Tag telugu kavithalu

ఆత్మీయత అనురాగం

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరంగా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు! మబ్బుల్లో…

తూకంరాళ్లు

తూచడం చాలా కష్టమైన పని. పరిణత, శిల్పం, వస్తుస్పృహ, భాషా వివేచనలను తూకంరాళ్లు వేసి విమర్శనాత్మకంగా  విశ్లేషించి తూచడమంటే సముద్రాన్ని ఎదురీది ఒడ్డున పడడమే. పలు సాహిత్యాంశాలపై 1994 నుండి 2022 మధ్య తాను రాసిన 34 సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలను తరాజు పేరుతో ఇటీవల పుస్తకంగా వెలువరించిన డాక్టర్‌ ‌కాంచనపల్లి గోవర్థన్రాజు లోచూపుతో సాగిన…

చినశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు

ఉదయమే స్వామిని దర్శించుకున్న సిఎం జగన్‌ ‌భారీగా తరలివొచ్చిన భక్తజనం అశేష భక్త జన సందోహం మధ్య.. జయజయధ్వాన నినాదాలతో కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. ఈ సేవలో శ్రీ మలయప్ప స్వామి చిన శేష వాహనం…

అటవీ పుత్రుల అటవీ హక్కులు అమలు ఎండమావేనా..

‘‘‌కెసిఆర్‌ ‌ప్రభుత్వం 2014 లో అధికరానికి వచ్చినప్పటి నుండిబిగత 8 సంవత్సరాలకు పైగా కాలంలో ఒక్క ఆదివాసికి గుంటెడు భూమికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదు. ఆదివాసీ కుటుంబాలకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి పథకంప్రారంభమే కాలేదు.పైగా, హరితహారం పేరిట, పోడు భూముల నుండి గెంటి వేయుటలో దేశంలోనే అగ్రభాగాన ఉంది. ’’ అటవీ హక్కుల…

ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో వరవరరావుకు నిరాశ

హైదరాబాద్‌ ‌వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ ‌సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్‌ ‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ ‌కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో అభియోగాల నిరూపణకు…

తెలంగాణను అవమానించిన కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌ ‌వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ముంబై, సెప్టెంబర్‌ 27 : ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ ‌సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్‌ ‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ ‌కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్‌…

భారత విప్లవోద్యమ నిర్మాత భగత్‌ ‌సింగ్‌

‌నేడు భగత్‌ ‌సింగ్‌ ‌జయంతి ఆయన భారత స్వాతంత్య్ర సమర యోధుడు. కరుడుకట్టిన ఉద్యమ కారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలలో స్వాతంత్య్ర పిపాసను జాగృతం చేసిన చైతన్యశీలి. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చి, ప్రజల గుండెల్లో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా విప్లవ జ్వాలల ను రగిలించిన విప్లవ మూర్తి. భారత…

ఉదయించే సూర్యుడు

పుట్టుకతో దళితుడైనా మానవీయ విలువలను ఆవిష్కరించిన కవిదిగ్గజం కుల వ్యవస్థపై తిరగబడ్డ నవయుగ కవి చక్రవర్తి దారిద్య్రం పై పోరాడిన విశ్వకవి సామ్రాట్‌ ‌స్వార్థం పై సమరం చేసిన కవి విశారదుడు మతసామరస్యాన్ని పెంచిన మధుర శ్రీనాధుడు అస్ఫృశ్యత పై గళమెత్తిన సాహితీ కవి కోకిల ‘వడ గాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం…

ధిక్కార స్వరం నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె సుకవి మరణించె  నొక తార గగన మెక్కె రాజు జీవి ంచు రాతి విగ్ర హ ముల యందు సుకవి జీవించు ప్రజల నాల్కల యందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువ. ఫిరదౌసి కావ్యం జాషువా…