Tag telugu kavithalu

యూపి సిఎం యోగికి సుప్రీంలో ఊరట

2007 నాటి కేసులో విచారణకు తిరస్కరణ న్యూఢిల్లీ, అగస్ట్ 26 : ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2007లో సీఎం విద్వేషపూరితంగా ప్రసంగించినట్లు నమోదైన కేసులో ఆయనను విచారించేందుకు ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం తిరస్కరించడాన్ని సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. యోగి ఆదిత్యనాథ్‌ను విచారించేందుకు అనుమతి మంజూరు…

బహుజన తాత్వికుడు

శూద్రజాతీయ వాద ‘‘భూమిక’’ను తన రచనల ద్వార ప్రతిపాదించిన.. ‘‘ఈ ‌దేశానికి వలస వచ్చిన 9 ఆర్యతెగలు ఎలా బ్రాహ్మణులుగా మారారో, అనంతరం వారు ఆహ్వానిస్తే వచ్చిన మిగతా ఆర్య, సెమిటిక్‌ ‌తెగలు ఇక్కడ మిగతా రెండు అగ్రవర్ణాలుగా మారారో, వారి ఆధిపత్యం కోసం ఈ దేశ మూలవాసులను ఎలా శూద్రులుగా మార్చారో, ఆ క్రమంలో…

కర్నాటక రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

బెంగళూరు, ఆగస్ట్ 23 : ‌కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లా శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని తుమకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.…

కొనసాగుతున్న వోటరుతో ఆధార్‌ ‌నమోదు పక్రియ

చురుకుగా బోగస్‌ ‌వోట్ల ఏరివేత రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న కార్యక్రమం వోటర్‌ను ఆధార్‌తో నమోదు చేయించే పక్రియ జరుగు తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఫోన్‌లకు ఆధార్‌ ‌నమోదు కోసం మెసేజ్‌లు వొస్తున్నాయి. దీంతో వోటరు కార్డుతో ఆధార్‌ ‌నమోదు ద్వారా బోగస్‌ ‌వోట్లను అరికట్టా లని అధికారులు నిర్ణయిం చారు. ఒక వ్యక్తి ఒకే…

శిల అయిన మనసు

దిగుళ్ల దేహంలోకి దిగబడుతోన్న ఆకలి పలుగులతో పూటపూటకీ పురిటినొప్పులు పడుతోన్న పస్తుల ఉదరాల వేదన చూడలేక నుసిగామారుతున్నాయి రేపంటే మరో భయమే తప్ప ఆశలంటూ లేని బడుగుజీవి పేగుల పోగులు. ఉదయం జరిగిన సంఘటనే మదిని తొలిచేస్తోంటే కళ్ళుమూసుకున్నా… దూరంగా,దీనంగా గుండెల్ని పిండేసే ఒక హీన స్వరం. అది… ఒంగిన నడుమే చుక్కానిగా బతుకీడుస్తున్న ఒక…

బిల్కిస్‌ ‌బానో కేసులో దోషుల విడుదలపై…

గుజరాత్‌ ‌ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీమ్‌ ‌కోర్టు న్యూ దిల్లీ, ఆగస్ట్ 23(ఆర్‌ఎన్‌ఏ) : 2002 ‌గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ ‌బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను విడుదల చేయడంతో ప్రతిపక్షాలు గుజరాత్‌ ‌ప్రభుత్వం, బీజేపీ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ, రాహుల్‌ ‌గాంధీ ఏకంగా ప్రధాని నరేంద్రమోదిని టార్గెట్‌ ‌చేశారు.…

తనకు తానే భిన్నంగా…

రోజుకో నిజం రాత్రికి నాకు తగాదా పెట్టి పక్కరోజుకి వెళ్లి దాక్కుంటుంది. ఒళ్ళు విరుచుకుని కాలమెంత జాగానిచ్చినా చీకటిలో  నానిన మాటలలో ఒక అర్థం తెల్లగా మెరుస్తూ పారుతుంటే మరోవైపు అదే అర్థం నల్లగా తునకలై… కళ్లెదుటే పల్టీ కొట్టి ప్రశ్నలుగా  పుట్ట పగిలి పాయలు పాయలుగా పాకే ప్రతి పన్నెండు గంటల ప్రయాణంలో మనసుకు…

 ‌శిల అయిన మనసు

దిగుళ్ల దేహంలోకి దిగబడుతోన్న ఆకలి పలుగులతో పూటపూటకీ పురిటినొప్పులు పడుతోన్న పస్తుల ఉదరాల వేదన చూడలేక నుసిగామారుతున్నాయిజి రేపంటే మరో భయమే తప్ప ఆశలంటూ లేని బడుగుజీవి పేగుల పోగులు. ఉదయం జరిగిన సంఘటనే మదిని తొలిచేస్తోంటే కళ్ళుమూసుకున్నా… దూరంగా,దీనంగా గుండెల్ని పిండేసే ఒక హీన స్వరం. అది… ఒంగిన నడుమే చుక్కానిగా బతుకీడుస్తున్నజి ఒక…

తెలంగాణ సంస్కృతికి ప్రతీక ..

తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని పోరాడిన సాహితీకారుడు, తెలుగు భాషా ప్రవీణులు, తెలంగాణ వైతాళికులు దేవులపల్లి రామానుజ రావు గారు 25-8-1917లో వరంగల్‌ ‌జిల్లాలో దేశాయిపేటలో అండాలమ్మ వెంకటాచలపతి దంపతులకు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య దేశాయిపేట లోను, ఉన్నత విద్య హనుమకొండలోను, నిజాం కళాశాల నుండి డిగ్రీ పట్టాను పొందాడు.తెలుగు భాషలో…