Tag telugu kavithalu

ఈ కాలపు ద్రౌపది ఒంటరి కాదు ..!

వార్తల ముఖ్యాంశాలలో ఉద్దేశపూర్వకంగా ద్రౌపది ‘చీరహారన్‌/వస్త్రాహారం’ గురించి నొక్కి చెప్పడం ద్వారా వాటి మధ్య సమాంతరాన్ని గీయడం ఒక అద్భుతమైన సారూప్యతగా మనకు అనిపించవచ్చు. కానీ, 2024 లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలివిగా మనకి వారికి మధ్య వాళ్ళు గీసిన విభజన రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు కంటికి కనిపించని కుట్రలెన్నో…

ప్రవీణ్‌ సార్‌ ప్రభావమెంతా ..?

తెలంగాణ  ఎన్నికల్లో  చిన్న పార్టీలన్నీ తలో దిక్కు చేరిపోతున్నాయి.పొత్తులు లేకపోతే పోటీ నుంచి విరమించుకోవడం వంటివి చేస్తున్నాయి. కానీ బహుజనసమాజ్‌ పార్టీ మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు. ఒంటరిగా పోటీ చేస్తోంది. కనీసం వంద స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ బిఎస్పీకి ఊతంగా నిలిచిన ఐపిఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ ఏ మేత్రకు ప్రభావం…

‌మట్టికిచ్చిన మాట కోసం తెలంగాణ పార్టీ గెలవాలె..!

తెలంగాణ సాధించి తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన చింతమడక బిడ్డ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అం‌దించిన సుపరిపాలన పై తెలంగాణ సమాజం తీర్పు ఇవ్వడానికి సరిగ్గా నెల రోజుల వ్యవధి ఉంది.అధికారంలో ఉండి ప్రజా ఆశీర్వాద సభలో తన పరిపాలనపై ప్రజల తీర్పు కోరడం భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేదు.అటువంటిది మొదటి సారిగా…

ప్రాణాలు కబళిస్తున్న రోడ్లు..

రోడ్డు ప్రమాదాలు :  నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 4,61,312 రోడ్డు ప్రమాదాలలో ( జాతీయ రహదారులలో 1,51,997,రాష్ట్ర రహదారులలో 1,06,682 ,ఇతర రహదారులలో 2,05,633 ) 1,68,491 మంది ప్రాణాలు కోల్పోగా ( జాతీయ రహదారులపై 61,038 రాష్ట్ర రహదారులలో 41,012  ఇతర రహదారులలో 66,441  ) 4,43,366 మంది  గాయాలపాలయ్యారు (జాతీయ రహదారులపై1,44,352   రాష్ట్ర రహదారులలో…

జనసేన ఎంట్రీని తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారా..

తెలంగాణ రాష్ట్ర వేర్పాటు ప్రకటన వెలువడిన తర్వాత తనకు వారం రోజుల పాటు భోజనం సహించలేదని, అన్నం తినడమే మానివేశానని ఆయన పేర్కొనడాన్ని తెలంగాణ ప్రజలు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడమన్నది ఆయనకు ఏమాత్రం ఇష్టంలేదన్న విషయాన్ని ఆ మాటలు స్పష్టంచేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఇదే విషయాన్ని ఇటీవల…

వైశ్యుల వ్యాపారాభివృద్ధికి చిరునామా వీబీజీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 05: వైశ్యుల వ్యాపారాభివృద్ధికి వాసవి బిజినెస్ గ్రూపు(వీబీజీ) సంస్థ చిరునామాగా మారిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. వీబీజీ సంస్థ ఆధ్వర్యంలో వైశ్యుల కోసం ప్రత్యేకించి ఆదివారం ఉచిత బిజినెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిధులుగా బండారు సుబ్బారావు, గుండా ప్రకాష్, ఆర్ఎస్ పీ బద్రినాథ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో…

‌ప్రజాస్వామ్యంలో వోటు వజ్రాయుధం

ప్రజలు తమ పరిణతిని ప్రదర్శించాలి తమాషాగా వోటు వేస్తే తలరాతలు మారుతాయి 50 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనను, 10 ఏళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలనను బేరీజు వేసుకోవాలి గతంలో కరువు, కాటకాలతో కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలు ఎడారిని తలపించేవి నేడు సాగు, తాగు నీరు, 24 గంటల కరెంట్‌తో సస్యశ్యామలం ధరణిని రద్దు చేసి మళ్లీ భూముల…

గిన్నీస్‌ ‌రికార్డు కోసమే ‘కాళేశ్వరం’

ప్రాజెక్టు వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి అధికార దుర్వినియోగానికి ప్రాజెక్టే సాక్ష్యం ప్రాజెక్టుపై పూర్తి వివరాలు కేంద్రానికి సమర్పించాలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నొటీసులు జారీ చేయాలి పై నుంచి ఆదేశాలతోనే రాష్ట్రంలో పాలన ధృడంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ‌దేవాదుల త్రిశంఖు స్వర్గంలా కాళేశ్వరం రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో టీజేఎస్‌ ‌చీఫ్‌ ‌కోదండరామ్‌, ‌రిటైర్డ్…

గజ్వేల్‌ ‌నుండి ఇక ధర్మ యుద్ధమే

గజ్వేల్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ జగదేవపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ‌జగదేవపూర్‌ ‌మండల పరిధిలో ని తీగుల్‌ ‌నర్సాపూర్‌ ‌గ్రామంలో  ప్రసిద్ధి  పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయంలో గజ్వెల్‌ ‌బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ ‌శుక్రవారం  ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథం ప్రారంభించారు. కొండపోచమ్మ నుండి చాట్లపల్లి వట్టిపల్లి మునిగడప గొల్లపల్లి…