపై వరదతో ఆగిపోయిన రాకపోకలు లోతట్లు ప్రాంతాలు జలమయం భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ‌గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరిక భద్రాచలంలో క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ సిరిసిల్ల జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్‌…అవసరమైన చర్యలకు ఆదేశం…

ఆర్థికవేత అమర్త్యసేన్‌కు కొరోనా

స్వీయ నిర్బంధంలో నోబెల్‌ ‌గ్రహిత కోల్‌కతా, జూలై 9 :  ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ ‌గ్రహిత అయిన అమర్త్యసేన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అమర్త్యసేన్‌ ‌ప్రస్తుతం తన శాంతినికేతన్‌ ‌నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జూలై 1న తన నివాసానికి వచ్చిన అమర్త్యసేన్‌ ‌కొద్దిరోజులకే అనారోగ్యం బారిన…

గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానికా సిఎం అయ్యింది

పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న హావి• ఏదీ పోడు రైతుల సమస్యలపై ఎందుకీ నిర్లక్ష్యం సిఎం కెసిఆర్‌పై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ‌ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న…

అమర్‌నాథ్‌ ‌యాత్రికుల కోసం హెల్ప్‌లైన్‌

‌దిల్లీ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూ దిల్లీ, జూలై 9 : అమర్‌నాథ్‌ ‌యాత్రలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన యాత్రికుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ‌ప్రత్యేక హెల్ప్ ‌లైన్‌ ‌ను ఏర్పాటు చేసింది. ఏదైనా సహాయం అవసరమైన వారు 011 23380556, 011 23380558 ఫోన్‌ ‌నంబర్లకు కాల్‌ ‌చేయాలని కోరింది. మరోవైపు అమర్‌నాథ్‌…

ములాయంసింగ్‌ ‌యాదవ్‌కు సతీవియోగం

అనారోగ్యంలో కన్నుమూసిన సాధనా గుప్తా లక్నో, జూలై 9 : సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ ‌యాదవ్‌ ‌సతీమణి సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లో మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తుండగా ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. సాధన మరణ వార్తపై…

రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రత్యేక బృందాలు

ఏర్పాటు చేయాలని అధికారులతో సమీక్షలో సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌పై…

నిలకడగా లాలూ యాదవ్‌ ఆరోగ్యం వెల్లడించిన కుటుంబ సభ్యులు

న్యూ దిల్లీ, జూలై 8 :  బీహార్‌ ‌మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ ‌లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమార్తె వి•సా భారతి వెల్లడించారు. ఇతరుల సహాయంతో ఆయన నిలబడగలుగు తున్నారని తెలిపారు. గతంలో కంటే లాలూ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని భారతి పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌…