Tag telugu kavithalu

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ‘కంటి వెలుగు’

ఇప్పటి వరకు 41 రోజుల్లో 88 లక్షల 51 వేల 164 మందికి కంటి పరీక్షలు 14 లక్షల 69 వేల 533 మందికి రీడింగ్‌ అద్దాలు పంపిణీ లక్ష్యంలో 55.79 శాతం మందికి పరీక్షలు పూర్తి హైదరాబాద్‌, ‌మార్చి, 25 : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

‌రాహుల్‌ అనర్హత విపక్షాలను ఐక్యం చేస్తున్నదా ..!

రాహుల్‌పై చట్టపరమైన చర్యగా చూపిస్తున్నప్పటికీ, ఇది కాంగ్రెస్‌పై బిజెపి కక్షసాధింపన్న విమర్శలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. చెంపదెబ్బకు ఉరిశిక్ష విధించినట్లుగా, చిన్న విషయానికి రాహుల్‌కు పెద్ద శిక్ష పడేట్లుగా తెరవెనుక బిజెపి ప్రమేయాన్ని ఆ పక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికలవేళ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను దెబ్బతీయటంలో  భాగంగానే  రాహుల్‌ను బలిపశువును చేశారని ఆ పక్షాలు ఆరోపిస్తున్నాయి. మోదీ…

సంచలనం లేపుతున్న రాహుల్‌ అనర్హత

కాంగ్రెస్‌ అ‌గ్రనేత, పార్లమెంట్‌ ‌సభ్యుడు రాహుల్‌గాంధీపై అటు న్యాయస్థానం, ఇటు పార్లమెంట్‌ ‌సెక్రెటరేట్‌ ‌తీసుకున్న నిర్ణయాలిప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తున్నాయి. రాహుల్‌పైన  రాజకీయ కక్షతో చేపట్టిన చర్యగానే పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు ఎదుటి పార్టీ పైన అనేక ఆరోపణలు చేయడం పరిపాటె..! ఆ సందర్భంలో అనుకోని రీతిలో వారి…

‘ ‌సిట్‌ ’ ‌బంధంలో బిఆర్‌ఎస్‌…

అధికార బిఆర్‌ఎస్‌ ‌చక్రబంధంలో చిక్కుకుపోయింది. రానున్న ఎన్నికల్లో తమకు ఏ పార్టీ పోటీ కాదన్న ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఊహించని షాక్‌ ‌తగిలింది. ఒకవైపు లిక్కర్‌ ‌కుంభకోణం మరో వైపు పేపర్‌ ‌లీకేజీ ఇప్పుడు ఆ పార్టీని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చెందుకు బిఆర్‌ఎస్‌ ‌పేరున జాతీయ పార్టీ ఏర్పాటు…

ఏది రైతు భరోసా !!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆపద వొచ్చినప్పుడే సహాయచర్యలు గుర్తుకు వొస్తాయి. ప్రతీ సంవత్సరంలాగానే ఈ ఏడుకూడా గత నాలుగు రోజులుగా అకాల వార్షాలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక జిల్లా, ఒక ప్రాంతమనికాదు దాదాపు రాష్ట్రమంతా వడగండ్లు, పెనుగాలులతో అతలాకుతలం అయిపోయింది. మరో పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వొస్తుందనుకుంటున్న…

దిగజారిన రాజకీయాలతో వ్యవస్థ నాశనం

తెలంగాణ బచావో సదస్సులో ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఉద్యమకారులంతా ఐక్యం కావాలి: టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌రాష్ట్రంలో సమస్యలపై ఎలా పోరాడతామనేది పెద్ద ప్రశ్న అదానీ, అంబానీ తర్వాత అత్యంత ధనవంతుడు కేసిఆర్‌ ‌తెలంగాణ బచావో అనేది భారత్‌ ‌బచావోలో అంతర్భాగం సదస్సులో పలువురు వక్తల అభిప్రాయం ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

విజ్ఞానంలో అజ్ఞానం అనర్ధం

నేటి మానవ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న విపరీత పోకడలను పరిత్యజించాలి.శాస్త్ర బద్ధమైన ఆలోచనలకు విలువివ్వాలి.విజ్ఞానం ఒక అనంతమైన సాగరం.విజ్ఞాన సాగరాన్ని మధించి విలువైన జ్ఞాన సంపదను వెలికితీసి, జనహితం కోసం వినియోగించడంలోనే మానవ విజ్ఞతకు పరిపక్వత చేకూరుతుంది. విజ్ఞానం మానవ వినాశనానికి దారితీయడం అత్యంత దారుణం.అణ్యాయుధ ప్రయోగాల వలన హీరోషిమా,నాగసాకి వంటి నగరాలు విధ్వంసమైపోయాయి.హీరోషిమా,నాగసాకి  నగరాల్లో…

నడిగడ్డ వెనుకబాటుకు కారకులెవ్వరు..

‘‘‌నడిగడ్డలో గద్వాల సంస్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కవులకు కళాకారులకు నెలవైన విద్వత్‌ ‌గద్వాలగా తిరుపతి వెంకట కవుల చేత కీర్తింపబడిన గడ్డ.ఐతే ఇదంతా పూర్వపు చరిత్ర.. నేడు ఈ ప్రాంతం విద్యకు దూరమై ప్రజలలో చైతన్యం కొరవడి కనీసం తమ హక్కుల కోసం ప్రశ్నించలేని స్థితిలో ఉంది.’’ నడిగడ్డ ఉమ్మడి పాల…

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు మోక్షమెప్పుడు..?

అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నప్పటికీ వారికి కావల్సినంతగా అవకాశాలు రావడంలేదు. ఆకాశంలో సగం అని చెబుతున్నప్పటికీ మగవాళ్ళతో సమానంగా పోటీ పడే అవకాశాలు వారికి లభించడంలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అక్కడ వారి ప్రతిభను చూపించుకునే వీలు లేకుండా పురుషుల పెత్తనం అడ్డుపడుతోంది. ఉదాహరణకు గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా వారు…