Tag telugu kavithalu

పార్టీ కోసం వంద రోజులు కేటాయించండి

కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కుట్రలు చేస్తున్నాయి వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌దే విజయం శిక్షణా శిబిరంలో నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 09 : ‌తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల కోసం వంద రోజులు పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించండని కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు…

తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక

38వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నివాళులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు.  నేడు  ఐలమ్మ 38వ వర్ధంతి  సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలం లో వారు కనబరిచిన ధైర్య సాహసాలను సిఎం…

రాష్ట్ర గవర్నర్  డా. తమిళి సై సౌందర్ రాజన్  కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ

రాష్ట్ర గవర్నర్ గా డా. తమిళి సై సౌందర్ రాజన్ 4 సంవత్స రాలు పూర్తి చేసుకుని 5 వ సం లోకి అడుగుపెట్టిన సందర్బంగా శుక్రవారం కాఫీ టేబుల్ పుస్తకాన్ని రాజ్ భవన్లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 4 సం లు గా చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో …

సోనియా గాంధీ లేఖలో మహిళా బిల్లు ప్రస్తావన ఏదీ

ట్విట్టర్‌ ‌వేదికగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ ‌సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అంశం లేకపోవడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు.…

ఐచ్చిక సెలవు రద్దుతో గందరగోళం

హజరు కావడానికి బయలుదేరి టీచర్‌ ‌దుర్మరణం…భర్తకు తీవ్రగాయాలు నిద్రమత్తు వీడని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆకస్మిక నిర్ణయాలతో అయోమయం….ఉదయం 8 తర్వాతే సెలవులపై ప్రకటన అయోమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఐచ్చిక సెలవు రద్దు చేసిన ఫలితంగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు దుర్మరణం పాలుకాగా…మరో ఉపాధ్యాయుడు తీవ్ర…

మొక్కుల ఫలితమే ఈ విజయం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ఇరిగేషన్‌ అధికారులకు సిఎం కేసీఆర్‌ అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌బుధవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంపై విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు మాట్లాడుతూ….‘‘తలాపున కృష్ణమ్మ పారుతున్నా..నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్ధాల కాలం పాటు ఉమ్మడి…

సాకారమౌతున్న దశాబ్ధాల కల..!

16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం దక్షిణ తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణాధ్యాయం రైతాంగానికి గొప్ప పండుగ… 16న భారీ బహిరంగ సభ…17న పల్లెపల్లెనా ఊరేగింపులు విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ఈ ‌నెల 16న మధ్యాహ్నం పాలమూరు రంగారెడ్డి…

గురుదేవో… నమోస్తుతే

గురువర్యా ! అమ్మ ఒడిలాంటి మీ బడి సన్నిధిలోనే కదా బతుకు పాఠం నేర్చుకుంది మీ విజ్ఞాన జ్యోతులే కదా భవిత దారి చూపుతుంది మమ్ము ఉన్నతులు చేయ మహర్షిగా అవతరించారు విజ్ఞానులుగా తీర్చిదిద్ద మేధో మధనం చేశారు విజ్ఞాన సుధా రసాలు మదిలో నిక్షిప్తం చేశారు శిలలం మేమైతే.. శిల్పులు మీరయ్యారు క్రియలు మేమైతే..…

తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోతున్నదా ..?

జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే తెలంగాణ తన అస్థిత్వాన్ని కోల్పోతున్నదా అన్న అనుమానం కలుగుతున్నది. తెలంగాణ ఏర్పడడానికి ముందు 2001 నుండి నిన్నమొన్న బిఆర్‌ఎస్‌ ఏర్పడే వరకు టిఆర్‌ఎస్‌ ‌తెలంగాణ రాజకీయాల్లో ఈ ప్రాంతానికి పెట్టనికోట అనుకున్నారు. ఎప్పుడైతే టిఆర్‌ఎస్‌- ‌బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిందో దాని పరిధులు తుడిచిపెట్టినట్లైంది. నూతనంగా ఆవిర్భవించిన బిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీ…