Tag telugu kavithalu

ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య..

హైదరాబాద్‌, ‌జులై 25 : రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య తలెత్తటంతో వెబ్‌ ‌సైట్‌, ‌యాప్‌ ‌సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆన్‌ ‌లైన్‌ ‌లో టికెట్‌ ‌బుకింగ్‌ ‌సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించింది. టికెట్‌ ‌కొనుగోలు విషయంలో యాప్‌, ‌వెబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.…

బెంగళూరు హోటళ్లలో టిఫిన్‌ ‌రేట్లు పెంపు

బెంగళూరు, జులై 25 : నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్నంటడంతో టిఫిన్‌  ‌ధరలను 10 శాతం మేరకు పెంచాలని బృహత్‌ ‌బెంగళూరు హోటళ్ల సంఘం నిర్ణయించింది. సంఘం గౌరవ కార్యదర్శి వీరేంద్ర కామత్‌ ఈ ‌మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే బియ్యం, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌…

విఆర్‌ఎ ‌లు ఇక నుంచి పే స్కేల్‌ ఉద్యోగులు

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 : ఫ్యూడల్‌ ‌వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా విఆర్‌ఏ ‌వ్యవస్థ కొనసాగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు. మహారాష్ట్రలో కూడా…

మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

ఈ నెల 26న  ప్రయోగించనున్న ఇస్రో ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం న్యూ దిల్లీ, జూలై 24 : ప్రపంచం మొత్తం ఆసక్తిగా భారత్‌వైపు చూసేలా చేసినా ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 ‌ప్రయోగం తర్వాత మరో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. చంద్రునిపైకి వెళ్లే మార్గంలో చంద్రయాన్‌-3 ‌మిషన్‌ను…

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చిన విద్యుత్ రంగం

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చిన విద్యుత్ రంగం రూ.97,321 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలు పటిష్ఠం 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ లోటు వుండేది.60 ఏo డ్ల సమైక్య పాలనలో వివక్షా పూరితంగా మన బొగ్గు, నీటిని అక్రమంగా తరలించి ఇతర ప్రాంతాల్లో  విద్యుత్ ప్లాంట్లు…

వరదలు సరి.. ఆ తరువాత మరి..

ఉత్తర భారత దేశంలో వరదలు విలయతాండవం చేశాయి. దక్షిణంలో తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.ఇక్కడ కూడా కూడా వరదలు రావడానికి అవకాశం ఉంది.వరదల సమయంలో ప్రభుత్వాలు శక్తికి మించి తీసుకున్న చర్యలు ఫలితంగా చాలావరకు ప్రాణ, ఆస్థి నష్టాలు తగ్గాయి . ఐతే వరదల తరువాత కూడా చాలా సమస్యలు తీవ్రమవుతాయి. వరద సమయం లో…

వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు

డా।। బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై ఆదివారం డా।। బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ‌సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి పారుదల సహా ఇతర శాఖల్లో వీఆర్‌ఏలను సర్దుబాటు చేసే విషయమై చర్చించారు.…

మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం

పూర్తి సబ్సిడీతో అందించే విధంగా జిఓ జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలోని బిసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయం మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ……

రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్‌ అలోక్‌ అరాధే

రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌హాజరయిన సిఎం కెసిఆర్‌, ‌తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : తెలంగాణ హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ…