Tag telugu kavithalu

సెంట్రల్‌ ‌వర్సిటీ ఫ్రొఫెసర్‌ ‌ఘాతుకం

విదేశీ విద్యార్థిపై అత్యాచార యత్నం పోలీస్‌ ‌కేసు నమోదు..ప్రొఫెసర్‌ ‌సస్పెన్షన్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ‌గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలో దారుణం జరిగింది. వర్సిటీలో చదువుతున్న థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం. బాధితురాలు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.…

చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంక్‌ను దర్శించిన బ్రిటిష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌

‌గ్యారేత్‌ ‌విన్‌ ఓవెన్‌తో కలసి రక్తదానం చేసిన చిరు హైదరాబాద్‌: ‌బ్రిటిష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌ ‌గ్యారేత్‌ ‌విన్‌ ఓవెన్‌..‌జూబ్లీహిల్స్ ‌లోని చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా గ్యారేత్‌ ‌రక్తదానం చేశారు. ఆయనతో పాటు మెగాస్టార్‌ ‌చిరంజీవి కూడా రక్తదానం చేశారు. గ్యారేత్‌ ‌తమ బ్లడ్‌ ‌బ్యాంకును విజిట్‌ ‌చేసి.. రక్తదానం చేయడం…

టిఎంసి నేత ఇంట్లో బాంబు పేలుడు

బూత్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సహా మరొకరు మృతి కోల్‌కతా:‌ పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ టీఎంసీకి చెందిన బూత్‌ ‌ప్రెసిడెంట్‌ ‌రాజ్‌కుమార్‌ ‌మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో రాజ్‌ ‌కుమార్‌తోపాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక…

ఛత్తీస్‌ఘడ్‌ ‌ప్రభుత్వం చారిత్రక నిర్ణయం

రిజర్వేషన్లను 76 శాతానికి పెంచిన సిఎం రాయ్‌పూర్‌,‌డిసెంబర్‌3 : ‌ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి పెంచింది. ఈ మేరకు శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించింది. స్పీకర్‌ ‌నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్‌ ఎమ్మెల్యేలంతా ప్రధానిని కలిసి… ఈ సవరణ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని…

చలికాలంలో ఆరోగ్యం జర పైలం

భారతదేశంలో చలికాలం మొదలైపోయింది.చలికాలంలో తొందరగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్దీ వ్యాధుల ముప్పు రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్య ప్రతి ఇంటిలోని తీవ్రంగా కనిపిస్తుంది. మనం కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే అలాంటి వ్యాధులు దూరం చేసుకోవచ్చు. కానీ మనం రోగ నిరోధక శక్తిని పెంచకపోతే మరియు…

ఆరోగ్యాన్ని పెంపొందించే  సంప్రదాయ పిండి వంటలు

డా.  ధర్మవరం ఆషాదేవి,  హైదరాబాద్‌ :   ‌భారతదేశ ఆహారంలో ముఖ్యమైన మూలాలు వరి, గోధుమ పిండి, సుమారు అరవై  రకాల దినుసులు. వాటిలో ముఖ్యమైనవి శెనగలు, కందులు, మినుములు, పెసలు, బొబ్బర్లు, ఉలవలు  దిణుసులని పప్పులాగా ఉపయోగిస్తారు, అంటే కందిపప్పు, మినపపప్పు, పచ్చిశనగపప్పు, పెసర పప్పు అలా. కొంతమంది శనగల్ని, పెసలని మొలకెత్తించి ఉపాహారం…

స్వరాష్టంలో జాతీయ స్థాయిలో సత్తా చాటిన భూత్పూర్‌ ‌మున్సిపాలిటి

ఒకనాటి బౌద్ధరామం, మధ్యయుగంలో కాకతీయ సామంత రాజ్యం, గోన బుద్దారెడ్డి పాలించిన ప్రాంతం, స్థానిక శివాలయంలోని శాసనం,ఆనాటి చరిత్రకు తార్కాణం.నాటి బుద్ధాపురమే నేటి భూత్పూర్‌ ‌పట్టణం కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన 44వ నెంబర్‌ ‌జాతీయ రహదారిపై అటు హైదరాబాద్‌,‌ బెంగుళూరుకు ఇటు శ్రీశైలం, మహబూబ్నగర్‌ ‌కు జంక్షన్‌ ‌ప్రాంతంగా ఉంది భూత్పూర్‌ ‌పట్టణం.…

ఇ‌స్రో సైంటిస్టు నంబినారాయణ కేసు

మాజీ డిజిపి సహా నలుగురు నిందితులకు బెయిల్‌ ‌రద్దు సుప్రీం కోర్టు ఆదేశాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 2 (ఆర్‌ఎన్‌ఎ): ఇ‌స్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను గూఢచర్యం కుట్ర కేసులో ఇరికించిన మాజీ డిజిపి సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును తిరిగి…

మోదీ బ్రిలియంట్‌ ఈవెంట్‌ ‌మేనేజర్‌

‌జి-20 అధ్యక్షహోదా రొటీన్‌గా వచ్చే పదవి… బిజెపి తీరుపై మండిపడ్డ జైరామ్‌ ‌రామేశ్‌ ‌న్యూ దిల్లీ,డిసెంబర్‌2: ‌భారత్‌కు జీ20 అధ్యక్ష హోదాపై బీజేపీ హంగామాను హై వోల్టేజ్‌ ‌డ్రామాగా కాంగ్రెస్‌ ‌నేత జైరాం రమేష్‌ అభివర్ణించారు. రొటేషన్‌గా జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు దక్కాయని ఇది అనివార్యంగా మనకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ…