Tag telugu kavithalu

ధ్వంసరచన

‘‘ఒక్క అవకాశమన్న’’ తీయని మాటలకు కొమ్ముకాసినందుకు కరువయ్యింది ప్రశాంతత మానవాళికి. ఎటుచూసినా నిరాశానిస్పృహలే, ఏమీచేయలేని నిస్సహాయతలే. ఎదుటివారి అభివృద్ధిని జీర్ణించుకోలేని నయవంచకుల పాలనలో మంచికి,మానవత్వానికి చోటులేదు. అవినీతికి రెక్కల్ని మొలిపిస్తూ సంకుచిత భావాల్ని స్వైరవిహారం చేయిస్తోంటే, సమతా మమతలు కరువవగా ఈర్ష్యా అసూయలలో మునిగి తేలుతూ, మాట నెగ్గించుకోవాలన్న మూర్ఖత్వంతో, కుళ్ళూ కుతంత్రాలతో, ప్రకృతిని హింసిస్తూ…

ఆడంబరాల అనారోగ్యాలు

అనంత కాలచక్ర గమనంలో.. నరులంతా నగదు వేటలో.. ధన కోసమే జీవితం అంటూ.. ఆడంబరాల అనారోగ్య ఆశయాలు ! జీవనయాన నవ్యనర క్షేత్రంలో.. శ్రమలేని విత్తం సాగుబడిలో.. ఆనందమనే కలుపును తొలగిస్తూ.. హైఫై దిగుబడే ఆనందమైతున్నాయి ! ఆనందమా… ఐశ్వర్యమా… కావాలసింది అసలేమిటీ.. ఐశ్వర్యం విలాసాలను జోడిస్తే… ఆనందమే అందించు ఆయురారోగ్యాల్ని ! విత్తం వెంటపడితే..…

ప్రజలు, రైతుల సేవలో వ్యవసాయ మార్కెటింగ్‌ ‌శాఖ

కొత్తగా 17.35 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల 457 గోడౌన్‌ల నిర్మాణం 58 వ్యవసాయ మార్కెట్లలో ఈ నామ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నాయకత్వంలో ప్రభుత్వం మార్కెటింగ్‌ ‌శాఖను పటిష్టపరచడానికి పలు చర్యలు తీసుకుంటున్నది. తద్వారా రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వ ఉద్దేశ్యం. సరైన గిట్టు బాటు ధరలు లభించేలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించింది. తెలంగాణ…

సీనియర్‌లను కోల్పోతున్న కాంగ్రెస్‌

‌కాంగ్రెస్‌ ‌పరిస్థితి అంతకంతకు దిగజారిపోతున్నది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారానికి దూరమైనప్పటి నుండి రోజురోజుకు పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది. ఒక పక్క వరుస ఓటములు, మరో పక్క సీనియర్‌ ‌నాయకులు పార్టీని విడిచిపెట్టి పోతుండడంతో మరింత బలహీనపడుతున్నది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చురుకైన వ్యక్తి, యువకుడు, మంచి దూకుడును…

ఆశావాహుల్లో ఆందోళన

మరో ఏడాదిలో రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టిఆర్‌ఎస్‌ ‌నాయకుల్లో ఆప్పుడే ఆందోళన మొదలైయింది. ఎన్నో ఆశలతో పార్టీలో కొనసాగుతున్న తమకు ఈసారికూడా టికట్‌ ‌లభించే అవకాశాలులేవన్న సంకేతాలు వెలువడడంతో ఇంకా ఈ పార్టీలో కొనసాగాలా లేదా పార్టీ మారాలా అన్న మీమాంసలో వారు పడిపోయారు. వివిధ పార్టీలనుండి అనేక మంది నాయకులు టిఆర్‌ఎస్‌లో…

ఉత్తరాఖండ్‌లో ప్రమాదకరంగా 36 బ్రిడ్జిలు సేఫ్టీ ఆడిట్‌ ‌నిర్వహణలో వెల్లడి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో దాదాపు 36 బ్రిడ్జిలు రాకపోకలకు అనర్హమైనవిగా తేలింది. రాష్ట్రంలోని ఐదు జోన్లలో ఉన్న మొత్తం 3262 బ్రిడ్జిలుండగా అందులో 2618 బ్రిడ్జిలపై అధికారులు సేప్టీ ఆడిట్‌ ‌నిర్వహించారు. అందులో 36 వంతెనలు మాత్రం సురక్షితంగా లేవని గుర్తించారు. సకాలంలో కొత్త వంతెనలు నిర్మించేందుకు వీలుగా బ్రిడ్జి బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి…

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

గుజరాత్‌ ఎన్నికల్లో పాల్గొనేలా సరిహద్దుల్లో సెలవు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ‌రోజున మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని జిల్లాల్లో పనిచేసే గుజరాతీ ఓటర్లకు సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌, ‌మహారాష్ట్ర సరిహద్దుల్లోని పాల్ఘర్‌, ‌నాసిక్‌, ‌నందూర్బర్‌, ‌ధులే జిల్లాల్లో పనిచేసే గుజరాతీలు…

గొత్తికోయల చేతిలో ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి దారుణ హత్య

ప్లాంటేషన్‌లో పశువులు మేపొద్దన్నందుకు వేట కొడవళ్లతో దాడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు మృతి సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి…50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటన పోడు భూములు ప్లాంటేషన్‌ ‌చేసి మంచి గుర్తింపు పొందిన ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు గొత్తికోయలు ప్లాంటేషన్‌లో పశువులు మేపుతున్నారని తెలుసుకుని ఆ…

సరేనా?

ఓయ్‌! ‌నిన్నే మానవత్వం కనుమరుగైపోతోంది అన్నదెవరు? నాకు కనపడుతోందే ఆకాశంలో తారలవోలె మిణుకు మిణుకుమంటూ! బంధాలకు అర్థంలేకుండా పోతోంది అన్నదెవరు? కట్టుకున్నదానికి నచ్చలేదనేగా కన్నవారిని అనాధలుగా మారుస్తోంది. అడిగింది తేలేదనేగా నమ్మివచ్చినదానికి ‘‘వేదన’’ కానుకగా ఇస్తోంది. ఎదిగి ఇబ్బంది పడకూడదనేగా ఊహల రెక్కలైనా మొలవని పసిమొగ్గని చిదిమేస్తోన్నది. గుండె డబ్బూ డబ్బూ అని కొట్టుకుంటుంటేనేగా మనీమాయలో…