బిజెపి నేతల రెచ్చగొట్టే వాఖ్యలపై మౌనమేల
ప్రధాని మోడీ తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మౌనాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ నిలదీసారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్…
