Tag telugu kavithalu

నేడు చంద్రయాన్‌-3 ‌ప్రయోగం

లాంచ్‌ ‌కంట్రోల్‌ ఆపరేషన్స్‌లో చయన్‌ ‌దత్తా ఆనందంలో అస్సా తేజపూర్‌ ‌విద్యార్థులు శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం…. చంద్రయాన్‌ ‌విజయవంతం కోసం ప్రార్థన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్‌-3 ‌ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్‌ ‌విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అస్సాంకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి ఎంతో గర్వకారణమైన ఈ…

వైద్యారోగ్య శాఖలో 156 వైద్యుల పోస్టుల భర్తీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : తెలంగాణ వైద్యారోగ్య శాఖ, ఆయూష్‌ ‌విభాగంలో 156 వైద్యుల పోస్టుల భర్తీకి మెడికల్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 మొత్తం 156 మంది మెడికల్‌ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు…

కాలుష్యపు కోరలు…

కాలుష్యం ఎవరివాళ్ళ కాలుష్యం దేనివల్ల మనేమే కాలుష్యం ఎందుకంటారా… పరిశుభ్ర పరికరం మనలో ఉండే చేదు తత్వం… తెలిసి తెలియని పని చేసి వర్గంలో చెట్టు ఉండే చోట కళేబరం… ఎవరి నిర్లక్ష్యం వాళ్ళ ధరిత్రి కూడా కన్నీరు పెట్టక జలపతితో భాదను పంచుకుంటుంది ఎవరి వాళ్ళ.? ప్రజలంతా నన్ను కాలుష్య కోరలతో నింపుతున్నారు ఎవరి…

ఉద్యమ శక్తుల నిస్తేజం.. బాసర ఐటీ నిర్వీర్యం

‘‘‌తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ బాసర విద్యార్థుల ఉద్యమాన్ని సొంతం చేసుకొని పిల్లలకు మరింత మనో ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉండేది.తెలంగాణలో సబ్బండ వర్ణాలు ఏ ఉద్యమాన్ని యెత్తుకున్నా తెలంగాణ సమాజం అందులో భాగస్వాములవటం తెలంగాణ సాధన పోరాటాల నుండి విద్యార్థి, యువజన,ప్రజాసంఘాలుగా మనం ఆచరిస్తున్నదే! ఆఆచరణ,ఆ పోరాట సాంప్రదాయం ఎంతో కొంత పలుచబడిందని ఇప్పుడు భావించాల్సి…

రేవంత్‌ ఉచిత కరెంట్‌ ‌వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

ఆయన నిర్ణయాలు ఫైనల్‌ ‌కావంటూ కాంగ్రెస్‌ ఎం‌పి కోమటిరెడ్డి ఆగ్రహం సీతక్క సిఎం అంటూ చేసిన వ్యాఖ్యలపైనా గుస్సా రేవంత్‌ ‌వ్యాఖ్యలకు బిఆర్‌ఎస్‌ ‌వక్రభాష్యాలు : మండిపడ్డ పార్టీ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : తానా సభలో రేవంత్‌ ‌రెడ్డి ఉచిత కరెంట్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం…

ఎపిలో సాగర్‌ ‌కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు

ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం ఘటనపై సిఎం జగన్‌, ‌చంద్రబాబుల దిగ్బ్రాంతి ఒంగోలు, జూలై 11 : ప్రకాశం జిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత దర్శి  సపంలో ఓ పెండ్లి బస్సు సాగర్‌ ‌కాల్వలోకి  దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి…

ఎపిలో కారును ఢీకొన్న డిసిఎం…ఇద్దరు మృతి

నాలుగో తరగతి విద్యార్థి దారుణహత్య… దుండగుల కోసం పోలీసులు గాలింపు విజయవాడ/అమరావతి, జూలై 11 : విజయవాడ గన్నవరంవద్ద ఆగిఉన్న కారును డీసీఎం వాహనం ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అతివేగమే  ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు సూర్యాపేటజిల్లా చింతపాలెం గ్రామానికి చెందిన నాగుల్‌, ‌మతిన్‌గా గుర్తించారు.…

హిమాచల్‌లో కొనసాగుతున్న వరుణ బీభత్సం

రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది మృత్యువాత వరదలకు కొట్టుకు పోయిన వాహనాలు విరిగిపడుతున్న కొండచరియలు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా సిమ్లా, జూలై 11 : ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. దిల్లీ సహా హర్యానా, హిమాచల్‌‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌జమ్ముకశ్మీర్‌, ‌రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తు న్నాయి. ముఖ్యంగా…

రాంగ్‌రూట్‌లో వేగంగా వొచ్చిన బస్సు

కారును ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం బస్సు డ్రైవర్‌ ‌తప్పిదమే అని గుర్తించిన పోలీసులు లక్నో, జూలై 11 : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ-రట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రాంగ్‌ ‌రూట్‌లో వేగంగా వచ్చిన ఓ స్కూల్‌ ‌బస్‌ ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు ప్రాణాలు…