Tag telugu kavithalu

స్కాలర్‌షిప్‌ ‌కుంభకోణంలో ఈడీ• సోదాలు

న్యూదిల్లీ,ఆగస్ట్31: ‌స్కాలర్‌షిప్‌ ‌కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడి పలు రాష్టాల్ల్రో సోదాలు చేపట్టింది. దేశ రాజధాని దిల్లీతో పాటు హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా రాష్టాల్లోన్రి 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో లెక్కల్లో చూపని రూ. 75 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాతాలలో ఉన్న సుమారు…

రాహులే తమ తదుపరి ప్రధాని

కూటమిలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ ‌ముంబై,ఆగస్ట్31:  ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌గాంధీని తదుపరి ప్రధానిగా చూడాలని ఇతర పార్టీలతో పాటు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ అన్నారు. గురువారం ప్రతిపక్ష కూటమి ’ఇండియా’ మూడోసారి ముంబైలో జరుగుతున్న సమావేశంలో నిరుపమ్‌…

ప్రగతిభవన్ లో రక్షాబంధన్ వేడుకలు

గురువారం రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు కు వారి అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ  వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారి అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు…

హాట్‌ ‌కామెంట్స్ … ‌హీట్‌ ‌డిస్‌కషన్స్

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య హాట్‌ ‌కామెంట్స్ ‌కొనసాగుతుండగా, పొత్తులు, సీట్ల సర్దుబాటుపైన పార్టీల మధ్య హీట్‌ ‌డిస్‌కషన్స్ ‌జరుగుతున్నాయి. తెలంగాణలో పలు రాజకీయపార్టీలు ‘సత్తా’ కోసం పోటీ పడుతున్నాయి. ఇక్కడ ట్రై యాంగిల్‌ ‌ఫైట్‌ ఉం‌టుందన్నది గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. అధికారానికి ఎప్పుడూ…

విభజన హామీలను తుంగలో తొక్కిన కేంద్రం ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన జరిగి దశాబ్దం కావస్తోంది. విభజన హామీలు అన్నీ అలాగే ఉన్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ విభజన ప్రక్రియ సక్రమంగా చేయలేదనీ .. తల్లినిబిడ్డను వేరు చేశారని ఆ తరవాత మోదీ అన్నారు. ఎవరు అధికారంలోకి వొచ్చినా సమస్యలు మాత్రం గట్టెక్కలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచ ందంగా ఉంది. విభజనకు ముందుతో…

ద్రౌపది వస్త్రాపహరణం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అప్పుడుకర్ణుడు ఈ విధంగా అన్నాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యవంటి పెద్దలూ, గాంధారీ దృతరాష్ట్రులున్న ఈ సభలో ధర్మ నిర్ణయానికి దిగడం దుస్సాహసం. ధర్మరాజు పందెం కాస్తున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమె అయిదుగురి భార్య. పతివ్రత ఎలా అవుతుంది? అలాంటి వనితను ‘బంధకి’ అనాలి. బంధకిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సభకు…

సేవా తత్పరిణి మదర్‌ ‌థెరిసా

అల్బేనియాలో పుట్టింది రోమన్‌ ‌క్యాథలిక్‌ ‌సన్యాసిని అయింది భారత పౌరసత్వం స్వీకరించింది మిషనరీస్‌ ఆఫ్‌ ‌చారిటీని స్థాపించింది నూట ఇరవై మూడు దేశాలకు విస్తరింపజేసింది పేదలను అక్కున చేర్చుకుంది రోగస్తులను ఆదరించింది అనాధలకు అండగా నిలిచింది శరణాలయాలను నెలకొల్పింది అనేక పాఠశాలలను స్థాపించింది మరణ శయ్య పై ఉన్నవారికి పరిచర్యలు చేసింది మానవతావాదిగా అంతర్జాతీయ కీర్తి…

ఉచిత హామీల పై చర్చ జరగాలి..

ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దివాలా  తీస్తున్నా..ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. ఎందుకిలా అని ప్రశ్నించడం లేదు. లబ్ది పొందుతున్న వారు ఎలాగూ ప్రశ్నించరు. విపక్షాలకు కూడా వోట్ల్లు కావాలి గనక ప్రశ్నించడం లేదు. ఇక పన్నులు కట్టేవారు కూడా ప్రశ్నించడం లేదు. మేధావులు కూడా నిలదీయడం లేదు. ఇలా అయితే రాజకీయ  పార్టీలు…

‘‘కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కపట నీతి’’

‘‘‌సంస్థాగతంగా క్యాడర్‌ ‌లేకపోవడం, కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టగల్గిన నాయకులు మాత్రమే పార్టీలో మిగిలి పోవడం, ముఖ్యంగా యువతలో కమ్యూనిస్టు పార్టీలపై ఆదరణ లేదు అన్నది నగ్న సత్యం! ప్రజల్లో తమ బలమెంతో తమకే సరిగ్గా అంచనా వేయలేని అయోమయం, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌, ఎం‌పీటీసీ వంటి వాటిల్లో ఎన్ని స్థానాలు తమ పార్టీలు…