Tag telugu kavithalu

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె..  సుకవి మరణించె  నొక తార గగన మెక్కె రాజు జీవించు రాతి విగ్రహములయందు..  సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువా.  ఫిరదౌసి కావ్యం జాషువా జీవితానికి ప్రతిబింబం వంటిది. 19 వ…

అసంఘటిత కార్మిక శక్తి శంకర్‌ ‌గుహ నియోగి

ఒక ఉద్యమం పుట్టింది అది మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు ప్రవాహంగా దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌పూర్‌, ‌దుర్గ్, ‌రాజ్‌నంద్‌గావ్‌, ‌సర్గుజా, బిలాస్‌పూర్‌, ‌రాయ్‌గఢ్‌,…

‌డ్రగ్స్ ‌గమ్మత్తు మత్తులో హైదరాబాదీ యువత!

భారతదేశవ్యాప్తంగా దాదాపు 15 శాతం ప్రజలు ఆల్కహాల్‌ ‌దురలవాటుకు, 2.8 శాతం మాదకద్రవ్యాల దుర్వినియోగా లకు బానిసలు అయ్యారని తెలుస్తున్నది. పంజాబ్‌, ‌గోవా రాష్ట్రాల వ్యాప్తంగా గ్రామీణ/ పట్టణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగం 15 – 35 ఏండ్ల వయస్సు కలిగిన యువతలో అధికంగా, ఇతరుల్లో కూడా విచ్చలవిడిగా జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 28.4 కోట్ల ప్రజలు…

ఎన్నికలకు ముందే బీజేపీ అస్త్రసన్యాసం..?

తమలపాకుతో తాను ఇట్లాంటే   మొద్దు పరకతో  నేను ఇట్లంటి    అన్నట్లుంది  బీజేపీ  నాయకుల పరిస్థితి. నాకు తెలియకుండా   స్టాంప్‌ ‌కుంభకోణ ంలో  కోట్లు  మింగినోడిని  పార్టీలోకి   నీవు  తీసుకొస్తే,  గ్యాంబ్లింగ్‌   ‌కాసినో, ఆన్లైన్‌ ‌బెట్టింగ్‌,   ‌నార్కోటిక్స్ ‌లో  ఆరితేరిన  వాడిని   నేను  తీసుకొస్తా ఎవరు కాదంటారో…

‌గ్రూప్‌-1 ‌పరీక్షలు వాయిదా దురదృష్టకరం

సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌గ్రూప్‌-1 ‌పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి స్పందిస్తూ… సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో…

ఓటమి భయంతోనే సింగరేణి కార్మిక ఎన్నికలు వాయిదా

సంఘాల నిర్వీర్యానికి కేసిఆర్‌ ‌కుట్ర కేసిఆర్‌ ‌చెప్పేదొకటి…చేసేది మరొకటి మట్టి తీసేది…బొగ్గు తోడేది ప్రైవేటోళ్ళే సొమ్ము తెలంగాణది, సోకు ఓబి కాంట్రాక్టర్లది రాష్ట్ర బిజెపి ఎన్నికల కమిటి చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ‌కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ఓటమి భయంతోటే సింగరేణిలో కార్మిక ఎన్నికలు నిర్వహించట్లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం సింగరేణి సంస్థను టెండర్లలో…

రాష్ట్రంలో 36 వేల కోట్ల రైతు రుణమాఫీ

రైతుబంధు పథకంతో రైతులకు ఆర్థిక భరోసా అంక్సాపూర్‌లో 13 కోట్ల అభివృద్ది పలు పనులకు మంత్రి వేముల శంకుస్థాపన నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌తెలంగాణలో వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కేవలం ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి అన్నారు.…

షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

అక్టోబర్‌ 3, 4, 5 ‌తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది వోటర్ల చేరిక 6.99 లక్షల యువ వోటర్ల నమోదు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 :  ‌తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ‌ప్రకారమే…

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు కాంగ్రెస్‌ ‌సంపూర్ణ మద్ధతు

వెంటనే అమలు చేయండి కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత సోనియా గాంధీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 20 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అమలులో జాప్యం జరిగితే.. అది భారత మహిళలకు తీరని అన్యాయం చేసినట్లేనని కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియాగాంధీ అన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై విపక్షాల తరఫున ఆమె చర్చను ప్రారంభిస్తూ…మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు…