Tag telugu kavithalu

ప్రజా పాలనపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా..?

కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు దుర్మార్గం కేసులతో ప్రతిపక్షాలను బెదిరించే యత్నం మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ఎఇఇ ‌సివిల్‌ ఉద్యోగుల జాబితా విడుదల చేయండి : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ‌మహేందర్‌ ‌రెడ్డికి కెటిఆర్‌ ‌ఫోన్‌ ‌సిరిసిల్లలో నేత కార్మికుడు పల్లె యాదగిరి ఆత్మహత్య కాదు..ప్రభుత్వ హత్యేనన్న కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 :…

క్షమాభిక్షపై 213 మంది ఖైదీల విడుదల

సత్ప్రవర్తన కారణంగా చేస్తున్నట్లు జైళ్ల శాఖ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్షను అనుభవించిన ఖైదీలు బంధువుల రాకతో సందడిగా చర్లపల్లి జైలు ప్రాంగణం నేర రహిత జీవితం గడపి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి : జైళ్ళ  శాఖ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌డాక్టర్‌ ‌సౌమ్య మిశ్రా మేడ్చల్‌ , ‌ప్రజాతంత్ర జూలై 3 :…

ఆర్‌ అం‌డ్‌ ‌బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : ఆర్‌ అం‌డ్‌ ‌బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్‌ అం‌డ్‌ ‌బీ విభాగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. సచివాలయంలో ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు మంత్రి వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్‌ అం‌డ్‌ ‌బీ విభాగంలో ఆకస్మికంగా తనిఖీ…

బాసర ఐ.టిని బతికించుకుందాం!!

‘‘విశాలమైన జాతీయ స్థాయి సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రజాస్వామ్యం,లేదు,పరిపాలనా నియమ,నిబంధనలు లేవు. వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌వ్యక్తిగత నిర్ణయాలే అక్కడ పాలనా సూత్రాలు. గత ప్రభుత్వం దశాబ్ద కాలపు అశ్రద్ధ ఫలితంగా త్రిపుల్‌ ఐ.‌టి. బాసర లో చదువుల విధ్వంసం జరిగింది. కొత్త సర్కార్‌ ‌లో కూడా ఆయన ఏక్‌ ‌నిరంజన్‌ ‌పాలన అప్రతిహతంగా కొనసాగుతుంది.’’ (గత సంచిక…

మన ‘జిడిపి’ పెరుగుదల వేగం తగ్గిపోతుందా?

రిజర్వ్‌ బ్యాంకు వారు సంవత్సరం కాల వ్యవధిలో  ఆరుసార్లు ‘వడ్డీ’ శాతాన్ని తగ్గించడం ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ పెరుగుదల వేగం పెరగడానికి దోహదం చేస్తుందన్నది జరిగిపోతున్న ప్రచారం. బ్యాంకులలో శ్రమార్జిత ధనాన్ని నిక్షిప్తం చేసిన మధ్యతరగతి ఖాతాదారులు మాత్రం తమ రాబడి తగ్గిపోతున్నందుకు లబోదిబోమని రుసరుసలాడుతుండడం సమాంతర విపరిణామం. ‘కాల వ్యవధి హుండీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను…

యుగ పురుషుడు వివేకానందుడు

భారతదేశ సంస్కృతిని, ఆద్యాత్మిక చింతనను, విదేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో, ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలను భారత సమాజం గర్వంగా గొప్పగా  నేటికీ గుర్తు చేసుకుంటునే ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టిన…

గతమంతా కుంభకోణాలు.. అవినీతిమయం

కాంగ్రెస్‌ ‌పాలనలో దేశాన్ని దివాలా దశాబ్దాలుగా బుజ్జగింపు రాజకీయాలు ఈ పదేళ్లలో అన్ని రంగాల్లో దూసుకు పోతున్న దేశం రక్షణరంగం ఆధునీకతను సంతరించుకుంది కోట్లాది మందిని పేదరికం నుంచి బయటపడేశాం వికసిత్‌ ‌భారత్‌ ‌లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం రాహుల్‌గాంధీవి పిల్ల చేష్టలు..హిందువులను అవమానించారు ఈ దేశం రాహుల్‌ను ఎప్పటికీ క్షమించదు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో…

నీట్‌పై ఈ రోజైనా చర్చ జరిగేలా చూడండి..

విద్యార్థుల్లో విశ్వాసం కలిగించాలి ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ ‌లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ లేఖ మోదీ ప్రపంచంలో అవన్నీ సాధ్యమే : లోక్‌సభలో తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడంపై రాహుల్‌ ‌న్యూ దిల్లీ, జూలై 2 : నీట్‌ ‌వ్యవహారంపై లోక్‌సభలో బుధవారం చర్చ జరిగేలా చూడాలని, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా…

కెసిఆర్‌ ‌దీక్ష చేస్తే రాష్ట్రం వొచ్చింది…

నేను దీక్షచేస్తే ఒక్క ఉద్యోగం పెరుగ లేదు 9 రోజుల నిరాహార దీక్షను విరమించిన మోతీలాల్‌ ‌రాష్ట్రం ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా తాను దీక్ష చేస్తున్నానని, కేసీఆర్‌ 9 ‌రోజులు దీక్ష చేస్తే రాష్ట్రం వొచ్చింది కానీ.. తాను దీక్ష…