పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్
కెసిఆర్ తీరుతో దేశమంతా నవ్వుకుంటోంది లిక్కర్ దందాల్లో కవిత వేలకోట్ల పెట్టుబడులు నందన్ గ్రామ రచ్చబండలో బండి సంజయ్ విమర్శలు పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సీఎం కేసీఆర్ ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని నందన్ గ్రామంలో పాదయాత్ర…
