Tag telugu kavithalu

‌మత్స్యకారులకు టిడిపి అరకొర సాయం

తాముసంవత్సరంలోనే రూ.231 కోట్లు ఇస్తున్నాం 1,23,519 మత్స్యకారుల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా  గమించాలి ఎన్నికలొస్తేనే బాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు లేకుంటే హైదరాబాద్‌లో పడకేస్తారు మత్స్యకార భరోసా నిధుల విడుదలలో సిఎం జగన్‌ ‌బాపట్ల,మే16 :తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు అరకొర సాయం మాత్రమే…

మారాలి మరి

ఓయ్‌! అప్పుడు చెబితే వినలేదుగా ఇప్పుడైనా ఒప్పుకుంటావా నా జోస్యం నిజమని. నీ రక్తాన్ని బొట్టు బొట్టుగా పిండుకుంటూ, తన భవిష్యత్‌ ‌వెలిగించే దీపాల్లో పోసుకుంటూ, తనను తాను బతికించుకోజూస్తోన్న రాకాసి కోరలలో ఇరుక్కున్నావని అర్ధమయ్యాక కాదని ఎలా అంటావులే? ఎంతమొత్తుకున్నా వినకుండా, తుళ్ళి తుళ్ళి పడుతూ, చిన్నపిల్లాడిలా ఎగురుకుంటూ వెళ్లి మరీ ఎన్నుకున్నావుగా! అదిగో…

జీవిత చరమాంకంలో ఉన్న విశ్రాంత బొగ్గు ఉద్యోగులను ఆదుకోండి

భారతదేశం  పారిశ్రామిక వారసత్వం స్వదేశీ బొగ్గుపై  నిర్మించబడింది. దేశంలో ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు 75% బొగ్గును ఇంధనంగా ఉపయోగించి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌నుండి ఉత్పత్తి జరుగుతున్నది.  వందల మిలియన్ల సంవత్సరాలలో జీవ పదార్థం ఒత్తిడి మరియు వేడి  భౌగోళిక శక్తులకు లోబడి ఉన్నప్పుడు బొగ్గు ఏర్పడుతుంది.  విశ్రాంత బొగ్గు ఉద్యోగులు పెన్షన్‌ ‌ను సవరించకపోవడం…

పండ్ల తోటల పెంపకంలో సిలికాన్‌ ‌పాత్ర అమోఘం

సిలికాన్‌  ఉద్యాన పంటలకు అవస రమైనదిగా పరిగణించబడుతుంది,  ఇది అన్ని మొక్కల జాతులకు అవస రమైన పోషకంగా వర్గీకరించబడలేదు. ఇది ఉద్యాన పంట లతో సహా అనేక మొక్కలకు ప్రయోజనకరమైన మూలకం.  ‘‘మొక్క-అవసరమైన ప్రయోజనకరమైన మూలకం’’గా వర్గీకరించబడింది.ఉద్యాన పంటలతో సహా మొక్కలపై సిలికాన్‌ ‌వివిధ సానుకూల ప్రభావాలను చూపుతుంది. హార్టికల్చర్‌లో సిలికాన్‌ ‌చాల  ప్రయోజనాలు కలిగిఉంది. …

పాఠ్యాంశాల తొలగింపు – పిల్లల్లో శాస్త్రీయ వైజ్ఞానిక దృక్పథాల ముగింపు

‘‘‌భారతదేశమంటే సర్వమత సమ్మేళనం అనే విషయాన్ని మరిచి, మరిపించి …..హిందూ దేశం అని, హిందూ రాజుల చరిత్ర తప్ప ఇతర రాజుల చరిత్ర ఉండకూడదు, ఉంచకూడదు అనే కోణంలో జరిగే ప్రయత్నంగా భావించవచ్చు . రానున్న కాలంలో చరిత్రలో హిందూ ధర్మం , హిందూ రాజులు వారి చరిత్రను మాత్రమే పాఠ్యాంశాలలో చొప్పించక పోరు.  విద్యార్థుల…

‌కన్నడ నాట కమలం కకావికలం..!

బీజేపీ ఆశల దక్షిణాది ద్వారం  ఒక్కసారిగా కుప్పకూలింది. కేంద్రంలో 9ఏళ్లుగా ఆ పార్టీ అధికారంలో కొనసాగుతున్నా.. కర్ణాటక రాష్ట్రంలో  గౌరవ ప్రదమైన స్థానం కోసం ఎదురీత తప్పలేదు. సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కిందిస్థాయిలో బలపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలుత ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్‌, ‌జెడిఎస్‌ ‌నుంచి కొన్న శాసన సభ్యులు బీజేపీ…

మహిళా క్రీడాకారులకు అండగా నిలబడదాం…

మాట మాట్లాడితే ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ వూకదంపుడే కానీ, మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై, అత్యాచారాలపై, హింసలపై నోరు పెగలటం లేదు వీరెవరికీ! క్రీడాకారులు ఇప్పటికీ వందల సార్లు మీడియా సాక్షిగా, తమ మీద అధికార బలంతో బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ఏ ‌విధంగా లైంగిక వేధింపులు చేశాడో చెప్పారు. అలాగే…

కర్ణాటక ఫలితాలు కనువిప్పు కలిగిస్తాయా ?

ప్రజల జీవన విధానాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలకు కర్ణాటక వోటర్లు తగిన గుణపాఠం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనా వేసినట్టే కాంగ్రెస్‌ ‌పార్టీ సంపూర్ణ  మెజార్టీ సాధించింది. ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలను దాటి  కాంగ్రెస్‌ ‌పార్టీ  137 స్థానాల్లో విజయం  సాధించింది.  కేంద్ర బీజేపీ…

పునర్నిర్మాణం @తెలంగాణ…

సీఎం కేసీఅర్ వల్లే సాధ్యం *మంత్రి హరీశ్ రావు ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: నాడు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి 3 హాస్పిటల్స్ కు మాత్రమే పరిమితమైన డయాలసిస్ సేవలను నేడు ఏకంగా 102కు పెంచి సేవలు విస్తృతం చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు. “నాడు…