Tag telugu kavithalu

దిల్లీ గులామ్‌లను నమ్మొద్దు

బిజెపి, కాంగ్రెస్‌కు బాస్‌ ‌దిల్లీ పెద్దలు…గులాబీ పార్టీకి ప్రజలే బాస్‌ ‌మీ తలరాతలను మార్చే వజ్రాయుధం వోటు ఇల్లందు రెవెన్యూ డివిజన్‌, ‌ప్రత్యేక మండలాల ఏర్పాటుకు కృషి పోరాటాల పురిటి గడ్డను అభివృద్ధి చేస్తా ప్రధాని మోదీకి ప్రవేట్‌ ‌పిచ్చి పట్టింది వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే  లేదు ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలో…

బిజెపిని ముంచనున్న ధరలస్థిరీకరణ ద్రవ్యోల్బణం

బీజేపీకి వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవ నున్నా యని విశ్లే షకులు అబి •ప్రాయప డుతు న్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే. మరోవైపు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోధరల పెంపుదలతో   పాటు ఇంధన ధరల…

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బంగాళాఖాతంలో ముంచుడు ఖాయం

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి విశ్వాసం లేదు •నిరుద్యోగ యువత, రైతాంగం, మహిళలు బీజేపీ వైపే మొగ్గు •రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం  తథ్యం •దిల్లీలో మీడియాతో ఈటల రాజేందర్‌ ‌న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 01 :  ‌వ్యక్తులు అటు ఇటు మారుతూ ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం నిశ్చి తాభిప్రాయ ంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో…

టిడిపి సానుభూతిపరులు ఎటువైపు..?

గెలుపోటములను పలుచోట్ల ప్రభావితం చేసే సత్తా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయంతో బిఆర్‌ఎస్‌ ‌లాంటి పార్టీల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది. టిడిపి పోటీ చేయకపోవడం తమరు లబ్ది చేకూర్చే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఆ పార్టీ అభిమానుల వోట్లు గంపగుత్తగా తమకే పడతాయన్న ధీమాలో ఉన్నారు.…

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌ అండ్‌ ఆగ్రో ఇండస్ట్రీ బాధితులను కాపాడండి…!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ కు మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డా. తమిలిసై సౌందర్‌ రాజన్‌ గారికి, నమస్కారములు. మానవ హక్కుల వేదిక పేరుగల స్వచ్ఛంద సంస్థగత మూడు దశాబ్దాలుగా ప్రజల హక్కుల భంగం, వాటి రక్షణ అంశాల పై కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని, నారాయణ పేట్‌…

రాష్ట్రం మొత్తం చూపు…కామారెడ్డి వైపు

గంప గోవర్ధన్‌ ఆహ్వానం మేరకే కామారెడ్డిలో సిఎం పోటీ కొడంగల్‌లో చెల్లనిది కామారెడ్డిలో చెల్లుతావా? కెసీఆర్‌ ‌ప్రభుత్వ పథకం అందని కుటుంబం లేదు గజ్యా నాయక్‌ ‌తండాలో కార్యకర్తల సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ఇం‌కా సాక్షాలు కావాలా రాహుల్‌ : ఎం‌పి కొత్త ప్రభాకర్‌పై దాడిపై మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31…

పాలమూరుకు పునర్జీవం పోసిన కేసిఆర్‌

గత కాంగ్రెస్‌ పాలనలో పాలమూరు భూములు ఎటు చూ సిన రేగి కంప, తంగెడు చెట్లు రాళ్లు రప్పలతో నిండి పోయి దర్శన మిచ్చేవి ఆ కాలంలో మారుమూల ప్రాం తాలకు బస్సు సౌకర్యం ఉండేది కాదు పక్క ఊరు వెళ్ళాలి అన్న నడుచు కుంటూ వెళ్లే వాళ్లు వెళ్తున్న సమయంలో దాహము వేస్తే ఆ…

ఎన్నికల పట్ల ప్రజల ఉదాసీనత పనికిరాదు

‘‘‌గత తొమ్మిది సంవత్సరాలుగా  ఉద్యోగం లేక నిరుద్యోగులు,సంపాదన లేక చిరు వ్యాపారస్తులు, గిట్టుబాటుకాని వ్యవసాయంతో రైతులు, ఎదుగు బొదుగూ లేని కార్మికులు, నీచమైన విద్య వ్యవస్థతో విద్యార్థులు, భరోసా లేని అసంఘటిత రంగ వృత్తిదారులు, దుర్మార్గ కరమైన విధానాలతో నిండా మునిగిన చేనేతలు ఇలా అన్ని రంగాలలో దారిద్య్రం తాండవిస్తుంది. రైతులకు ఇన్పుట్‌ ‌సబ్సిడీ, ప్రాంప్టు…

వొచ్చేసింది మానిఫెస్టో ఫెస్టివల్‌

ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ప్రారంభ మయ్యింది. హామీల వరదలు ప్రజ లను తాకు తున్నాయి. అన్నీ పార్టీలు మేనిపె •స్టోలను విడుదల చేస్తు న్నాయి. అసలు మేని ఫెస్టో అంటే ఏమిటి..? సుప్రీంకోర్టు మేని ఫెస్టోల విషయలో ఇచ్చిన మార్గ దర్శ కాలు ఏమిటి..? మొదలైన వాటి కోసం పరిశీలిద్దాం. మేనిఫెస్టో అంటే… .?…