Tag telugu kavithalu

కెసిఆర్‌ అం‌తిమ ఫర్మానా ..!

భారతీయ జనతాపార్టీ వరంగల్‌లో సభను అడ్డుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఫర్మానా జారీ చేశారో అదే ఆయన అంతిమ ఫర్మానా అవుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా జ్యోస్యం చెప్పారు. గతంలో నిజామ్‌ ‌సర్కార్‌ ఇక్కడి ప్రజలు సభలు, సమావేశాలు పెట్టుకోకుండా, లైబ్రరీలు, పాఠశాలలు నిర్వహణపై అంకుశం మోపుతూ ఇలాగే ఫర్మానా జారీ చేస్తే,…

సికింద్రాబాద్‌ కుట్రకేసు

“ఏ ప్రభుత్వోద్యోగి అయి­నా ఏదైనా అనుచితమైన పనికి పాల్పడ్డారని, క్రమశిక్షణను ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలపై విచారణ జరపవలసి ఉంటుందని రాజ్యాంగంలోని 311 అధికరణం చెబుతుంది. ఆ విచారణలో తన మీద వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పుకునే అవకాశం ఆ ఉద్యోగికి కల్పించబడుతుందని, ఆ ఉద్యోగి తన మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా, తనకు…

బిజెపి కంట్రోల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలు

సిబిఐ,ఇడి దర్యాప్తులపై బిజెపి నేతలు ముందే చెప్పేస్తున్నారు మేము నీళ్లు పారిస్తుంటే..వారు రక్తం పారిస్తున్నారు 8 రాష్ట్రాల్లో అక్రమంగా ప్రభుత్వాల కూల్చివేత ఎంఎన్‌జె హాస్పిటల్‌లో రోబో థియేటర్‌ ‌రాబోతుందన్న మంత్రి హరీష్‌ ‌రావు సిటీకాలేజీకి పూర్వ వైభవం తెస్తాం… శతవసంతాల వేడుక ‘మెగా ఫెస్ట్ 2022’‌లో పాల్గొన్న మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 26 :…

సీఎం కేసీఆర్‌ అవినీతి బయటపడుతుందనే పాదయాత్ర అడ్డగింత

సీఎం కేసీఆర్‌ అవినీతి బయపడుతుందనే భయంతో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు.సంజయ్‌ ‌చేపట్టిన పాదయాత్ర స్టేషణ్‌ఘన్‌పూర్‌ ‌మండలంలోని పామునూర్‌ ‌నుండి పాదయాత్ర కొనసాగింది.ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కూనూర్‌ ‌గ్రామంలో బండి సంజయ్‌ ‌గోబ్యాక్‌ అం‌టూ టీఆర్‌ఎస్‌ ‌నాయకులు…

దేశంలో పెండింగ్‌ ‌కేసులే అతిపెద్ద సమస్య

లిస్టింగ్‌ ‌విషయంలో తీవ్ర జాప్యం సారీ.. పరిష్కరించలేకపోయా పదవీ విరమణ సందర్భంగా సిజెఐ ఎన్వీ రమణ ఉచిత వాగ్దానాలపై సుప్రీమ్‌ ‌కోర్టులో చర్చ… అంశంలో సంక్లిష్టత నేపథ్యంలో కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్‌ న్యూ దిల్లీ, అగస్ట్ 26 : ‌దేశంలో పెండింగ్‌ ‌కేసులు పెను సమస్యగా మారాయని, కానీ భారతీయ న్యాయ వ్యవస్థను ఒక్క…

గోపూజ చేసిన రుషి సునాక్‌ ‌దంపతులు

నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫోటోలు అభినందిస్తున్న భారతీయులు లండన్‌, అగస్ట్ 26 : ‌బ్రిటన్‌ ‌ప్రధాన మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రుషి సునాక్సతీ సమేతంగా గో పూజ చేశారు. ఈ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆయనను బ్రిటన్‌లోని భారతీయ మూలాలు గలవారంతా ప్రశంసిస్తున్నారు. ఇది ఘనమైన భారతీయ సాంస్క•తిక…

తెలుగు బాష తల్లిపాల లాంటింది

మండలి పురస్కారాల ప్రదానోత్సవంలో గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 26 : ‌తెలుగు బాష తల్లిపాల లాంటిందని గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ అన్నారు. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన మండలి వెంకట కృష్ణారావు సాంస్కృతిక పురస్కారాల ప్రధానోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలి వెంకట కృష్ణారావు…

దివ్యాంగుల పట్ల సానుభూతి ఉండాలి మంత్రి కిషన్‌ ‌రెడ్డి

దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగడ్డ మోతినగర్‌ ‌లో ఆర్టిఫిషయల్‌ ‌లింబ్స్ ‌మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌కార్పొరేషన్‌ ఇం‌డియా ఆధ్వర్యంలో దివ్యాగులకు కిషన్‌ ‌రెడ్డి కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచామన్నారు.…

విశాఖతీరం ప్లాస్టిక్‌ ‌రహితంగా మారాలి

సముద్రతీరం క్లీన్‌ ‌కోసం 76 టన్నుల ప్లాస్టిక్‌ ‌సేకరణ పార్లె ఫర్‌ ‌ది ఓషన్‌ ‌సంస్థతో ఒప్పందంతో 16వేల కోట్ల పెట్టుబడులు 2027 కల్ల ప్లాస్టిక్‌ ‌ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ‌సిఎం జగగన్‌ ‌స్పష్టీకరణ విశాఖపట్టణం,అగస్ట్26: ‌విశాఖలో సముద్రతీరాన్ని క్లీన్‌ ‌చేయడం కోసం ఇప్పటివరకు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి తెలిపారు.…