అత్యంత వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు
నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్ లోని వివిధ వాయిద్య విధ్వంసులచే 75 పార్కులలో ఏర్పాటు చేసిన ‘‘శుభోదయం -మార్నింగ్ రాగాస్’’ ఆహ్లాదపరచాయి.హైదరాబాద్ మునిసిపల్ డెవలప్మెంట్ అథారిటీ , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు తత్వ ఆర్టస్, హైదరాబాద్ ‘‘స్వతంత్ర…
