సమస్యాత్మక, అనేక ఇతర అశాలపై చర్చకు ‘బ్రిక్స్’ వేదిక
సంస్థాగత అభివృద్ధిపై సమీక్షకు ప్రయోజనకారి గ్రీస్కు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ప్రకటన హైదరాబాద్, పిఐబి, ఆగస్ట్ 22 : దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆహ్వానించిన మీదట తాను నేటి నుండి 24 వరకు ‘బిఆర్ఐసిఎస్’(‘బ్రిక్స్’) పదిహేనో శిఖర సమ్మేళనంలో పాలుపంచుకోవడం కోసం దక్షిణ ఆఫ్రికా గణతంత్రాన్ని సందర్శిస్తున్నాని ప్రధాని మోదీ తెలిపారు.…
