Tag telugu kavithalu

నాకు గాడ్‌ఫాదర్‌ ‌తెలంగాణ ప్రజలే

బిఆర్‌ఎస్‌లో మనిషిగా కూడా విలువనివ్వలేదు అధికార మదంతో విర్రవీగుతున్నారు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నా అక్రమాలతో పైకి రాలేదు..కష్టపడి వచ్చా పార్టీ మారాక అవమానాలపై వివరిస్తా ఆత్మయ సమావేశంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ఖమ్మం,ప్రజాతంత్ర,జనవరి10: ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని…

మునిగడప వద్ద కాలువలో పడ్డ కారు

ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం సిద్ధిపేట,ప్రజాతంత్ర,జనవరి10:  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్‌పూర్‌ ‌మండలం మునిగడప మల్లన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మునిగడప మల్లన్న గుడి మూలమలుపు వద్దనున్న గుంతలో కారు పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు…

గుణపాఠం తప్పదు

నీ మురికి కంపు ఎత్తిపోసేది మేము నీ కుటిల కడుపుకు మెతుకు పెట్టేది మేము నీ చీకటి బతుక్కు దీపము పట్టేది మేము నీ నల్ల అంతస్తుకు పునాది వేసేది మేము నీ దోపిడీ సంపదకు కాపలా కాసేది మేము నీ రొచ్చు పీనుగకు పాడెను కట్టేది మేము డప్పుల కొట్టేది మేము నీ సర్వ…

మాత్రేదైనా ఇవ్వగలరా?

చిన్నతనాన్ని తలుసుకున్నపుడల్లా ఉయొచ్చిన ఇంట్ల ఊరినట్టే కండ్లల్ల నీళ్ళూరుతుంటై సూరెంబడి టపటపా రాలి వాకిలంత పొక్కిలి పడ్డట్టు మనసంతా పొక్కిలి పొక్కిలైతది నిమ్మచ్చిన ఇంటి గోడల తీరు కన్నీళ్ళ వానకు పెయ్యంతా నానుతది ఒంటి మీద ఉడుకు నీళ్ళు పడ్డప్పటికంటే సాయితగాని ఇంటికాడ అంటూ సొంటని సల్లిన పసుపు నీళ్ళ కొచ్చిన బొబ్బలే గురుతొచ్చినపుడల్లా పగిలి…

శాస్త్రీజీ సాహసానికి సలాం

(జనవరి 11, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా) మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం పొందుతున్న  వర్తమానంలో నేటితరం మరచిన లాల్ బహదూర్ శాస్త్రి గురించి,ఆయన పోరాట పటిమ గురించి, ఆయన నిజాయితీ గురించి తెలుసు కోవాలి. ఉత్తర ప్రదేశ్ లోని మొఘల్ సారై లో జన్మించి,కడు పేదరికం అనుభవించి, మండు టెండల్లో పాద…

సబ్బండ వర్గాల ‘సౌలత్’ కోసం సమీకృత కలెక్టరేట్లు ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను నివారించడమే లక్ష్యంగా ఉమ్మడి 10 జిల్లాలను ,రెండు జోన్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా సబ్బండ వర్గాల  సౌకర్యం కోసం 33 జిల్లాలుగా 37 రెవెన్యూ డివిజన్లతో 607 మండలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోనల్, మల్టి…

గరీబు గల్ఫ్ ‌కార్మికులను విస్మరించిన ప్రవాసి దివస్‌

‌సీఎస్‌ఆర్‌ ‌ఫౌండేషన్‌ ‌చైర్మన్‌ ‌చెన్నమనేని ఆవేదన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 7: జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు మధ్యప్రదేశ్‌ ‌లోని ఇండోర్‌ ‌లో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న 17వ ‘ప్రవాసి భారతీయ దివస్‌’ ‌వేడుకలలో గరీబు గల్ఫ్ ‌కార్మికులను విస్మరించడం, ఎజెండాలో గల్ఫ్ ‌కార్మికుల సమస్యలకు చోటు దక్కక పోవడం పట్ల సీఎస్‌ఆర్‌…

విస్తరణ దిశగా బిఆర్‌ఎస్‌

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తామని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమేరకు ఈ నెల 18న పార్టీ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచిత్రమేమంటే బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ…

ఈనెల 18 నుండి ‘‘కంటి వెలుగు’’ ప్రారంభం….

ఈ కార్యక్రమానికై రూ.200 కోట్లు మంజూరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌లక్ష్యం  … ‘‘అందత్వ రహిత తెలంగాణ’’ ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ.. ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ ‌వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు…. వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారుల సన్నాహాలు…. పంచాయతీ, మున్సిపల్‌ ఇతర శాఖలతో వైద్య…