Tag telugu kavithalu

బిజెపి సభకు అడ్డంకులు సృష్టించే యత్నం

కాళేశ్వరంలో అవినీతి జరగకుంటే ఎందుకు అడ్డుకుంటారు పోలీసులు, డబ్బుతో మునుగోడులో గెలవాలన్న పన్నాగం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌సీఎం కేసీఆర్‌ ‌వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ అయ్యారు. కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభకు అడ్డంకులు…

కేసీఆర్‌ ‌సర్కార్‌ను గద్దె దించండి

సంచారజాతుల బాధలు చూస్తే దుఖ:మొస్తుంది బీసీల ద్రోహి కేసీఆర్‌ ‌పాలనకు చరమగీతం పాడుదాం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ జనగామ, ప్రజాతంత్ర, ఆగస్టట్ 19 : ‌సంచార జాతులు తల్చుకుంటే రాజ్యాలే మారిపోతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కుమార్‌ అన్నారు.రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాలను నోచుకోని సంచార జాతులకు సీఎం…

జీవితాన్ని ఎలా గడపాలో నేర్పిన గాంధీ

అహిసతో యుద్దాన్నిచేసిన మహాత్ముడు సత్యశోధన పుస్తకావిష్కరణలో జస్టిస్‌ ‌రమణ అమరావతి, ఆగస్ట్ 19 :‌నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీజీ నేర్పారని, చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహసోపేతమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.‌వి.రమణ తెలిపారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ…

నేడే కృష్ణాష్టమి / జన్మాష్టమి

శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. అందువల్లనే ‘కృష్ణ జయంతి’ అని, ‘జన్మాష్టమి’ అని కూడా అంటారు. తన లీలలు చూపటానికి గోకులం చేరింది కూడా ఈ రోజే కావున ‘గోకులాష్టమి’ అని కూడా వ్యవహరిస్తారు. సృష్టికర్త అయిన విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరైన శ్రీ కృష్ణ భగవానుడు సామాన్య జనుల మధ్య, సామాన్య మానవుడి…

స్పందన శ్రమ కావ్యం రమ్యం

సుద్దాల అశోక్‌ ‌తేజ రాసినటువంటి శ్రమ కావ్యం గురించి తిరుమలగిరి శ్రీనివాస్‌  ‌రాసిన వ్యాసం ఆ కావ్యాన్ని ఆ కావ్యంలోని అద్భుత భావాన్ని సంపూర్ణంగా ఆవిష్కరి ంచింది. ఎవరు చూడని అర్థం కాని దైవభావాన్ని దాన్ని చుట్టూ అల్లినటువంటి దోపక రూపాలైన టువంటి మతాలు, మత చాందసాలు మత ఆచారాలు అన్నింటిని, వాటి వికృత విరాట్‌…

జర్నలిస్టుల రక్షణకు భధ్రత ఎక్కడా ?

‘‘‌మనం ఉదయం లేవగానే మనముందర ఉండేది దినపత్రికయే,దానిని తిరిగేయనదే మిగతా కార్యకలాపాలను కొన సాగించలేని పరిస్థితి. మరీ అలాంటి దినపత్రిక సమాజంలోని ప్రతిసమాచారాన్ని మోసుకొని మనముందుకు వస్తుందంటే కారణం జర్నలిస్టులే.’’ సమాజంలో పాలకపక్షాలు నిస్వా ర్థంగా, నిష్పక్ష పాత ంగా, అవి నీతి రహి తంగా, అభి వృద్ధి ని కాంక్షిస్తూ తమ పాల నను…

నన్నెందుకు సైలెంట్‌గా పెట్టారు..?

పార్టీ నాయకత్వం నిశ్శబ్దంలో ఉంచింది స్టేట్‌ ‌బిజెపి లీడర్‌షిప్‌పై రాములమ్మ అసంతృప్తి రాష్ట్ర పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టాలన్న విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌చూడబోతే రాష్ట్రంలోని కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీల మాదిరిగానే బిజెపి పార్టీలోనూ అసంతృప్తి ఉన్నట్లే కనబడుతుంది. ఎప్పుడూ నవ్వుతూ, జోరుగా, హుషారుగా ఉంటూ పార్టీ కార్యకర్తలు, ప్రజలతో…

‌ప్రభుత్వం విలువైన భూముల్ని గుంజుకుని రోడ్డున పడేసింది

మర్రిగూడ భూ నిర్వాసితులకు ప్రొ. కోదండరామ్‌ ‌మద్దతు దీక్షా శిబిరంలో పరామర్శ నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌భూ నిర్వాసితుల ఆమరణ దీక్ష 3వ రోజు కొనసాగుతోంది. మర్రిగూడలో చేస్తున్న నిర్వాసితుల దీక్షకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదంరామ్‌ ‌హాజరై మద్దతు తెలియజేశారు. నిర్వాసితులతో కలసి దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం తమ…

భగవద్గీతను కించపరిస్తే సహించేది లేదు

అధికారంలోకి వొస్తే పేద బ్రాహ్మణులను ఆదుకుంటాం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఆగష్టు 18 : భగవద్గీతను కించపరిస్తే సహించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌హెచ్చరించారు. వైకుంఠదామాలకు భగవద్గీత పెడితే అడ్డుకుంటామన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రజా సంగ్రామ యాత్ర శిరం వద్దకు బ్రాహ్మణ ప్రతినిధులు వొచ్చి…