Tag telugu kavithalu

రక్షాబంధన్‌ ‌శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

న్యూ దిల్లీ,ఆగస్ట్11: ‌దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌది ముర్ము,ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు గురువారం రక్షా బంధన్‌ ‌పండుగను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మోడీ ట్విట్టర్‌ ‌ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయత, నమ్మకానికి, అన్నాచెల్లెల్లు,అక్కాతమ్ముడు మధ్య విడదీయరాని బంధానికి ప్రతీక అయిన రక్షా…

సైనికుడా… వందనం

కష్టాల సహారా ఒడిదుడుకుల ఇసుక తుఫానుల్ని ఆత్మస్థైర్యపు అడుగులతో ఎదుర్కొంటూ నీ జీవితం ఈ దేశపు పహారా అయిపోయింది… అనుక్షణం తొలిచేస్తున్నా ఉద్విగ్నం శత్రువు పదఘట్టనలపైనే చేస్తూ దృష్టిని నిమగ్నం నీ హృదయం ఆత్మవిశ్వాసపు పతాకమై రెపరెపలాడుతుంటుంది… గడ్డకట్టిన మంచులో నీ జీవన సమరాన్ని తిలకిస్తూ పగలూ, రాత్రీ.. అన్ని కాలాలూ నిన్ను మనసారా హత్తుకుంటూ…

భరతమాత ప్రశ్నిస్తోంది

స్వాతంత్య్రం సిద్దించి అప్పుడే వజ్రోత్సవ సంబరాలకు చేరువైందా? మారని మాటకొటుందని ప్రశ్నిస్తోంది నన్ను ఇన్నేళ్లు గడిచినా నేనింకా అభివృద్ది చెందలేదెందుకని? నా వొడిలో బతుకీడుస్తున్న సగటుమనిషి జీవనం గతెందుకు మారలేదని స్వేచ్ఛగా బతకలేక ఆకలితో అల్లాడే దీనుల పట్టింపెందుకులేదని బహుజనులకు అధికారం అందనిద్రాక్షేనా బలమొకరిది పెత్తనం ఇంకొకరిది ఇదేం న్యాయమంటూ ప్రశ్నిస్తోంది డెబ్బైఐదేళ్ళలో ఎందుకింక నీచరాజకీయాలంటూ…

రాఖీ నీ తేజస్సు!

అనాదిగా అతివలకు అండగా అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు మమకార మాధుర్యాలకు ఆత్మీయతకు రక్షణగా రాఖీ మహేంద్రునికి ఇంద్రపదవి మళ్ళీ కట్టబెట్టిన రాఖీ పాతాళం నుంచి విష్ణుమూర్తిని లక్ష్మీదేవికి అప్పగించిన రాఖీ ద్రౌపదికి వలువలు ఇచ్చి నారీ గౌరవం నిలిపిన రాఖీ అలెగ్జాండర్‌ ‌కు ప్రాణ బిక్ష పురుషోత్తముని హస్త రాఖీ యముని భగినీ హస్త భోజనం ఆత్మీయ…

కౌముది కుసుమం విరిసింది!

అంబరమంతా సంబరాలు కౌముది కుసుమం విరిసిందని! అంబుధి అంతా కేరింతలు పున్నమి రేడు తనవాడేనని! వేడి పుట్టించిన సూరీడు చీకటి దివ్వెను చూసి కాస్తంత సెద తీరాడేమో? వెన్నెల చూపించిన అమ్మ కమ్మటి బువ్వను తినిపించి కొండంత మురిపించిందేమో? మురిసిపోయిన కలువ చంద్రిక రాకతో అలుక వీడిందేమో? మదనుడు మల్లెలమాలల సాయం అక్కరలేదన్నాడేమో! జటాజూటధారి సిగలో…

రుబాయిలలో జ్ఞానలోకం…

వస్తుభావ వైవిధ్యాన్ని, సౌందర్యాన్ని దర్శిం పజేసే ప్రక్రియగా రుబాయిలకు పేరుంది. తెలుగు రుబాయిల ప్రయోక్తగా మహాకవి డాక్టర్‌ ‌దాశరథి ప్రసిద్ధులయ్యారు. ఆ పరంపరలో ఎందరెందరో కవులు రుబాయిలను రాశారు. మనసు మూల మలుపులో మినుకు మినుకుమనే జ్ఞాపకాన్ని పలకరించి  స్పర్శించిన అనుభూతిని డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి ఆలోచనాత్మకమైన తెలంగాణ  రుబాయిలుగా మలిచారు. కవి సునిశిత కవిత్వ…

‌ప్రియాంకకు కొరోనా పాజిటివ్‌

‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 10 : ‌కాంగ్రెస్‌ ‌జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈవిషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్‌ ‌ఖాతాలో ప్రకటించారు. గతంలోనూ ఒకసారి ప్రియాంక గాంధీ కోవిడ్‌ ‌బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ ‌రావడం ఇది రెండోసారి. తాను ఐసోలేషన్‌ ‌లో ఉన్నానని, కోవిడ్‌ ‌ప్రొటోకాల్‌…

ఎగువన వర్షాలతో మళ్లీ పెరుగుతున్న వరద

కృష్ణా, గోదావరి నదులకు పెరుగుతున్న ప్రవాహం శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత..సాగర్‌లోకి కొనసాగుతున్న నీటిరాక భద్రాచలం వద్ద కొనసాగుతున్న నీటి మట్టం పూర్తిస్థాయికి సాగర్‌ ‌జలాశయం… నేడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : ‌కృష్ణా,గోదావరి నదుల్లోకి భారీగా వరద ప్రవాహాం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం…

కాగితాలు అంటించుకోవాలని చెప్పడం సిగ్గుచేటు

జాతీయ జెండాలు సరఫరా చేయలేరా..? కిషన్‌రెడ్డి తీరుపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 10: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. వజ్రోత్సవ వేడుకల వేళ కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. దేశంలో చాలా చోట్ల జాతీయ జెండాలను కేంద్ర…