Tag telugu kavithalu

పంజాబ్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్

‌కెసిఆర్‌ ‌తీరుతో దేశమంతా నవ్వుకుంటోంది లిక్కర్‌ ‌దందాల్లో కవిత వేలకోట్ల పెట్టుబడులు నందన్‌ ‌గ్రామ రచ్చబండలో బండి సంజయ్‌ ‌విమర్శలు పంజాబ్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ ‌కావడంతో సీఎం కేసీఆర్‌ ‌ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.నిర్మల్‌ ‌జిల్లా ముథోల్‌ ‌నియోజకవర్గంలోని నందన్‌ ‌గ్రామంలో పాదయాత్ర…

పోలవరంపై రాజకీయాలు తగవు

ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తా చాలు: పీతల సుజాత ఏలూరు,డిసెంబర్‌2 : ‌రాష్టాన్రికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును సాధించుకోవడానికి చంద్రబాబు చేసిన కృషి మరువలేనిదని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. అయితే ఇప్పుడూ స్ఫూర్తి కొరవడిందని, నిర్వాసితులను కూడా ఆదుకోలని దుస్తితి నెలకొందన్నారు. ఇకపోతే ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తయ్యేనొ కూడా తెలియడం లేదన్నారు.…

అమరధీరకు జోహార్‌

త్యాగాల ఘనుడు వీరత్వాల భానుడు ఉద్యమాల సేనుడు తెలంగాణ కధన భేరి కాసోజు శ్రీకాంతాచారి ప్రత్యేక తెలంగాణ కోసం పోరు జెండై ఎగిరినవాడు పర పీడన విముక్తి కోసం రణ కెరటమై ఎగసినవాడు వలస పాలకుల దాష్టికంపై ధిక్కార పాటై మోగినవాడు దోపిడీదారుల గుండెల్లో విచ్చు కత్తై మెరిసినవాడు బూర్జువా వ్యవస్థ మీద ఆగ్రహ సెగలై…

ఐటీ పరిశ్రమలో ప్రమాద ఘంటికలు

కోవిడ్‌ ‌సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి.అత్యధికులు ఉపాధిని కోల్పోయారు.ఆకలి మరణాలు సంభవించాయి.చాలా మంది చిన్నారులు అనాధులుగా మారారు.అయితే ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ఐటీ రంగం మాత్రం ఒక వెలుగు వెలిగింది.ఎన్నో కొత్త నియామకాలు చేపట్టింది.ఉద్యోగులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందించింది.ఏ ఒక్క పని దినం కూడా వృధా కాకుండా కోవిడ్‌…

వికలాంగుల సంక్షేమం – సవాళ్లు

తెలంగాణ  రాష్ట్రానికి వికలాంగుల సాధికారత చట్టం అమలు లో సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ప్రశంస పత్రం అందించింది. సహజంగా ఇది తెలంగాణలో వికలాంగుల సాధి కారతకు  రాష్ట్ర ప్రభుత్వ పనితీ రుకు అద్దం పడుతుంది. విక లాంగులు సమాజంలో అందరిలాగా సామా జికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన తరగతి అయితే పత్రాలతో సంబరపడిపోవచ్చు. కానీ…

తెలంగాణ కాంగ్రెస్‌ ‌గాడిన పడనుందా !

కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ ‌వ్యవస్థను ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్ఘత విబేధాలు, వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు సమాచారం. అలాగే దక్షిణాదిలో కాంగ్రెస్‌కు ముందునుండి అండగా నిలిచిన రెండు తెలుగురాష్ట్రాల పరిస్థితిపైన కూడా ఆయన…

ఉత్తరాది వ్యాపారుల కుట్ర

దక్షిణాదివారిపై పెత్తనం చేయాలన్న వ్యూహం లిక్కర్‌ ‌కేసులో సంబంధం లేదన్న మాగుంట తనకు ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌తో సంబంధంలేదని ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అమిత్‌ అరోరా రిమాండ్‌ ‌రిపోర్టులో మాగుంట పేరును చేర్చినట్లుగా ఇడి పేర్కొన్న నేపథ్యంలో ఆయన డియాతో మాట్లాడారు. అమిత్‌ అరోరా ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఇది సౌత్‌…

జైల్లో పెడతారా ..పెట్టుకోండి

మోదీకన్నా ముందే ఈడి వొచ్చింది లీకులతో తమ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర ఎలాంటి విచారణకైనా తాము సిద్దమే ఎలాంటి కుంభకోణాలతో మాకు సంబంధం లేదు ఎన్నికల్లో దెబ్బ తీసేందుకే ఈడి, ఐటిలతో దాడులు 8 ఏళ్లలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చారు మోదీ తన పంథాను మార్చుకోవాల్సిందే డియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఏం ‌చేస్తారు..జైల్లో…

చైనా వీధులు కొరోనా లాక్‌డౌన్లకు వ్యతిరేకంగా నిరసనలు

‘‘‌కోవిడ్‌-19 ‌టీకాలను ఉద్యమంగా చేపడుతూనే క్రమంగా కొరోనా కఠిన నిబంధనలను దశల వారీగా సడలించడం ఉత్తమ మార్గమని నిపుణులు తెలుపుతున్నారు. ఫైజర్‌, ‌బయోయన్టెక్‌, ‌మాడెర్నా లాంటి కొరోనా టీకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా, తాము తయారు చేస్తున్న టీకా ఉత్పత్తుల మీదనే ఆధారపడి వ్యాక్సినేషన్‌ ‌మందకోడిగా జరగడంతో కోట్ల మందికి మూడు డోసుల టీకాలు…