Tag telugu kavithalu

పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు

ఉపాధి అవకాశాలు పెంచేందుకు అవసరమైన చర్యలు 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం అందించే లక్ష్యం బడ్జెట్‌ ‌కేటాయింపులపై ఆర్థిక నిపుణుల అంచనాలు న్యూదిల్లీ,జూలై23: 2024-25 వార్షిక బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు కల్పించే అంశాలు లేనప్పటికి.. దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, యువ తకు ఉపాధి అవకాశాలు…

పౌర నమోదు వల్ల ప్రయోజనం ఎంత?

పౌరనమోదు వ్యవస్థ భారతదేశంలో అందుబాటు లోకి రాబోతోంది. ఇది ఆధార్‌కు మరో ముందడుగు. అంటే భారతదేశంలో ఉన్న పౌరుల అందరి జాతకాలు అందులో ఉంటాయి. దేశంలో ఉంటున్న పౌరుల్లో ఎవరు స్థానికులో, ఎవరు ఇతర ప్రాంతాల నుండి వచ్చారో ఈ రికార్డులతో తేలికగా క్షణాల్లో సమాచారం తెలుసుకునే వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. అనేక మంది ఎలాంటి…

నీట్‌ పేపర్‌ లీకేజీపై లోక్‌సభలో దుమారం

పరీక్షల వ్యవహారం మొత్తం ఒక ’ఫ్రాడ్‌’ పరీక్షా విధానంలో చాలా తీవ్రమైన సమస్య అధికార పక్షాన్ని దులిపేసిన విపక్షనేత రాహుల్‌ గాంధీ విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ న్యూ దిల్లీ, జూలై 22 : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు  ప్రారంభం రోజే ’నీట్‌’ పేపర్‌ లీక్‌ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి.…

భద్రాద్రి వద్ద గోదావరి పరవళ్ళు

రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..మరింత పెరిగే అవకాశం కొన్ని ప్రాంతాల్లో పంటపొలాల్లోకి నీరు..భయాందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు వరద ప్రాంతాన్ని పరిశీలించిన రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  22 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, ఉప నదులు పొంగి ప్రవహించడంతో ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా…

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం

పలు గ్రామాల రాకపోలకు అంతరాయం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం పొంగుతున్న వాగులు, వంకలు గోదావరికి ఉధృంతగా వరద నీరు పరీవాహకాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ శ్రీశైలానికి ఉరకలెత్తుతున్న కృష్ణా ప్రవాహం మేడిగడ్డ వద్ద భారీగా వరదనీరు… గోదావరి పరివాహకంలో సీతక్క పర్యటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 22 : రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు…

వికలాంగులపై స్మిత వ్యాఖ్యల పట్ల సీఎం స్పందించాలి

క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకోవాలి రేవంత్‌ ‌మొదటి అపాయింట్మెంట్‌ ‌వికలాంగురాలికే ఇచ్చారు..అంగవైకల్యం ఉన్న జైపాల్‌ ‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌ సీఎంఓలో పనిచేసి అవగాహనలేక మాట్లాడటం బాధాకారం..సీఎం స్పందించకపోతే ట్యాంక్‌ ‌బండ్‌ ‌పై నిరసన దీక్ష సివిల్స్ ‌పరీక్షల కోచ్‌ ‌బాలలత మల్లవరపు డిమాండ్‌ ‌ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : దివ్యాంగులపై ఎక్స్ ‌వేదికగా…

బీహార్‌కు ప్రత్యేక హోదా ఏదీ లేదు

జేడీయూ ఎంపీ రామ్‌‌ప్రిత్‌ ‌మండల్‌ ‌ప్రశ్న •అలాంటిదే లేదని కేంద్రం సమాధానం న్యూదిల్లీ,జూలై22:  బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తాజాగా కేంద్రం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్‌-‌యునైటెడ్‌ (‌జేడీయూ).. బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ ‌చేసింది. ఈ క్రమంలోనే…

మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి

శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు కేటాయించాలి కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సిఎం రేవంత్‌ గ్యాస్‌  రాయితీని నేరుగా ఓఎంసీలకు చెల్లించే అవకాశం కల్పించండి : కేంద్ర మంత్రి పూరీకి సిఎం రేవంత్‌ విజ్ఞప్తి న్యూదిల్లీ, జూలై 22 : తెలంగాణ ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లతో చేపడుతున్న మూసీ రివర్‌ ప్రక్షాళనకు సహకరించాలని కేంద్ర…

రాష్ట్రంలో రాజ్యాంగంపై దాడి జరుగుతోంది

మా ఎమ్మెల్యేలను బెదిరించి చేర్చుకుంటున్నారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కెటిఆర్‌ ‌బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న విష‌య‌మై గవర్నర్‌కు తెలిపామని బిఆర్ఎస్ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చని…