Tag telugu kavithalu

మొన్న విద్యుత్‌..‌ నిన్న డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ‌బిఆర్‌ఎస్‌ ‌వెంటపడిన రెండు జాతీయ పార్టీలు

తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటుంది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రానుండడంతో ఆయా పార్టీలు మాటల దాడులు తీవ్రతరం చేస్తున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్‌ ‌పార్టీ విద్యుత్‌ ‌విషయాన్ని తీసుకుని పెద్ద రభస చేసింది. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామంటూ రాష్ట్ర…

అధికారమే లక్ష్యంగా కూటములు

రానున్న ఎన్నికల్లో దేశాధిపత్యాన్ని చేపట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే దేశంలో మారుతున్న పరిస్థితులను పరిశీలిస్తే  ఏ ఒక్క పార్టీకో పూర్తిస్థాయి అధికారం లభించే పరిస్థితులు లేవు. దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి, అంతకు ముందు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్‌ ‌రానున్న ఎన్నికల్లో ఒంటరిగా గెలువలేమన్న నిర్ణయానికి వొచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ…

సకల భోగభాగ్యలు ఇచ్చే పండుగ

ఆషాడ మాసంలో వచ్చే పండుగ గ్రామదేవతలకు మొక్కులు తీర్చే పండుగ నైవేద్యాలు పెట్టే పండుగ సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే పండుగ ఆనందాలు వెల్లి విరిసే పండుగ పసుపు, వేపరెమ్మలతో ఊరేగించే పండుగ వర్షాకాలంలో వచ్చే రోగాలను తరిమేసే పండుగ శరీరం కుండగా భావించే పండుగ ఆత్మ దివ్య జ్యోతిగా తెలిపే పండుగ పోతురాజు చిందులు…

పంతుళ్ళ ప్రమోషన్లు పట్టాలెక్కేది ఎప్పుడో?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఒక్కసారి మాత్రమే ఉపాధ్యాయ పదోన్నతులు జరిగాయి. గత ఎనిమిది సంవత్స రాలుగా పంతుళ్లు ప్రమోషన్స్ ‌కై కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రతి వేసవిలో పదో న్నతులు ఉంటాయని ఎదురు చూడడం ఎండమావిలా వాళ్ళ ఆశ లు ఆవిరి కావడం శరా మామూలు అయింది. రాష్ట్రంలో పాఠశాల…

పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలలో 50 వేల మంది గ్రామపంచాయతీ సిబ్బంది పనిచే స్తున్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమ స్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సరైన పద్ధతి కాదు. గ్రామాలలో జరిగే ప్రభుత్వ నుంచి పనుల్లో…

ఒం‌టరి అవుతున్న బిఆర్‌ఎస్‌..

‌దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పును కాంక్షించిన భారతీయ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ఇప్పుడు ఒంటరిగానే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తున్నది. ఇంతకాలం దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌, ‌బిజెపి ప్రభుత్వాలు దేశ ప్రజల అవసరాలను తీర్చలేక పోయాయి. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోలేక పోవడం వల్లే ప్రజలు పురోగతిని సాధించలేక పోతున్నారు. స్వాతంత్య్రం వొచ్చిన ఈ డెబ్లై…

ఉమ్మడి పౌర స్మృతి కి రాతపూర్వక చిత్తుప్రతి కూడా ఎందుకు లేదు!?

2018 లో 21వ లా కమిషన్ రిపోర్ట్ ఇస్తే, ఈ ఐదేళ్లు చడీ చప్పుడు చేయని కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు 22 వ లా కమిషన్ ద్వారా నెలరోజుల్లోనే అభిప్రాయం చెప్పమని ఎందుకు ఆదేశిస్తోంది!? పోనీ ఈ కమిషన్ వైపు నుంచీ ఏమన్నా  నిర్దిష్ట ప్రతిపాదనలు, ఉన్నాయా అంటే లేవు! ఒక చిత్తు ప్రతి లేదు. వివిధ ప్రజా…

ప్రమాదకర స్థాయికి యమునా నది

దిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ఇం‌టిని ముంచిన వద నీరు వజీరాబాద్‌ ‌వాటర్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్‌ ‌మూసివేత దిల్లీలో విద్యా సంస్థలకు సెలవుల ప్రకటన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న…

తుంగభద్రకు జలకళ

వరదనీటి రాకతో నిండుకుండలా జలాశయం కర్నూలు, జూలై 13: తుంగభద్ర జలాశయానికి రోజురోజుకు వరద నీరు చేరిక పెరగుతుండడంతో జలకళ సంతరించుకుంది. గత వారం వరకు డెడ్‌ ‌స్టోరేజ్‌తో కళతప్పిన తుంగభద్ర జలాశయానికి ఇపుడిపుడే వరద నీరువచ్చి చేరుతుండంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. జలాశయం పైభాగం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పై భాగంలోని…