Tag telugu kavithalu

ఎమ్మెల్యే మహిపాల్‌ ‌రెడ్డికి సంపూర్ణ మద్దతు పలికిన కాలనీల సంక్షేమ సంఘాలు

బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరిన రామచంద్రపురం కాంగ్రెస్‌ ‌నాయకులు బిఆర్‌ఎస్‌ ‌పార్టీతోనే కాలనీల సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికిన కాలనీల ప్రజలు పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ‌సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో పటాన్‌ ‌చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనప్పుడే పరిపూర్ణత సాధ్యమవుతుందని పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యే…

బీఆర్‌ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్‌ ‌ముదిరాజ్‌

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఆర్‌ఎస్‌ అధినేత కాసానితో పాటు ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తాం రాజేందర్‌ ‌వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు పార్టీలోకి వచ్చారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌3: ‌తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,  కాసాని జ్ఞానేశ్వర్‌ ‌ముదిరాజ్‌ ‌శుక్రవారం బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసానికి…

‌కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌ముఖాముఖి పోటీ..

కర్ణాటక  ఓటమి బిజెపిని దక్షిణాదిలో అడుగుపడనీయకుండా చేస్తోంది. బలపడాలన్న ఆకాంక్ష ఉన్నా తప్పటడుగులు బిజెపిని అడుసులోకి తొక్కేలా చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలతో ఇప్పుడు ఎన్నికలు ముఖాముఖిగా మారాయి. కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ల మధ్య పోటీగా మారాయి. బిజెపి ఇక పోటీలో లేదనుకునేలా పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కేరళలో ఎలాగూ ఛాన్స్ ‌లేదు. తమిళనాట కూడా బిజెపికి వోట్లు…

బీజేపీ మూడో జాబితా విడుదల

అంబర్‌పేట్‌లో కృష్ణయాదవ్‌కు అవకాశం బాబూమోహన్‌కి ఆందోల్‌ ‌నుంచి టికెట్‌ ‌కేటాయింపు తీవ్ర నిరాశలో బండా కార్తీకరెడ్డి, విక్రమ్‌ ‌గౌడ్‌ ‌టికెట్‌ ఆశించి భంగపడ్డ ఇరువురు నేతలు 31 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించని బీజేపీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌2 : ‌తెలంగాణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 35మందితో థర్డ్ ‌లిస్ట్ ‌రిలీజ్‌ ‌చేసింది బీజేపీ…

కాంగ్రెస్‌కు వోటేస్తే..పంటికి అంటకుండా మింగుతరు

మొసపోతే…గోస పడుతాం ఆగమాగం కావొద్దు…అడ్డగోలుగా వోటేయొద్దు రాహుల్‌కు ఎద్దు, యవుసం ఏది ఎరుకలే.. ప్రధాన మంత్రికి ప్రైవేటైజేషన్‌ ‌పిచ్చి.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ ‌కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు వోటేయండి ధర్మపురి జన ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధర్మపురి(జగిత్యాల), ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ఆగమాగమై…

బిఆర్‌ఎస్‌ ‌సెంచురీ

కాంగ్రెస్‌ ‌రన్‌ అవుట్‌…‌బిజెపి డకవుట్‌ ‌దుబ్యాకలో గులాబీ జెండా ఎగురడం…రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌కొట్టడం ఖాయం ప్రభాకర్‌ ‌రెడ్డిపై దాడి దురదృష్టకరం…కొందరు రెచ్చగొట్టడమే కారణం కాళేశ్వరం మునిగి పోతే బాగుంటదని కాంగ్రెస్‌ ‌నాయకులు చూస్తున్నరు దుబ్బాక నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ఒకటో,…

ప్రజాస్వామ్య విలువలు పలుచబడుతున్నాయా..!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిన భారతంలో జరుగనున్న సాధారణ ఐదు రాష్ట్రాల (తెలంగాణ, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, మిజో రామ్‌) ఎన్నికలు సమాధానం లేని పలు ప్రశ్నలను రెకెత్తిస్తున్నాయి. ‘అత్య ంత ఖరీదైన’ ఎన్నికల స్వరూప స్వభావాల విపరీతాలను ఈ ఎన్నికలు తేటతెల్లం చేస్తున్నాయి. సర్వాధి కారాలను లాకప్‌లో బంధించిన ఎన్నికల…

కౌంట్‌ ‌డౌన్‌ 28 నేటి నుంచి నామినేషన్‌ల స్వీకరణ

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకునేటి నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుంది.10 న నామినేషన్‌ ‌దాఖలుకు ఆఖరు తేదీ ..ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మరో వైపు రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ, సీపీఎంల మధ్య పొత్తు కుదరలేదని ..సీపీఎం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని…

కెసిఆర్‌ను గద్దె దించాలంటే కలసికట్టుగా పోరాటం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 1 : ‌బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. అవినీతి, కుటుంబ పాలనకు తెలంగాణలో తెరదించాలని అన్నారు. ఇది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన వివేక్‌ ‌వెంకటస్వామిని కూడా ఇదే కోరడం జరిగిందని అన్నారు. గాంధీ…