Tag telugu kavithalu

పోలీస్‌ ‌శాఖ కాషాయీకరణ కుదరదు

రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సందే ఘాటుగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి డికె బెంగళూరు,మే24 : కర్ణాటకలో శాంతి భద్రతల పరిస్థితి పై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌  ‌పోలీసు అధికారులను హెచ్చరించారు. పోలీసు శాఖను కాషాయీకరణ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సహించేది లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు ఎవర్నీ అనుమతించం. పోలీసు…

గృహాలు విధ్వంసం కాబడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

మానవ హక్కుల వేదిక గ్రౌండ్‌ ‌రిపోర్ట్ ‌సంగారెడ్డి జిల్లా, అమీన్‌ ‌పూర్‌  ‌మండలం, ఐలాపూర్‌ ‌లో… మే 10 ఉదయం 3 గంటల ప్రాంతంలో వందలాది పోలీసులు, రెవిన్యూ అధికారులు అమీన్‌ ‌పూర్‌ ‌మండలం ఐలాపూర్‌ ‌గ్రామంలో 500 ఇళ్లకు పైగా  కూల్చేశారన్న వార్త అన్ని పత్రికలలో ప్రచురితమైనది ,టీవీ. ఛానెల్లలో ప్రసారం అయింది. ఈ…

సీపీఎస్‌ ‌రద్దు సమరానికి సరైన సమయం

‘‘ఉద్యోగుల,ఉపాధ్యాయుల పోరాటం వల్ల  సి పి యెస్‌ ‌రద్దు అంశం  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.మొదట ఛత్తీస్‌ఘడ్‌, ‌తరువాత రాజస్థాన్‌, ‌జార్ఖండ్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌ప్రస్తుతం కర్ణాటక ఇలా ఒకటి తరువాత మరొక రాష్ట్రం  సిపిఎస్‌ ‌రద్దు పల్లవి అందుకొని ఓ పి ఎస్‌ ‌వైపు…

బీఆర్‌ఎస్‌ అవినీతి పై చర్య లేవి..

బీజేపీ లో అసంతృప్తి నేతలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీలో చేరికలు నిలిచి పోయాయా అంటే అవుననేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై బిజెపికిచెందిన కేంద్ర, రాష్ట్ర నాయకులు మూకుమ్మడిగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం బిజెపినేనన్న భావం ప్రజల్లో ఏర్పడింది. ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్‌…

పార్లమెంట్‌ ‌సభ్యుల దుబారా

రెండేండ్లలో రూ.200 కోట్లు ఖర్చు న్యూదిల్లీ, మే23 : రాజ్యసభ ఎంపీల కోసం గత రెండేండ్లలో రూ.200 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎంపీల ప్రయాణ ఖర్చే రూ.63 కోట్లని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కరోనా వైరస్‌ ‌విజృంభించిన 2021-22లో రాజ్యసభ సభ్యుల కోసం ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.97 కోట్లు. ఇందులో దేశీయ ప్రయాణాల…

కెసిఆర్‌ ‌పాలనలో తెలంగాణ ఆగమయ్యింది

పునర్నిర్మాణం అంటే భూస్వామ్య విధానం పెత్తనాన్ని తిరిగి తేవడమా.? ఉదండాపూర్‌ ‌భూనిర్వాసితులకు ఆర్‌ఎన్‌ఆర్‌ ‌ప్యాకేజీని అందేలా పోరాడుతాం….గడీల పాలన అంతమొందిస్తాం మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చినందుకా దశాబ్ది ఉత్సవాలు కెసిఆర్‌ ‌పాలనలో లక్షల కోట్ల అప్పులపై ప్రజలకు వివరిస్తాం:  ప్రజాతంత్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 23 :…

నటి డింపుల్‌ ‌హయతి దురుసు ప్రవర్తన

ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నోటీసులు హైదరాబాద్‌,‌మే23 :  ఐపీఎస్‌ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్‌ ‌స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్‌ ‌హీరోయిన్‌తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ ‌పోలీసులు క్రిమినల్‌ ‌కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ‌జర్నలిస్ట్ ‌కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న ఐపీఎస్‌ అధికారి నగర…

త్వరలో క్యాన్సర్‌ – ‌కిల్లింగ్‌ ‌డ్రగ్‌.!

శరీరంలోని ఏభాగంలోనైన అపరిమిత, నియంత్రణ లేని కణ విభజనతో గడ్డలు/కణితి (ట్యూమర్స్) ఏర్పడి శరీరంలోని ఆరోగ్యకర కణజాలాన్ని నాశనం చేయడాన్ని క్యాన్సర్‌గా గుర్తిస్తారు. ట్యూమర్‌ ఏర్పడిన అవయవాన్ని బట్టి రొమ్ము, నోరు, క్లోమం, ఎముకలు, గొంతు, పేగులు, మెదడు, రక్తం లాంటి అనేక రకాలైనా క్యాన్సర్లు వస్తాయని మనకు తెలుసు. క్యాన్సర్‌ ‌వ్యాధి ముదిరితే మరణమే…

డిజిటల్‌ ఇం‌డియా ప్రగతి : సాంకేతికత దేశాన్ని ఎలా రూపాంతరం చేసింది

రాజేష్‌ ‌కుమార్‌ ‌సింగ్‌ ‌కార్యదర్శి, డీ పీ ఐ ఐ టీ, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 21వ శతాబ్దంలో వేగవంతమైన సాంకేతిక పురోగతుల ద్వారా స్థిరమైన ఆర్థికాభివృద్ధి  చెందుతుంది. సాంకేతికత మనం జీవించే, పని చేసే మరియు పరస్పర … విధానాన్ని విప్లవాత్మకంగా మార్చింది. డిజిటలైజేషన్‌ ‌వైపు ప్రభుత్వం స్ఫూర్తి నివ్వడం మరియు…