Tag telugu kavithalu

రైలులో నేడు ఉదయం మణుగూరుకు చేరుకోనున్న గవర్నర్‌

‌గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌నేడు భదాద్రి-కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. శనివారం న్యూ దిల్లీలో రాష్ట్రపతి రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ ‌వీడ్కోలు విందుకు ఆమె హాజరు కావల్సి ఉన్నా ఆ పర్యటనను రద్దు చేసుకుని ఆమె హదాద్రి వరద ప్రాంతాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. భద్రాచలం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో వరద…

వరద ప్రాంతాల్లో నేడు సిఎం కెసిఆర్‌ ఏరియల్‌ ‌సర్వే

గోదావరి తీర ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ‌ద్వారా పరిశీలన భదాద్రిలో అధికారులతో సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష సమావేశం గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో నేడు ఏరియల్‌ ‌సర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం సిఎం ఏరియల్‌ ‌సర్వే చేపట్టనున్నారని వెల్లడించింది. కడెం…

కరకట్ట ఎత్తు పెంచాలి సుభాష్‌ ‌నగర్‌ ‌కాలనీ వాసుల ధర్నా

ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరదకు ప్రస్తుతం ఉన్న కరకట్ట ఎత్తు ఏమాత్రం సరిపోదని తక్షణమే కరకట్ట ఎత్తు పెంచాలని కోరుతూ శనివారం నాడు కూనవరం రోడ్డులో డిగ్రీ కాలేజ్‌ ‌వద్ద సుభాష్‌ ‌నగర్‌ ‌కాలనీ వాసులు భారీ ధర్నా నిర్వహించారు. రహదారులపై బైటాయించి నినాదాలు చేసారు. కరకట్ట ఎత్తు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌…

మరోమారు సిఎం కెసిఆర్‌తో తమిళి ‘సై ‘..!

నేడు భద్రాచలంలో పర్యటనకు రానున్న గవర్నర్‌ ఏరియల్‌ ‌సర్వే చేపట్టనున్న సిఎం కెసిఆర్‌ ‌హైరదాబాద్‌,‌జూలై16:తెలంగాణలో భారీ వర్షాలు కురియడంతో పలు జిల్లాల్లో వరద ధాటికి భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమమం అయ్యాయి. ఇక, గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో ప్రవహిస్తుండటంతో భద్రాచలం నీట ముగినింది. ఈ నేపథ్యంలో…

శ్రీ‌రాంగసాగర్‌కు తగ్గిన వరద ఉధృతి

గేట్లు మూసేసిన అధికారులు పలు మండలాల్లో తీవ్రంగా పంటలు నష్టం కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మాబ్యారేజ్‌కు తగ్గిన వరద నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : జిల్లాలోని శ్రీరాంసాగర్‌కు వరద ఉధృతి తగ్గుముఖం పడుతుంది. ఇన్‌ ‌ఫ్లో తగ్గడంతో అధికారులు గేట్లు మూసివేశారు. 9 గేట్ల ద్వారా దిగువకు 81,434 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్‌…

ఉర్దూ మతం భాష కాదు.. మన అందరి భాష

ముస్లింలదన్న భావన సరికాదు ఏ భాష అయినా నేర్చుకునే హక్కుంది: మంత్రి కెటిఆర్‌ కేంద్రంలో బిజెపి ప్రభుత్వ నియంతృత్వ ధోరణి : పార్లమెంటులో పదాల నిషేధంపై మంత్రి కెటిఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : ఉర్దూ ఒక మతం భాష కాదని, ఇది అందరి భాష అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…

నేడు లష్కర్‌ ‌బోనాలు

జాతరకు సర్వం సిద్ధం చేసిన అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : లష్కర్‌ ‌బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల నేడు బోనాలు, రేపు రంగం నిర్వహించనున్నారు. కొవిడ్‌ ‌తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల తర్వాత జాతర జరగనుండడంతో రెట్టింపు సంఖ్యలో భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి తలసాని పర్యవేక్షణలో బోనాలకు…

రాష్రానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయాలు

పోరాడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిలదీసేందుకు పార్లమెంటే సరైన వేదిక పార్లమెంట్‌ ‌సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌ ఎం‌పిలకు సిఎం కెసిఆర్‌ ‌దిశానిర్దేశం రాష్ట్రాన్ని అణచివేయాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా…

అతివను వీడని అసమానతలు

‌ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలను వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌ (‌డబ్ల్యూఈఎఫ్‌) ‌ప్రతీ సంవత్సరం పరిశీలించి ‘గ్లోబల్‌ ‌ర్యాంకింగ్‌’‌పేరిట నివేదిక అందిస్తూ ఉంది.దీని కోసం ఈ ఫోరమ్‌ ఆర్థిక భాగస్వామ్యం-అవకాశం, విద్యా స్థితి, ఆరోగ్యం-మనుగడ స్థితి, రాజకీయ సాధికారత అనే నాలుగు ప్రధాన ప్రమాణాలు ఆధారంగా లింగ అంతరాన్ని కొలుస్తారు.వీటి ఆధారంగా చేసిన పరిశీలనలతోతాజాగా ప్రపంచ ఆర్థిక…