Tag telugu kavithalu

ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞం…

పరమాత్ముని తత్త్వాన్ని  ప్రబోధించడమే  ఆధ్యాత్మికతకు పరమార్థమని భావిస్తారు. ఆధ్యాత్మికతను సంతరించుకున్న రచనలన్నీ తార్కికమైన మార్గంలో భావ విస్తృతిని పెంపొందిస్తూ సాగుతాయి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వంటి అంశాలను సమన్వయించి ప్రఖ్యాత రచయిత ఆధ్యాత్మికవేత్త సిలువేరు సుదర్శన్‌ ‌చిత్సుధ పేరుతో వ్యాస సంపుటిని వెలువరించారు. ఎన్నో విషయాలను జాగ్రత్తగా  క్లుప్తీకరించి, తక్కువ పదాలలో నేర్పుతో చెప్పి సమగ్రమైన…

ప్రజల జీవితాలలో వచ్చిన మార్పు ఇదేనా.!

భారతదేశ జనాభాలో అధిక శాతం గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. తెలంగాణలో గ్రామీణ జనాభా 2,13,95,009, గ్రామీణ జనాభా శాతం 61.12. లింగ నిష్పత్తిలో 1000 మంది పురుషులకు 999 స్త్రీలు ఉన్నారు. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే అనే నానుడి లేకపోలేదు. పల్లె ప్రగతి పథకం కింద ప్రజలందరికీ అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం…

‌రాష్ట్రంలో ప్రతి పల్లె రూపు రేఖలను మార్చిన ‘పల్లె ప్రగతి’

అన్ని గ్రామాలు ఓడిఎఫ్‌ ‌ప్లస్‌ ‌గ్రామాలుగా ప్రకటించబడిన ఏకైక రాష్ట్రం 1851 అవాస/ తండా పంచాయతీలతో కలిపి 4,383 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు 5441 నూతన గ్రామపంచాయతీ భవనాలు రూ.1088.20 కోట్ల మంజూరు ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించిన మొదటి రాష్ట్రం ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్‌, ‌ట్యాంకర్‌, ‌ట్రాలీ, నర్సరీ, పల్లె ప్రకృతి వనం,…

బండి సంజయ్‌ని మార్చేది లేదు

సోషల్‌ ‌మీడియా వార్తలను ఖండించిన పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ 25‌న నడ్డా తెలంగాణలో పర్యటించనున్నట్లు వెల్లడి న్యూ దిల్లీ, జూన్‌ 15 : ఈ ‌నెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ‌తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చేది…

యాదాద్రి, సచివాలయం, దుర్గం చెరువు, మోజంజాహి మార్కెట్‌, ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌.. ‌నిర్మాణాలకు గ్రీన్‌ ‌యాపిల్‌ అవార్డులు

హర్షం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌తెలంగాణను ఐదు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్‌, ‌దుర్గం చెరువు, కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణాలకు లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అం‌దిస్తున్న గ్రీన్‌ ‌యాపిల్‌ అవార్డులు దక్కాయి. భారత్‌కు గ్రీన్‌ ‌యాపిల్‌ అవార్డులు రావడం ఇదే…

ఇంటిపనివారు ఏం కోరుతున్నారు!?

(‘జూన్ 16’ గృహకార్మికుల దినోత్సవం..) ప్రతిరోజూ కళ్ళముందు కనిపిస్తున్నా గానీ, వారి శ్రమతోనే కోట్లాది మంది మధ్య, ఉన్నత వర్గాల రోజువారీ జీవితం సజావుగా సాగుతున్నప్పటికీ సామాజికంగా హేళనకు, ఆర్థిక, శ్రమ దోపిడీకి గురవుతున్న వారు గృహ కార్మికులు. వాడుకలో ‘పని మనుషులు’ అని తక్కువతనంతో ఈసడింపు గురయ్యే మహిళా సమూహం వీరే. ఈ మధ్య…

నేటి చదువుల లక్ష్యం ఏమిటి?

అక్షరం అజ్ఞాన గాడాంధకారాన్ని దూరం చేసి, జ్ఞాన జ్యోతిని వెలిగించే ఒక మహత్తరమైన ఆయుధంగా మన పూర్వీకులు చెప్పడం జరిగింది. అయితే కాలవాహినికి ఈ మాట కటువుగా మారింది. కాలంతో పాటు అక్షరం యొక్క ప్రాధాన్యత కూడా అనేక విధాలుగా రూపాంతరం చెందింది. అక్షరం సంస్కారానికి ప్రతిరూపం గా ఒకప్పుడు భావించే వారు. అయితే వర్తమానంలో…

మంచి ఆహార అలవాట్లు పెంపొందించడం ప్రభుత్వ బాధ్యత కాదా ?

ఆకలేస్తే అన్నం తినడం లేదా ఫాస్ట్ ఫుడ్ తినడం, దాహమేస్తే  కూల్ డ్రింక్ తాగడం అలవాటు చేసుకున్న ప్రజలకు ఏమి తింటున్నాము ఏమి తాగుతున్నాము అన్న సోయ లేకుండా పోయింది.   అన్నం  ఆరోగ్యానికి మేలు చేస్తుందా అంటే అదీ లేదు. లేనిపోని సమస్యలు తప్ప. ఆరోగ్య సమస్యలు వస్తున్న ఎందుకు  అన్నాన్ని తినడం అంటే,  చిన్నప్పటి…

కొరోనా సమయంలో సేవలకు… గాంధీ వైద్యులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…

నిమ్స్‌లో కొత్త బ్లాక్‌ ‌నిర్మాణానికి సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన గర్భిణులకు రెండో విడత న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌ప్రారంభం గర్భంలోనే పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండాలి వారి ఆరోగ్యం కోసమే న్యూట్రిషన్‌ ‌కిట్లు సర్కార్‌ ‌చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లలో పెరిగిన ప్రసవాలు వైద్యరంగం బలోపేతమే లక్ష్యంగా….పెద్ద ఎత్తున హాస్పిటళ్ల నిర్మాణం కొరోనాను మించిన విపత్తు వొచ్చినా ఎదుర్కునేందుకు…